Home / Tag Archives: ys jagan (page 44)

Tag Archives: ys jagan

వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం..శభాష్ అంటున్న సామన్య ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించింది. ఆరోగ్య రంగంలో సుజాతరావు కమిటీ సిఫారసులకు జగన్ ప్రభుత్వ ఆమోదం తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకూ ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. ఆరోగ్య చికిత్సల జాబితాలోకి మరిన్ని వ్యాధులు చేర్చాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ వైద్యుల వేతనాలు పెంచాలని కమిటీ సూచించింది. జనవరి 1వ తేదీ …

Read More »

కోడెల మృతదేహం వద్ద చంద్రబాబు శవ రాజకీయాలు చూడలేక టీడీపీకి రాజీనామా చేసిన నర్సిరెడ్డి

తెలుగుదేశంపార్టీ  క్రియాశీలక సభ్యులు, సీనియర్ నాయకులు అన్నపురెడ్డి నర్సిరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోడెల మరణం గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అసత్య మాటలకు మనస్థాపం చెంది టీడీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కోడెలా గురించి ఆయన వ్యక్తిగతం గురించి చంద్రబాబు సంతాప మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ఆయన మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడటం చాలా …

Read More »

వైఎస్ఆర్ పెళ్లికానుక.. భారీగా పెంచిన జగన్ సర్కారు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఎస్ఆర్ పెళ్లికానుక మొత్తాన్ని భారీగా పెంచుతూ ఉత్వర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీలోని వధువులకు పెళ్లి కానుక పెంచింది జగన్ సర్కారు… ఎస్సీ వధువుకు ఇచ్చే పెళ్లికానుకను రూ. 40వేల నుంచి రూ.లక్ష పెంచింది. కులాంతర వివాహం చేసుకునే ఎస్సీ వధువుకు ఇచ్చే పెళ్లి కానుకను రూ.75 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచారు. ఎస్టీ వధువుకు ఇచ్చే పెళ్లికానుకను …

Read More »

ఒకే కుటుంబానికి చెందిన 12మంది గల్లంతు

నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలో కచ్చులూరు సమీపంలో ఒక పర్యాటక బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ బోటులో సుమారు అరవై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి గురైన వారిలో విశాఖపట్టణంలో కేజీహెచ్ కు ఎదురుగా ఉన్న రామలక్ష్మీ కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబ సభ్యులు పన్నెండు మంది ఉన్నారు. వీరు బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు అని సమాచారం. మధుపాడ కుటుంబ …

Read More »

సీఎం జగన్ సీరియస్…వెంటనే బోటు అనుమతులు సస్పెండ్.. నేడు ప్రమాద స్థలికి

ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకున్న వారి ఆశ అడియాస అయింది. పాపికొండలు చూసొద్దామని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గోదావరమ్మ ఒడిలో జల సమాధి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపాన కచ్చులూరు వద్ద గోదావరిలో ఆదివారం మధ్యాహ్నం 71 మందితో వెళ్తున్న బోటు నీట మునిగి 12 మంది మృత్యువాత పడ్డారు. 27 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, 32 మంది గల్లంతయ్యారు. భోజనాల కోసం …

Read More »

పవన్ కళ్యాణ్ కు ..దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

జనసేనా అదినేత హీరో పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే భారీ కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనతో , ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతాంగం సంతోషంగా ఉందని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోశయ్య స్పందిస్తూ.. చంద్రబాబుకు పవన్‌ రహస్య స్నేహితుడిగా వ్యవహరిస్తూ, ఆయన తయారు చేసిన స్క్రిప్టునే చదవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత …

Read More »

జగన్ మాటిస్తే ఫలితం ఎలా ఉంటుందో వాళ్లకి తెలుసు… పవన్ కళ్యాణ్..!

ఏపీలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలేవీ టీడీపీకి, పచ్చ పత్రికలకు కనపడలేదు, కనపడవు కూడా. పనిగట్టుకుని మరీ లోపాల్ని వెదికేందుకు విశ్వప్రయత్నం చేస్తూ బొక్కబోర్లా పడుతున్నారు ఆ పార్టీ నేతలు.తాజాగా ఇదే లిస్ట్ లోకి పవన్ కల్యాణ్ కూడా చేరారు. రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ పై విరుచుకుపడ్డాడు. జగన్ తీసుకున్న నిర్ణయాలతో లబ్ధిపొందుతున్న వర్గాలు సంతోషంగా …

Read More »

పవన్ కళ్యాణ్ పై అభిమానులే తీవ్ర విమర్శలు..వచ్చే ఎన్నికల్లో ఒక్కటైన వస్తుందా

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి . రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ పై విరుచుకు పడడం జగన్ను విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. కేవలం రాజకీయ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీచేసి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి నా పవన్ కళ్యాణ్ ఇప్పుడు 151 స్థానాలతో సంక్షేమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న జగన్ను …

Read More »

జనసేనా పార్టీ జనం కోసమా .. జగన్ ని విమర్శించడం కోసమా ?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన విమర్శలు ఆయన పైకి వెళ్తున్నాయి కారణం ఏమిటంటే ఏ రాజకీయ పార్టీ అయినా ముందుగా అధికార పక్షాన్ని నిలదీయాలని కానీ పవన్ గత ఐదేళ్లలో ఏ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి అక్రమాలను ఈరోజు ప్రశ్నించలేదు . కోడెల అరాచకాలను , ఎరపతినేని దౌర్జన్యాలను , కూన రవికుమార్ చేసిన గొడవలు కూడా ఇప్పటివరకు కూడా స్పందించలేదు. అయితే కనీసం …

Read More »

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ఇచ్చిన మాట ప్రకారం కేసులు ఎత్తేసిన జగన్

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదాకోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులపై పెట్టిన కేసుల్ని ఇప్పుడు ఉపసంహరించారు. అయితే ఈ కేసులను ఎత్తివేయాలనే ఉత్వర్హులను రాష్ట్ర హోంశాఖ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలోనే హోదా ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకహోదా సాధనకు వైయస్‌ జగన్‌ సారధ్యంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat