ఇది బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీక్ష చేయ్యలనుకుంటున్నారట. ఈ మేరకు వార్తలు కూడా వస్తున్నాయి. పార్టీ మీటింగ్ లో నేతలతో ఆయన స్వయంగా చెప్పారని సమాచారం. నవంబర్ 14న విజయవాడలో ఆయన దీక్ష చేపడతారు. ఆ రోజున ఉదయం నుంచి రాత్రివరకు ఇసుక కొరత విషయంలో దీక్ష చేస్తారని సమాచారం. ఇప్పటికే తన సొంత పుత్రుడైన నారా లోకేష్ రాజధాని నగరంలో …
Read More »పాపం పవన్..చూస్తుంటే జాలేస్తుంది..పోయిపోయి విష వృక్షం కింద కూర్చున్నావ్..!
వైఎస్ఆర్సీపీ ప్రదాన కార్యదర్శి మరియు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ పార్వతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ను నేను ఇప్పటివరకు ఎప్పుడూ విమర్శించలేదని, కాని ఇప్పుడు ఆయనను చూస్తుంటే జాలి వేస్తుందని అన్నారు. తనకున్న అభిమానులు వేరెవ్వరికి ఉండరని అలాంటిది ఆయన చంద్రబాబు మాటలు విని ఏవేవో చేస్తున్నాడని అవి మానుకుంటే మీకే మంచిదని అన్నారు. చంద్రబాబు హయాంలో టీడీపీ ని …
Read More »బాబు అవినీతి ఎక్కడ పడుతుందోనన్న టెన్షన్ తోనే ఇదంతా చేస్తున్నారు..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఘోరంగా ఓడినప్పటినుండి ఇప్పటికి వరకు చేసిన పని ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే. తానూ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేని పనులను జగన్ వచ్చిన 5నెలల్లోనే చేసి చూపిస్తే చూసి తట్టుకోలేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన టీమ్ ను ఒక్కొక్కరిగా జగన్ పైకి వదులుతున్నాడు. చివరికి వారు విఫలం కాక తప్పడం లేదు.చివరిగా తన దత్తపుత్రుడు అని పిలవబడే జనసేన …
Read More »వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని..!
తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు నాని వైసీపీ వైపు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రక్రియ ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డిని కేసినేని నాని అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకొన్ననిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన అన్నారు. అయితే సాధారణంగా జగన్ ముఖ్యమంత్రి కనీసం మూడు నెలలు కాకముందే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలంతా ఆయనపై విమర్శలు గుప్పించారు. కనీసం …
Read More »వైసీపీలోకి సన్యాసినాయుడు.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ..!
నర్సీపట్నం టీడీపీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ కి చెందిన మాజీ చైర్పర్సన్ చింతకాయల అనిత, వైస్ చైర్ పర్సన్ సన్యాసి పాత్రుడు పలువురు కౌన్సిలర్లతో సహా రాజధాని అమరావతిలో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ మంత్రి అయిన అయ్యన్నపాత్రుడి నియోజకవర్గం కావడం దానిలో అతని యొక్క సోదరుడైన సన్యాసి పాత్రుడు వైయస్ఆర్సిపీలో చేరడం …
Read More »ఏపీ సీఎస్ బదిలీ.. ఎందుకంటే..?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యం ను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యంను బాపట్ల హెచ్ఆర్డీ డైరెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఇంచార్జ్ సీఎస్ బాధ్యతలను అప్పజేప్పారు. …
Read More »ఆ ఫోటో చూడడానికి అందరూ అనిల్ ఛాంబర్ కు వస్తున్నారట..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు వెనుక తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నిలబడిన ఓ ఫోటో ప్రస్తుతం సచివాలయంలో ఆకట్టుకుంటోందట. సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన చాంబర్లో ఓ పెద్ద ఫ్రేమ్లో జగన్ ఫోటోలు తయారు చేయించారట. ఉన్నతాధికారులు సదరు మంత్రులు ఈ ఫోటో గురించి చర్చించడం మొదలు పెట్టాక ఈ ఫోటో ఎలా ఉంటుందా అని చూడ్డానికి అందరు …
Read More »చేసిన పొరపాటును సరిదిద్దుకున్న వైసీపీ..!
తుమ్మలపల్లి లో వైసీపీ జెండాను చెరిపివేసి జాతీయ జెండాను మళ్లీ యధావిధిగా రూపొందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటుచేసి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల సబ్సిడీలు అన్ని రకాల సర్టిఫికెట్లు ఒకేచోట అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టారు. …
Read More »చంద్రబాబూ ఇకనైన మానుకో..లేదంటే కర్రలు,చీపుర్లు తీసుకుని వెంట పడతారు..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇప్పటికీ మారలేదు. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పెట్టిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. గత అధికారం గురించి పక్కనపెడితే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజలకు దత్త పుత్రులు, చుట్టపు చూపుగా వచ్చే పుత్రులు అవసరం లేదు. …
Read More »చంద్రబాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దు…వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
40 ఏళ్ళు రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు జగన్ దెబ్బకు చక్కేరులు కొడుతున్నారు. వేసిన ప్రతీ ప్లాన్ బెడిసికొడుతుంది. రంగంలోకి హేమాహేమీలను దింపినా సరే పనికావడం లేదు. చివరికి తన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ ని పంపినప్పటికీ పని కాలేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి. “పాపం చంద్రబాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దు. పేమెంటు తనే ఇవ్వాలి. పచ్చ మీడియా …
Read More »