Home / Tag Archives: ys jagan (page 150)

Tag Archives: ys jagan

జగన్ పాద‌యాత్ర పై.. బొండా ఉమా సంచ‌ల‌న కామెంట్స్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక మీడియాలో అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర పై వ‌స్తున్న విశేష స్పంద‌న చూసి చంద్ర‌బాబు అండ్ బ్యాచ్ జ‌గ‌న్ పై విష ప్ర‌చారం చేయ‌డానికి పూనుకున్నారు. ఇప్ప‌టికే టీడీపీ అనుకూల ప‌చ్చ మీడియా ఆ కార్య‌క్ర‌మాన్ని త‌మ త‌మ భుజాల పై వేసుకోగా.. …

Read More »

ప్యార‌డైజ్ లీక్స్‌.. చంద్ర‌బాబుకు టైమ్ ఇచ్చిన జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన‌ పాద‌యాత్ర గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. ఇదే క్ర‌మంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌ దిగ్విజ‌యంగా మూడో రోజుకు చేరుకుంది. ఇక మూడోరోజు పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ప్యార‌డైజ్ లీక్స్ పై స్పందించారు. తాను పాద‌యాత్ర స్టార్ట్ చేసిన రోజున కాంట్ర‌వ‌ర్సిటీలు సృష్టించ‌డానికి చంద్ర‌బాబు అనుకూల మీడియావారు రెండు రోజులు స‌మ‌యం వృధా చేశార‌ని.. ఆ టైమ్‌ ఏందో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను చూపించ‌డానికి …

Read More »

జ‌గ‌న్ నోట సంచ‌ల‌నం మాట‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌య‌త్ర‌లో జనంపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్‌, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని జగన్‌ ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్‌ రెండో …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో రచ్చబండ సూప‌ర్ హిట్‌..!

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అడుగుడగునా ప్రజలు జగన్ కు నీరాజనం పడుతున్నారు. జగన్ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజాసమస్యలను వారిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. జగన్ పాదయాత్రలో రచ్చబండ కార్యక్రమం హైలెట్ గా చెప్పుకోవచ్చు. ప్రజలందరితో సమావేశమై వారి కి మైక్ అందించి వారి నుంచి ప్రశ్నలు జవాబులు రాబడుతూ తమ ప్రభుత్వం వచ్చాక ఏమి చేస్తానో ఎలా చేస్తానో వివరిస్తూ జగన్ ఆకట్టుకుంటున్నారు. …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర దుమ్ములేపుతోందా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి పాదయాత్ర క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో దుమ్మురేపుతోంది. జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర పక్కా ప్ర‌ణాళిక‌తో సాగుతోంది. ఆయన షెడ్యూల్ అన్ని వర్గాలను కలిసేలా పక్కాగా రూపొందించింది పీకే బృందం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు జగన్ పాదయాత్ర తీరు చాలా విభిన్నంగా నడుస్తుంది. ఇక మ‌రోవైపు కార్యకర్తలతో సమావేశాలు, నేతలతో సమీక్షలు, పాదయాత్రలో ప్రజల …

Read More »

ఈనాడు స్వ‌రంలో మార్పు.. చ‌క్రం తిప్పిన భార‌తి..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ని సోమ‌వారం స్టార్ట్ చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర తొలిరోజు విజ‌య వంతంగా ముగియ‌గా మంగ‌ళ‌వారం ఓ హాట్ టాపిక్‌కు సంబంధించిన చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియా వైర‌ల్‌గా మారాయి. అయితే ఆ టాపిక్ కార‌ణం మాత్రం ఈనాడు ప్ర‌చురించిన సంచ‌ల‌న క‌థ‌నం. అస‌లు విష‌యం ఏంటంటే మంగ‌ళ‌వారం ఈనాడు మెయిన్ ఎడిష‌న్‌లో బాబు దిగిపోతే జాబు అనే క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. దీంతో ఒక్క‌సారిగా …

Read More »

జ‌గ‌న్ గెలుస్తాడ‌ని రామోజీకి ముందే తెలిసిపోయిందా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను స్వ‌యంగా తెలుసుకుని వారికి చేరువ అయ్యి.. ప్ర‌జ‌లంద‌రికీ త‌గిన స‌హాయాన్ని అందిచ‌డానికి ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. నవంబ‌ర్ 6 సోమవారం అట్ట‌హాసంగా మొద‌లైంది. ఇక పాద‌యాత్ర సందర్భంగా నిర్వ‌హించిన బ‌హిరంగ‌స‌భ‌లో జ‌గ‌న్‌.. టీడీపీ స‌ర్కార్ పాల‌న‌ని, చంద్ర‌బాబు అండ్ బ్యాచ్ చేస్తున్న అరాచ‌కాల పై బ్లాస్టింగ్ స్పీచ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే …

Read More »

“బాబు దిగిపోతేనే జాబు”.. ‘ఈనాడు’ సంచ‌ల‌న క‌థ‌నం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్రను గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. పాద‌యాత్ర‌లో భాగంగా.. వైఎస్‌ ఎస్టేట్‌ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో జ‌గ‌న్ స్పీచ్‌తో ఆ ప్రాంగ‌ణం మొత్తం దద్ధ‌రిల్లి పోయింది. జ‌గ‌న్ త‌న‌ ప్రసంగంలో చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇక జ‌గ‌న్ పాదయాత్ర సందర్భంగా ఇడుపులపాయ మొత్తం క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో జనసంద్రమైంది. అంతే కాకుండా …

Read More »

ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌.. జ‌గ‌న్ అడుగులో అడుగులు వేస్తూ….!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ పాద‌యాత్ర‌ని సోమ‌వారం ప్రారంభించారు. మొద‌టి రోజు స‌క్సెస్ ఫుల్‌గా ముగిసిన పాద‌యాత్ర‌.. రెండోరోజు పాదయాత్ర ప్రారంభమయింది. వేంపల్లి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఈరోజు 12.9 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ చేయనున్నారు. అయితే వేలాది మంది అభిమానులు పాదయాత్రలో జగన్‌కు అండగా నిలబడేందుకు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. తొలిరోజు ఎంత నడిచారంటే..?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. ఇక తొలిరోజు ఈ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇప్పటికే ఆయ‌న దీక్షలు, ఓదార్పు యాత్రల‌తో జ‌నాల్లో విస్తృతంగా ప‌ర్యటించారు. అయితే తొలిరోజు జగన్ పాదయాత్ర ఎన్ని కిలోమీట‌ర్లు సాగిందో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat