ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది అందుకే అధికార టీడీపీ పార్టీలో ఆధిపత్య హోరు మొదలైంది .అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో తమకు ఎక్కడ బరిలోకి దిగటానికి అవకాశం ఉండదేమో అని తెలుగు తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . అందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడి తనపై గెలుపొంది ఇప్పుడు పార్టీలో చేరి మంత్రి గా …
Read More »కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది బాబు పరిస్థితి..!
కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత వ్యవహారం ..గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన నయానో ..భయానో ..నోట్ల కట్టలు ఆశచూపో..ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను చేర్చుకున్నాడు చంద్రబాబు.ఇప్పుడు అదే బాబుకు కష్టాలను తెచ్చి పెట్టింది.ఫిరాయింపుల ప్రోత్సాహంలో భాగంగా చంద్రబాబు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే …
Read More »రేపే మార్చి 4..పులివెందులలో ఏమి జరుగబోతుంది..!
ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల రాజకీయం మంచి హీటేక్కింది.అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో పులివెందులలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధికార టీడీపీ పార్టీకి సవాలు విసిరిన సంగతి తెల్సిందే. see also :జగన్ మనసున్నోడు.. ఇదిగో సాక్ష్యం.. కొట్టండహే షేర్లు..! see also : అసలు …
Read More »ప్రజా సంకల్ప యాత్ర ఏడో రోజు షెడ్యూల్!
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర నేటితో ఏడో రోజుకు చేరుకుంది. ఇవాళ వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం నియోజకవర్గంలో కొనసాగనుంది. నియోజకవర్గంలోని దువ్వూరులో వైఎస్ జగన్ నేడు ఉదయం 9:30 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. ఎక్కుపల్లి, ఎన్నుపల్లి మీదుఆ ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో దారి …
Read More »