ఏపీలో ఎప్రిల్ 11 న జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలవనుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో గెలిచిన తర్వాత కార్యాచరణను ఆపార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ జగన్ ప్రభజనం అని తెలిపాయి. రేపు పూర్తి ఫలితాలు రాగానే జగన్ సునామీ తెలుస్తుంది..అయితే ఈ నెల 30వతేది వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముహూర్తం బాగుండటంతో జగన్ …
Read More »బ్రేకింగ్ న్యూస్ వైఎస్ జగన్ క్యాబినెట్లో వీరికి చోటు
వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే దానిపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరోక్క రోజులో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు బలంగా ఉన్నా గెలుపు మాత్రం వైసీపీదేనని తేలిపోయింది. అంతేకాదు ఇప్పటికే వెలువడిన చాలా సర్వేలు వైసీపీ అధికారంలోకి …
Read More »వైసీపీ గెలిచే ఎంపీ సీట్లు ఇవే..!
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇండియా టుడే ఆసక్తికర ఫలితాలను తెలిపింది. ఆ సంస్థ అంచనా ప్రకారం వైసీపీకి లోక్ సభ ఎన్నికలలో 18 స్థానాలలో గెలవబోతోందట. 6 సీట్లలో పోటాపోటీగా పరిస్థితి ఉందట. 1 అరకు, 2 విజయనగరం, 3 తిరుపతి, 4 నెల్లూరు, 5 కడప, 6 రాజంపేట, 7 హిందూపూర్, 8 నరసరావుపేట, 9 నర్సాపురం, 10 …
Read More »వైఎస్ జగన్ సాధించిన తొలి విజయం ఇదే..!
గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్ధితుల్లోనూ అధికారాన్ని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు, అభ్యర్ధుల ఎంపికపై కూడా సరియైన నిర్ణయం తీసుకున్నాడు. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలనే ఆలోచనలో ఉన్న జగన్ అదే గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇచ్చాడు. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల బలమైన అభ్యర్ధులను పార్టీలోకి చేర్చుకునేందుకు ఇతర పార్టీలు …
Read More »ఈ ఎన్నికల్లో క్వీన్స్వీప్ చేసే పార్టీల్లో వైసీపీ అగ్ర స్థానం.. జాతీయ అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించనుందని జాతీయ మీడియా చానళ్లు తెలిపాయి. వైసీపీ విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్లో తేలడంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో క్వీన్స్వీప్ చేసే పార్టీల్లో వైసీపీ అగ్ర స్థానంలో ఉంటుందని స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగీంద్ర యాదవ్∙ పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుందని ‘యాక్సిస్ మై …
Read More »“చిత్తూరు”జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!
ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “ చిత్తూరు”జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. చిత్తూరు జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి తిరుపతి : వైసీపీ శ్రీకాళహస్తి : టీడీపీ …
Read More »మరో ఎగ్జిట్ పోల్స్ సర్వే..వైఎస్ జగన్ పక్కా సీఎం..!
రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్వైపే మొగ్గు చూపాయని ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్ సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోని రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లోనూ టీడీపీ కంటే వైసీపీ అధిక స్థానాలు గెలుచుకుటుందని జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ …
Read More »“ప్రకాశం”జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!
ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “ ప్రకాశం”జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. ప్రకాశం జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి పర్చూరు : వైసీపీ అద్దంకి : టీడీపీ …
Read More »అన్ని ఎగ్జిట్ పోల్స్లో వైఎస్ జగన్ ప్రభజనం.. మే 23న జరిగేది ఇదేనా
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుకూల పవనాలు రాజకీయ ప్రభంజనం సృష్టించబోతున్నాయి. వైసీపీ విజయ భేరి మోగించనుంది. అసెంబ్లీలోనూ, లోక్సభ స్థానాల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ సీట్లను ‘ఫ్యాన్’గెలుచుకోనుంది. ఎన్నికల ముందు నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలే ఎగ్జిట్ పోల్స్లోనూ ప్రతిబింబించాయి. వైఎస్ జగన్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాష్ట్రానికి ఆయన నూతన ముఖ్యమంత్రి కానున్నారని ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు …
Read More »ఇదిగో సాక్ష్యం.. మా దరువు టీవీ చేసిన నిజమైన సర్వే.!
2019 ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ ఉండగా. పలు సర్వే సంస్థలు, నేషనల్ న్యూస్ ఛానెళ్ల సర్వేల ఫలితాలు ఆయా పార్టీలకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తున్నాయి. పలు సర్వేసంస్థలు, న్యూస్ ఛానెళ్లు ఆయా పార్టీలకు అనుకూలంగా సర్వే రిపోర్ట్లను ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. ఈ రిపోర్ట్లే ప్రజలను తీవ్రమైన గంధరగోళానికి గురిచేయడమే కాకుండా సర్వే ఫలితాలపై విశ్వసనీయత సన్నగిల్లేల్లా చేస్తుంది. అసలు సర్వే చేసే సంస్థలు సర్వే చేసే పద్ధతులేంటి..? సర్వే …
Read More »