ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలబడిన సంగతి విధితమే. తాజాగా మరో 28,844 ఉద్యోగాల భర్తీకు రేపు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇటీవల భర్తీ చేసిన గ్రామ/వార్డు వాలంటీరీ పోస్టులల్లో చేరకపోవడం వలన.. చేరినాక విడిచిపెట్టడం వలన ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తం …
Read More »మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు..బాబుగారి రాజకీయం అంతా ఇసుకతోనే ముడిపడి ఉంది
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయంలో గత ఐదేళ్లలో ఎన్ని దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు జరిగాయో అందరికి తెలిసిన విషయమే. బాబు పాలనలో ప్రజల క్షేమం కన్నా తన కుటుంబ బాగుకోసమే ఎక్కువ చూసుకున్నాడు. బాబు అధికారంలో ఉన్నంతకాలం ప్రజలు ఎలాంటి కస్టాలు అనుభవించారో అందరికి తెలిసిందే. అందుకే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పి జగన్ ని అఖండ మెజారిటీతో గెలిపించారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఎప్పుడూ అధికార …
Read More »చంద్రబాబు ఆ రాష్ట్రంలో అడుగుపెడితే అంతా అస్సామే..!
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుతిరుగుతున్న చంద్రబాబుకు రోజురోజుకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక పక్క ప్రజలు, మరోపక్క సొంత పార్టీ, ఇటు ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి దెబ్బలకు బాబుకి ఏమి చెయ్యాలో అర్ధం కావడంలేదు. ప్రస్తుతం అధికార పార్టీ ఐన వైసీపీ ని వేలెత్తి చూపడానికి ప్రతిపక్ష పార్టీ దగ్గర ఏ అస్త్రం లేదని చెప్పని. కాని ఒక ఇసుకు విషయంలో ఏదేదో చెయ్యాలని …
Read More »చంద్రబాబూ అప్పుడు ప్రతిపక్షం లేకుండా చెస్తానన్నావ్.. ఇప్పుడు ప్రతిపక్ష హోదానే కోల్పోయేలా ఉంది !
2014 లో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే రాజకీయంగా వైసీపీ ని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసాడు. వారిలో పార్టీ నాయకులు అత్యంత ముఖ్యమైనది. అయితే జగన్ చంద్రబాబు మాదిరిగా ఎమ్మెల్యేలను లాక్ ఉన్నప్పుడు సిద్ధాంతపరంగా పోరాటం చేశారు తప్ప ప్రస్తుతం చంద్రబాబు మాదిరిగా ప్రవర్తించలేదు. అయితే ఏకంగా అత్యంత బలమైన ప్రతిపక్షం గా ఉన్నప్పుడే జగన్ రాజకీయంగా మానసికంగా …
Read More »ఏపీలో రైతులకు మరో విడత రైతు భరోసా..!
ప్రతి బుధవారం రైతు భరోసా పధకం కింద కొత్త లబ్ధిదారులకు చెల్లింపులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ కుమర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన రైతులకు మరో విడత రైతు భరోసా చెల్లింపులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు లక్షా ఐదు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు. కాగా నవంబర్ 15 వరకు రైతు భరోసా …
Read More »దేవిపట్నం బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు పది లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం
తూర్పుగోదావరి జిల్లా ఖర్చులు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగింది. దాదాపుగా మూడు వందల అడుగుల లోతులో కూరుకుపోయిన ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత సత్యం బృందం వెలికి తీసింది. అది బ్రూట్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అప్పుడే ప్రకటించింది. అయితే సాధారణంగా ప్రభుత్వాలు ప్రకటించే ఎక్స్గ్రేషియా లకు ఇచ్చే సొమ్ముకు అవి జారీ చేసే …
Read More »ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసిన..పలు కీలక పథకాలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్తగా అమల్లోకి తేనున్న పలు కీలక పథకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘అమ్మ ఒడి’ పథకానికి కేటినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు గ్రామీణ నియోజవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల, ల్యాబ్లో పరీక్షించి …
Read More »‘వన్ స్టాప్ షాప్’ పేరుతో రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!
రైతు శ్రేయస్సు కొరకు ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.. ఇప్పటికే రైతులకు పెట్టుబడి సాయం పేరుతో పెద్దఎత్తున నిధులు విడుదల చేసిన సర్కార్ వన్ స్టాప్ షాప్ పేరుతో రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోను గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సచివాలయం పక్కనే రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు ఔషధాలు అన్నింటినీ ప్రభుత్వమే దగ్గరుండి సప్లై చేయనుంది. ముఖ్యంగా …
Read More »అప్పుడు డబ్బిచ్చి వైసీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు ఇప్పుడు వంశీ పార్టీమార్పుపై ఏమన్నారంటే.?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా కనిపిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ కష్టం మీద గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి పార్టీలో చేర్చుకుని చంద్రబాబు తాజాగా తన పార్టీ ద్వారా వచ్చిన పదవికి పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా పార్టీని వీడుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనుద్దేశించి పలు …
Read More »సీఎం అయ్యాక జగన్ పై వచ్చిన ఆ విమర్శ కూడా తొలగిపోతుంది.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత పరిపాలనలో విజయవంతంగా దూసుకుపోయారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ, ఉద్యోగాల విప్లవం, రైతులకు సాయం వంటి అనేక ప్రజాకర్షక పథకాలతో జగన్ 150 రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష తెలుగుదేశం కూడా జగన్ కు ఒకే ఒక్క అంశంలో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ఒక్క అంశమే రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత. …
Read More »