Home / Tag Archives: ysrcp (page 104)

Tag Archives: ysrcp

పండుగ పూట చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా..!

వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా భోగి పండుగ నాడు కూడా చంద్రబాబుని వదలలేదు. ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రైతుల విషయంలో వారికోసం సంక్రాంతి పండుగకు దూరంగా ఉన్నానని చెబ్తున్న చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఆయన ఎన్ని నటనలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితే లేదని అన్నారు. బాబు లాంటి పెద్ద నటుడు ఎవరూ ఉండరని ఆ విషయాన్ని అప్పట్లో ఎన్టీఆర్ నే చెప్పారని …

Read More »

చంద్రబాబు స్కెచ్ అదుర్స్..చివరికి జరిగేది అదేనట !

టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మల్చేందుకు బస్సుయాత్రలు చేపట్టారు. జిల్లాలలో పర్యటిస్తూ..జోలెపట్టి అడుక్కుంటూ ఆ వచ్చిన మొత్తాన్ని అమరావతి పరిరక్షణ సమితికి అందిస్తున్నారు. అయితే చంద్రబాబు జోలెపట్టి అడుక్కోవడంపై  వైసీపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి స్పందించారు. “అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు. ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు. …

Read More »

తెలుగు ప్రజలకు సీఎం జగన్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..!

మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలమీద మమకారానికి, రైతూ రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ప్రతీక అని ఆయన అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగని విధంగా గత ఏడు నెలల్లో… మన రైతన్న సంక్షేమానికి, …

Read More »

చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఝలక్..ఇదే ఫైనల్ !

మాటెత్తితే రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడే ధైర్యం చేయని టీడీపీ అధినేతకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఆయనకు అతి భద్రత అవసరం లేదని కేంద్రం నిర్ణయించింది. చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రతను ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలోనే బ్లాక్ క్యాట్ భద్రలను కలిగి ఉన్న అతి తక్కువమంది ప్రముఖుల్లో చంద్రబాబు నాయుడు ఒకరుగా ఉన్నారు.   నక్సలైట్ల దాడిని ఎదుర్కొన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు …

Read More »

అమరావతి ఎత్తేస్తామని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదు..!

అమరావతిని ఎత్తేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కవాతులు నిర్వహిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిముందు నిర్వహించాలన్నారు. అమరావతిపేరుతో ఇతర జిల్లాలను విస్మరించింది చంద్రబాబే ఆన్నారు. ‘చంద్రబాబు అండ్ కో చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు.. కావాలనే చంద్రబాబు రాజధాని ప్రజలను రెచ్చగొడుతూన్నాడు. అన్ని ఒకచోటే ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?. రాజధాని …

Read More »

బాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు..!

రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవడానికి, విభజన చట్టంలోని అంశాలు అమలు కాకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారకుడని బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాదివిష్ణు మండిపడ్డారు.  స్వార్థ ప్రయోజనాలకోసం చంద్రబాబు, గత ఐదేళ్లలో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని విమర్శించారు. మేము అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే బీజేపీ నేతలకు బాధఎందుకు కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. కాషాయ కండువా కప్పుకున్న సుజనా చౌదరి అమరావతి ముసుగులో ఐదేళ్లలో టీడీపీ …

Read More »

రాజధాని రైతుల సమస్యలు, ఉద్యోగులపై క్లారిటీ…!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అందరు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు మాత్రం తన స్వార్ధం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి బొత్స అభివృద్ధి వికేంద్రీకరణ పై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నామని, ఈ రోజు హై పవర్ …

Read More »

చంద్రబాబూ నీ ఆస్తుల కోసం విద్యార్థులు అడ్డంగా నిల్చోవాలా..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బస్సు యాత్ర ఇలా ఎన్నో చేస్తున్నారు. చివరికి విద్యార్దులను కూడా వదలడం లేదు. అప్పట్లో స్పెషల్ స్టేటస్ విషయంలో విద్యార్ధులు దూరంగా ఉండండి అని చెప్పిన బాబు ఇప్పుడు తన సొంత విషయానికి వచ్చేసరికి రివర్స్ అయ్యాడు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి …

Read More »

జగన్ సీఎం కావాలని అది మానేశాను-పృధ్వీ సంచలన వ్యాఖ్యలు…?

తనపై వస్తోన్న ఆరోపణలకు స్పందించిన ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవీకి రాజీనామ చేసిన సంగతి విదితమే. ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వైసీపీ పార్టీకోసం చేసిన సేవను గుర్తించి నాకు ఎస్వీబీసీ చైర్మన్ పదవీ కట్టబెట్టారు. కొందరు తనను ఏ విధంగా దెబ్బకోట్టాలని ఆలోచించారు.అందుకే ఫేక్ ఆడియో టేపులను నావి అంటూ బయటకు తెచ్చారు అని ఆరోపించారు. తనపై ఆరోపణలు రావడం వలనే …

Read More »

వైసీపీ ప్రభుత్వానికి లోకేష్ వార్నింగ్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక్కో గ్రామానికి వెయ్యి మంది పోలీసులను దింపి రాజధాని రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అనుకోవడం అవివేకమని ఆయన అన్నారు. రైతులు ఆనందంగా ఉండాల్సిన చోట పోలీసు కవాతా అంటూ ప్రశ్నించారు. గ్రామస్తులను ఇళ్ళల్లో బంధిస్తున్నారు. ఇంతకంటే ఘోరం మరోకటి ఉండదు. రైతులను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat