Home / Tag Archives: ys jagan (page 25)

Tag Archives: ys jagan

జనవరి 20న ఏపీ అసెంబ్లీ

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఈ నెల ఇరవై తారీఖున ఏపీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే ఈనెల పద్దెనిమిది తారీఖున క్యాబినెట్ మీటింగ్ ను ఏర్పాటు చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. ఈ భేటీలో జీఎన్ రావు,బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు,హైపర్ కమిటీ నివేదికలపై చర్చించి రాజధానులపై అధికారకంగా నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం. క్యాబినెట్ భేటీలో …

Read More »

తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ ..వైసీపీలో చేరిక

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ఆర్యవైశ్య సంఘం నేతలు వైసీపీలో చేరారు. బచ్చు మనోహర్, పెరుమాళ్ళ శివన్నారాయణ, జెమిలి రాధా, దేవతి సుబ్బారావు సహా పలువురు నేతలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ముప్పాళ్ళ, నకరికల్లు మండలాల నేతలు సైతం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకర్రావు …

Read More »

రాణిగారి తోటలో సీఎం జగన్‌ మాస్క్‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్‌ మామయ్య సీఎం కావడం తమ పాలిట వరంగా భావిస్తున్నామని చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. రాణిగారి తోటలో శనివారం సీఎం జగన్‌ మాస్క్‌లు ధరించి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. థాంక్యూ సీఎం, జై జగన్‌ మామయ్య అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, బొప్పన భవకుమార్‌ పాల్గొన్నారు. దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. …

Read More »

దమ్ముంటే నాతో డిబేట్ చేయి చంద్రబాబు…నువ్వు ఏం చేశావో మొత్తం చెబుతా..నందిగామ్ సురేష్ సవాల్

అమరావతిలో రైతుల ఆందోళలు రోజు రోజుకూ ఉధృతం అవుతున్నాయి. నిరసన ర్యాలీలు, దీక్షలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై బాపట్ల వైసీపీ ఎంపీని అడగ్గా దమ్ముంటే నాతో డిబేట్ చేయమని చేప్పండి చంద్రబాబును ఏపీ రాజధానిలో ఏం చేశాడో మొత్తం నేను చెబుతా అంటూ సవాల్ చేశారు. అంతేకాదు త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ వార్నింగ్ కూడ ఇచ్చారు. గతంలో రాజధాని ప్రాంతంలోని ఉద్దండ్రాయిని పాలెంలో అరటితోట దగ్ధం …

Read More »

సీఎం జగన్ అంటే చంద్రబాబు నాయుడుకు ద్వేషం…ప్రముఖ నటుడు సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ద్వేషం అని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ లేకపోతే తనకు అదికారానికి ఎదురు లేదని చంద్రబాబు అనుకున్నారని, అందుకే ఆయనను అడ్డు లేకుండా చేసుకునేందుకు కుట్ర పన్ని జైలుకు పంపించారని పోసాని అన్నారు. అయినా జగన్ తన పట్టు వీడకుండా ప్రజలలో తిరిగి వారి …

Read More »

హెచ్చరిక.. చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను అడ్డుకుంటాం

పరిపాలనా వికేంద్రీకరణను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను రాయలసీమ జిల్లాల్లో అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్‌ కోనేటి వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. గురువారం జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆర్‌యూఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి. భాస్కర్‌నాయుడు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలు చేయకుండా రాయలసీమకు అన్యాయం …

Read More »

జ‌న్మ‌నిచ్చిన క‌ర్నూలుల్లో ప్ర‌జా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన భూమ అఖిల‌ప్రియ..ఎందుకో తెలుసా

సీఎం జ‌గ‌న్‌పై క‌క్ష‌తో మాజీ మంత్రి అఖిల‌ప్రియ విచ‌క్ష‌ణ కోల్పోయి మాట్లాడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఏకంగా ఆమె రాయ‌ల‌సీమ‌కు హైకోర్టు అవ‌స‌రం లేద‌నే స్థాయికి చేరార‌ని ఆ ప్రాంత‌వాసులు మండిప‌డుతున్నారు. అభివృద్ధి కోస‌మే వైసీపీ నుంచి టీడీపీలో చేరామ‌ని నాడు చెప్పిన అఖిల‌ప్రియ‌…అప్పుడెందుకు హైకోర్టును రాయ‌ల‌సీమ‌లో ఏర్పాటు చేయ‌లేద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం భూమా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందింది త‌ప్పితే క‌ర్నూలు జిల్లాకు ఒరిగిందేమీ లేద‌ని రాయ‌ల‌సీమ వాసులు …

Read More »

అమ్మఒడి’స్కీమ్ లో 75 శాతం హాజరుపై సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు

ఏపీలో ‘అమ్మఒడి’ స్కీమ్ లో లబ్దిదారులకు ఈసారికొ ఒక మినహాయింపు ఇచ్చారు. విద్యార్థికి 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం సడలించింది. తొలి ఏడాది హాజరు నిబంధనలో మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెడుతున్నందున తొలి ఏడాది స్ఫూర్తి నింపేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా 75 శాతం …

Read More »

సీఎం జగన్ ని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలి..ఆర్‌.కృష్ణయ్య

బీసీలకు నిర్మాణాత్మక, రాజ్యాంగబద్ధమైన పదవులను కల్పించడంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం కల్పించడం అభినందనీయమన్నారు. ఆదివారం ఆయన కర్నూలులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా …

Read More »

తల్లి మాకు జన్మనిస్తే.. వైఎస్‌ జగన్‌ పునర్జన్మ

14 నెలలు పాకిస్తాన్‌ చెరలో గడిపిన ఆంధ్రా జాలర్లు ఎట్టకేలకు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు పునర్జన్మ ప్రసాదించారని పాక్‌ జైలు నుంచి విడుదలై ఢిల్లీ చేరుకున్న 20 మంది మత్స్యకారులు  ఆనందం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ‘మాకు పునర్జన్మ లభించింది. పాకిస్తాన్ నుంచి బయటకు వస్తామో లేదోనని భయపడ్డాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో మేమంతా బయటికి రాగలిగాం. గుజరాత్‌ తీర ప్రాంతంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat