Home / Tag Archives: yanamala rama krishna

Tag Archives: yanamala rama krishna

మాజీ ఆర్దిక మంత్రిపై ప్రస్తుత ఆర్దిక మంత్రి ఘాటు జవాబు

నీతి ఆయోగ్ ర్యాంకులపై టీడీపీ విమర్శలను ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాదరెడ్డి ఘాటుగా జవాబు ఇచ్చారు. గత ప్రభుత్వ వైపల్యాలను తమపై రుద్దాలని చంద్రబాబు,యనమల ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.’గత ప్రభుత్వం చెప్పినట్లుగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. ఇప్పుడు నీతి ఆయోగ్‌ నివేదికలో రాష్ట్రం 10 వ ర్యాంక్‌కు దిగజారామని మాట్లాడుతున్నారు. దీనికంతటికి కారణం గత ప్రభుత్వ వైఫల్యమే. చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 లక్షల 60 కోట్ల అప్పులు చేసింది. …

Read More »

జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన యనమల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రభుత్వంపై  టీడీపీ మాజీ మంత్రి యనమల తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వెనిజులా మోడల్‌ తీసుకొచ్చిందన్నారు. గవర్నమెంట్‌ టెర్రరిజంతో పారిశ్రామికవేత్తలు బెదిరిపోయారని ఆరోపించారు. అప్పు ఇస్తే ఎలా తీరుస్తారని ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏ బ్యాంకూ ప్రశ్నించలేదన్నారు. దళారీ వ్యవస్థను కవర్‌ చేయడానికే అర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాపత్రయం పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎక్సైజ్‌ ఆదాయం తప్ప అన్ని రంగాల రాబడి …

Read More »

యనమల మైండ్‌ బ్లాక్‌ అయ్యోలా కౌంటర్ ఇచ్చిన..వైసీపీ ఎమ్మెల్యే

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చూసి మాజీ ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు కు మైండ్‌ బ్లాక్‌ అయ్యిందని పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. నవరత్నాలను 80 శాతం ప్రజలకు చేర్చేలా బడ్జెట్‌ ఉంటే.. యనమల ఎన్నికల హామీలను నెరవేర్చలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యనమల కళ్లు పోయాయా అని ప్రశ్నించారు. జగన్‌ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తే.. చంద్రబాబు నాయుడు దాన్ని వెబ్‌సైట్‌ నుంచి …

Read More »

నోటీసులు ఇవ్వరాదా..యనమల

టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న అద్దె ఇంటికి CRDA అదికారులు నోటీసుల అంటించడం కక్ష సాదింపు చర్య అని మాజీ మంత్రి యనమల రామకృస్ణుడు ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృస్ణారెడ్డి కోర్టులో కేసులు వేశారని, అవి పెండింగులో ఉండగా, నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.పంచాయతీ నుంచి ఈ భవనానికి అనుమతి తీసుకున్నారని ,అది 2008 లో జరిగిందని, నదీ …

Read More »

ఆ ముగ్గురు స్పీకర్ లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చరిత్రహీనులు..!

1984లో తంగి సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పై కుట్ర చేసిన నాదెండ్లతో చేతులు కలిపారు. ఎన్టీఆర్ కు ఎమ్మెల్యేల బల నిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు. అన్యాయంగా ఏర్పడ్డ నాదెండ్ల ప్రభుత్వంలోనే న్యాయ శాఖా మంత్రిగా పదవిని చేపట్టేందుకు స్పీకర్ పదవికి రాజీనామా చేసారు. 1995లో యనమల రామకృష్ణుడు సైతం ఏపీ స్పీకర్ గా పని చేసారు. అసెంబ్లీ లాన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat