Home / Tag Archives: YCP (page 28)

Tag Archives: YCP

ఏపీలో 2019 ఎన్నికల్లో అధికారం ఎవ‌రిదో..ఏ జిల్లాలో ఎన్ని సీట్లో …! తేల్చిన మ‌రో జాతీయ స‌ర్వే..!!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ ప‌డుతున్న త‌రుణంలో ప‌లు రాజ‌కీయ పార్టీలు ఎవ‌రి బ‌లాబ‌లాలు ఎంత..? అధికార పీఠం ద‌క్కించుకునేది ఎవ‌రు అన్న అంశాల‌పై స‌ర్వేలు చేయ‌డాన్ని ముమ్మ‌రం చేశారు. రిప‌బ్లిక‌న్ టీవీ స‌ర్వే ఫ‌లితాలు జ‌గ‌న్‌కు అనుకూలంగా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, క్వెస్ట్ జాతీయ స‌ర్వే సంస్థ చేసిన స‌ర్వే ఫ‌లితాలు మాత్రం టీడీపీ కి షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఫ‌లితాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ …

Read More »

79 రోజులు.. 1000 నాటౌట్‌.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ముహుర్తం పెట్టింది ఎవ‌రు..?

వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా.. జ‌గ‌న్ త‌న‌ ప్రజా సంకల్పపాదయాత్ర వెయ్యి కిలో మీట‌ర్లు దాటింది. ఇక‌ ప్రతి శుక్రవారం వచ్చే కోర్టు హాలిడే తప్పితే ఇప్పటివరకు జగన్ 79 రోజులు నడిచారు. జగన్ తన పాదయాత్ర ముహూర్తం సాక్షాత్తు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో పెట్టించుకున్నారంట. ఈ విష‌యం స్వ‌యంగా ఆ స్వామినే ఈ విషయాన్నీ వెల్లడించారు. విశాఖ …

Read More »

చంద్ర‌బాబుకు చివ‌రి స‌ర్వే కూడా ఝ‌ల‌క్‌.. టీడీపీ ఆస్థాన‌ మీడియా స‌ర్వేరిజ‌ల్ట్‌… టీడీపీకి –17, వైసీపీకి – 158

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు నిజంగానే గ్ర‌హ‌ణం ప‌ట్టిందా.. అంటే ఔన‌నే అంటున్నారు రాజకీయ నిపుణులు. అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కిన త‌రుణంలో.. అంత‌కంటే హాట్‌గా స‌ర్వే రిపోర్టులు అధికార టీడీపీకి షాక్‌లు ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ ఆస్థాన రిప‌బ్లిక్ మీడియా ప్ల‌స్ ఒక ప్ర‌ముఖ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వ‌హించిన స‌ర్వేలో టీడీపీ బోల్తా కొట్ట‌గా.. తాజాగా చంద్ర‌బాబు సీక్రెట్‌గా ఏపీ ఆక్టోప‌స్ …

Read More »

సానుభూతి మంత్రం సిద్ధం చేస్తున్న చంద్రబాబు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు సానుభూతి మంత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే, పాల‌కులు ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించుకోవ‌డానికి, ఆకట్టుకోవ‌డానికి జ‌నాక‌ర్ష ప‌థ‌కాలు అమ‌లు చేస్తూనే వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌ల కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని న‌మ్మిస్తుంటారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు నాయుడుది అందెవేసిన చేయి అనే చెప్పుకోవాలి. అయితే, ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడుకు సానుభూతి మంత్రం అవ‌స‌రం ఏముంద‌నేగా మీ …

Read More »

మాకు ఓట్లేయ‌కుంటే.. ప్ర‌జ‌లే సిగ్గుప‌డాలి..!!

కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌కు.. ఎన్నిక‌ల‌కు అస్స‌లు సంబంధం లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. కాగా, శ‌నివారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. నేనేమనుకుంటున్నానంటే.. మీరు ఒక‌టి గుర్తుపెట్టుకోండి.. ఎన్నిక‌ల కోస‌మే ప‌నిచేసిన‌ప్పుడు ఫ‌లితాలు కాదు క‌దా..! భ‌విష్య‌త్తులో కూడా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌న్నారు. దేశంలో, ప్ర‌పంచంలో ఎక్క‌డా అమ‌లు కాని వినూత్న కార్య‌క్ర‌మాల‌ను ఏపీలో అమ‌లు ప‌రుస్తున్నామ‌న్నారు. ఇక ఎలెక్ష‌న్ అంటారా..? …

Read More »

జ‌గ‌న్‌ని క‌లిసిన గౌత‌మ్ రెడ్డి.. వెంట‌నే వంగవీటికి ఫోన్ చేసిన జ‌గ‌న్..!

విజ‌య‌వాడ‌ నేతల్లో సయోధ్యను వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి కుదిర్చారు. గత కొంతకాలంగా వంగవీటి రాధ పార్టీని వీడుతున్నట్లుప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో రాధా వెనక్కు తగ్గారు. అయితే ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గౌతంరెడ్డి జగన్ పాదయాత్రలో కలవడంతో మళ్లీరాధాలో అసంతృప్తి బయలుదేరిందంటున్నారు. జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లి గౌతమ్ రెడ్డి కలిసిన ఫొటోలో సోషల్ …

Read More »

టీడీపీ ముఖ్యమైన‌ నాయ‌కుడ్ని.. అడ్డంగా బుక్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే..!

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డికి హైదరాబాద్‌ నాంపల్లి ఎరమంజిలి కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసినట్లు తెలిసింది. వైసీపీ నాయకురాలు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పై గతంలో ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన కొత్తలో ఆనం వివేకానందరెడ్డి వైసీపీ నేత‌ల పై తెగ విరుచుకుపడేవారు. ఆ క్రమంలో రోజాను టార్గెట్ చేసుకుని ఆనం వివేకానందరెడ్డి అనుచితంగా …

Read More »

జ‌గ‌న్‌కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ముస్త‌ఫా.. అలాంటి రోజే వ‌స్తే.. రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతా.. ఇప్పుడు మ‌ళ్ళీ రాసుకోండ‌హే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర చేస్తుంటే.. వైసీపీ ఎమ్మెల్యే ముస్త‌ఫా గుంటూరులో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో టీడీపీ అనుకూల మీడియాలు ఎడా పెడా త‌మ బుర్ర‌త‌క్కువ బుర్ర‌ల‌కు ప‌ని చెప్పి టీడీపీలోకి జంప్ అవ‌నున్న‌ వైసీపీ ఎమ్మెల్యే అంటూ ప‌చ్చా రాతలు రాసి సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. అయితే అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. గుంటూరులో …

Read More »

చంద్ర‌బాబును క‌లిసిన.. వైసీపీ ఎమ్మెల్యే.. రాసుకోండ‌హే..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా కలిశారు. గుంటూరులోని ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తాఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. చంద్ర‌బాబుతో కొద్దిసేపు ముస్త‌ఫా భేటీ అయ్యారు. ఇక‌ ముస్తఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకెళ్ళడం…బాబుతో ఏకాంతంగా కొద్ద‌సేపు ముస్త‌ఫా మాట్లాడంతో ఎల్లో మీడియా అప్పుడే టీడీపీలోకి ముస్త‌ఫా అంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టేసింది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. …

Read More »

చంద్ర‌బాబు అనుకున్న‌ది ఒక్క‌టి.. అయిన‌ది ఒక్క‌టి.. వైసీపీలోకి టీడీపీ నుండే భారీ వ‌ల‌స‌లు..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఎవ‌రు తీసుకున్న గోతిలో వారే ప‌డ‌తారు అనే సామెత వినే ఉంటారు క‌దా.. ఇప్పుడు చంద్ర‌బాబు విష‌యంలో అదే నిజ‌మ‌య్యేలా ఉంది. ఏపీలో గ‌త‌సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప‌తేడాతో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ.. అత్యాస‌తో.. బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్స్ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా కొనుగోలు చేసింది. ఇదంతా చంద్ర‌బాబు మాస్ట‌ర్ మైండ్ అని తెలుగు త‌మ్ముళ్లు సంక‌లు గుద్దుకున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat