Home / Tag Archives: ys jagan (page 100)

Tag Archives: ys jagan

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన ఇద్ద‌రు టీడీపీ నేత‌లు, 45 మంది కార్య‌క‌ర్త‌లు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇడుపుల పాయ నుంచి ప్రారంభ‌మైన వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప జిల్లా మొద‌లుకొని క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుక‌ని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ జిల్లాలో కూడా …

Read More »

టీడీపీ 40 కోట్లు కాదు.. 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంట..!

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైఎస్ జగన్ చూసి టీడీపీ నేతలకు వణుకు మొదలైయ్యింది అంటున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు రెండేళ్ల క్రితం ఏపీని కుదిపేసిన అంశం. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు 23 మంది టీడీపీలో చేరడం. ఇందులో కొంత‌మంది మంత్రి ప‌ద‌వులు కూడా ఇవ్వడం అప్పట్టో ఒక పెద్ద సంచలనం. అయితే వీరిపై అనర్హత వేటు వేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ ఇప్పటికి పోరాడుతున్నారు. …

Read More »

ఏపీలో వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ నేతల్లో వణుకు..

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం తార‌స్థాయికి చేర‌డంతో రాజ‌కీయ ప‌రిస్థితులు అనూహ్యంగా మారిపోయిన్నాయి. ప్ర‌ధానంగా ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మొదటి నుండే పోరాడుతుందని తేలిపోయింది. ప్రస్తుతం హోదాపై టీడీపీ ప్ర‌భుత్వం గ‌ట్టిగా పోరాడుతున్నామ‌ని చెబుతున్నా.. నాలుగేళ్లుగా ఆ పార్టీ వేసిన‌ పిల్లిమొగ్గ‌లను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. ఇక వైసీపీ తొలి నుంచి హోదా కోసం చేస్తున్న పోరాటాలు ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నాయి. దీంతో ఏపీ రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా …

Read More »

జ‌గ‌న్ వ‌ద్ద‌కు ఏడుస్తూ వ‌చ్చిన వృద్ధురాలు..! ఏం చెప్పిందో తెలుసా..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. అంతేకాకుండా, చంద్ర‌బాబు సర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు అర్జీల రూపంలో వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు తెలుపుకుంటున్నారు. …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన రాథాకృష్ణ‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్రను ప్రారంభించిన‌ప్ప‌ట్నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై ప్ర‌జ‌ల్లో అభిమానం ప‌ర‌వ‌ళ్లు తొక్కుతూనే ఉంది. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ వెంట మేము సైతం అంటూ ప్ర‌జ‌లు అడుగులు వేస్తున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతి, చేస్తున్న దోపిడీని ప్ర‌తీ ఒక్క‌రికి తెలిపేందుకు వైసీపీ నిర్వ‌హించే స‌భ‌ల‌కు …

Read More »

రావయ్యా.. రావయ్యా.. రారా మా జగనయ్యా..!!

వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం జగన్ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం జగన్ ముమ్మిడివరం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి కి ప్రజల ఘన స్వాగతం పలికారు.బంతిపూలతో రహదారి వేసారు.కొంతమంది యువతులు అక్కడ కూర్చొని జగన్ గురించి …

Read More »

వైఎస్ జగన్ కాళ్ళు చూసి ఒక్కసారిగా అవాక్కైయిన..జాతీయ పత్రిక జర్నలిస్ట్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జ‌రుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 200వ రోజుకు చేరుకుంది. కోర్టు విచారణ నేపథ్యంలో శుక్రవారాలు మినహా మిగితా వారాల్లో ఆయన తన పాదయాత్రను నిర్వీరామంగా కొనసాగిస్తున్నారు. అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర దెబ్బకి ఆయ‌న కాళ్ళు పూర్తిగా బొబ్బలు కట్టాయి. ఎండ‌ని సైతం లెక్క …

Read More »

మొన్న వైఎస్ జగన్ దెబ్బకు..నిన్న అడ్డంగా దొరికిన వీడియో దెబ్బకు..మురళి మోహన్ ఔట్

ఏపీలో టీడీపీ నేతలు చేసే పనికి తలపట్టుకుంటున్నాడు ము‍ఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ర్ట వ్యాప్తంగా ఎక్కడ చూసిన తెలుగు తమ్ముళ్లు హత్యలు, అత్యచారాలు, భూకబ్జాలు, రౌడియిజం చేస్తూ అడ్డంగా ఆడియో..వీడియోల్లో దొరుకుతున్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై ఆనాడు జరిగిన దాడిని ఏపీ శాసనసభలో ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గళమెత్తారు. see also:ఐదు కేజీల బరువు త‌గ్గాల‌నుకుంటున్నాను.. రేప‌ట్నుంచి దీక్ష చేస్తా : టీడీపీ ఎంపీ మురళీ మోహ‌న్‌ ఆరోజు …

Read More »

మాజీ జడ్పీ చైర్మన్ తో సహా టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు 50 మంది వైసీపీలో చేరిక

జన సామాన్యంలోకి దూసుకెళ్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను కోనసీమలో ప్రకృతి పలకరించింది. ఆకు పచ్చని అరటి చెట్లు.. ఆకాశాన్నంటేలా ఉన్న కొబ్బరాకులు సాదర స్వాగతం పలికాయి. కారుమబ్బుల్లోంచి నీలి మేఘాలు సంకల్ప సిద్ధిని చల్లటి మనసుతో దీవించాయి. జగన్‌ పాదయాత్రలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర మొదలు నుండి ఇప్పటి వరకు అదికార పార్టీల నుండి అనేక మంది వైసీపీలో చేరారు. see also:వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ …

Read More »

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్

ఎనున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీ పీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు . జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్నసంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఎన్నికలకు ముందు తాము ఏ పార్టీతోనూ కలవబోమన్న ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లిఖితపూర్వక హామీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat