Home / Tag Archives: ysrcp (page 153)

Tag Archives: ysrcp

సెవెన్ స్టార్ తరహా సదుపాయాలతో టూరిజం డెవలప్ చేయాలి.. సీఎం జగన్

ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రముఖస్థానం వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్టంలో సుమారు 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో వాటిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో సెవెన్‌స్టార్‌ తరహా సదుపాయాలున్న హోటళ్లు తీసుకురావాలని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజం, ఆర్కియాలజీ, …

Read More »

హాస్యం పండిస్తున్న బాబు..తాను అడుగుపెడితే వేరేలా ఉండేదట !

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. జగన్ ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీ నేరవేరుస్తాడనే నమ్మకంతో ఆయనను గెలిపించడం జరిగింది. ఈ మేరకు గెలిచిన క్షణం నుండి నిరంతరం ప్రజలకోసమే కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నేలల్లోనే ఎన్నో హామీలు నెరవేర్చగా మిగతా పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయానికి వస్తే గత ఐదేళ్ళ కాలంలో రాష్ట్ర …

Read More »

మీడియా నయీంపై సంచలన వ్యాఖ్యలు..ఇదంతా బాబు అండతోనే !

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేసాడు. ఇప్పటికే మలుమార్లు రవిప్రకాష్ ని టార్గెట్ చేసి తనపై ఎన్నో ఆరోపణలు చేసాడు. అంతేకాకుండా ఉగాండాలోని ఒక ఛానల్ విషయంలో కేసు ఫైల్ చేసాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగాఅతడిపై రెచ్చిపోయాడు. “మీడియాను అడ్డం పెట్టుకుని 15 సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు మీడియా నయీం. చంద్రబాబు …

Read More »

బీరు బాబులకు ఝలక్

మీకు బీరు త్రాగే అలవాటు ఉందా.. ?. మీరు బీరు త్రాగకుండా నిద్రపోరా..?. అసలు బీరు ముట్టకుండా మీకు తెల్లారదా..?. అయితే ఇది మీ కోసమే. ఇప్పటికే ఏపీలో ఒక వ్యక్తికి లైసెన్స్ లేకుండా తన వద్ద గరిష్టంగా మూడు బీర్లను ఉంచేందుకు మాత్రమే అనుమతినిస్తూ వైసీపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే గత నెలలో గరిష్టంగా ఆరు బీరులను ఉంచేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం తాజాగా దాని …

Read More »

చంద్రబాబు అబద్ధాలకూ హద్దూ అదుపూ లేకుండా పోతుంది..ఛీ కొట్టినా?

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘనవిజయం సాధించింది. గత ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి చివరికి నట్టేటిలో ముంచేసింది. దానికి బదులుగా జగన్ ని గెలిపించి బాబుకు సరైన బుద్ధి చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబుకి ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయిన ఇచ్చిన హామీల మేరకు ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టాడు. అయితే ఇందులో కూడా బాబు ఏదోక తప్పు వెతకడం …

Read More »

వైజాగ్ లో భూ కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే…!

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏం చేసాడు అనే విషయానికి వస్తే ఎవరిదగ్గరా జవాబు ఉండదు. ప్రజలను మోసం చేసి తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రమాణస్వీకారం నాడు దొంగ సంతకాలు పెట్టి అనంతరం అందరికి చుక్కలు చూపించాడు. అలాంటి వ్యక్తి గ్రామా సచివాలయ వ్యవస్థ నేనే తెచ్చాను అనడం సరికాదని బొత్సా మండిపడ్డాడు. మహాత్ముడు స్ఫూర్తితో జగన్ ముందుకు వెళ్తున్నాడని, ప్రతీ పథకం ప్రజల గుమ్మం ముందుకు చేరవెయ్యలనేది …

Read More »

జూనియర్ లాయర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూనియర్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా మరో ముందడుగు వేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ జూనియర్ అడ్వకేట్ లకు ప్రతినెలా ఐదు వేల రూపాయల ఇస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అప్పట్లోనే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. అయితే ఈ హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలని జగన్ భావించారు.వచ్చే నెల 2వ తేదీ నుంచి పూర్తి …

Read More »

డబ్బులు వెదజల్లినా బాబు పర్యటనకు జనాలు కరువయ్యారట..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా వారికి ఊహించని షాక్ తలిగింది. పాపం బాబుగారి పర్యటనకు జనాలు రాలేదట. ఎందుకొస్తారు జిల్లా మొత్తం మీద టీడీపీ గెలిచిన సీట్లే 4 ఇంకెలా వస్తారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “విశాఖ పర్యటనలో చంద్రబాబును కార్యకర్తలెవరూ పట్టించుకోలేదు. ఎప్పటిలాగే డబ్బులు వెదజల్లి …

Read More »

గ్రామ సచివాలయాలకు ఈ రంగులు ఎందుకు వేసారాని అడిగితే ఇలా చెప్పండి

వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున టీడీపీ ఆరోపణలు చేస్తోంది.. గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులు ఎలా వేస్తారు అని ప్రశ్నిస్తుంది.. అసలు పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ కార్యాలయాలకు తేడా లేదు అని ఈ రెండింటిని ఎలా గుర్తించాలి అని చెప్పి ప్రశ్నిస్తోంది. సచివాలయం అన్నిటికీ వైఎస్ఆర్సిపీ రంగులు  వేస్తుండడం పట్ల విమర్శలు గుపిస్తుంది. అయితే దీనికి వైసీపీ సరైన సమాధానం ఇస్తోంది. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని …

Read More »

వైఎస్సార్ కంటివెలుగులో ఇద్దరు అంధ విద్యార్థుల మాటలకు జగన్ సహా అందరూ నివ్వెరపోయారు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు.. వైద్య, ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్ర జనాభాలో 2.12 కోట్ల మందికి కంటి సమస్యలు ఉన్నాయన్నారు.ఆరుదశల్లో వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం అమలు చేస్తానని, మొదటి రెండు దశల్లో 70.41 లక్షలమంది విద్యార్ధులకు పరీక్షలు, చికిత్సలు చేయిస్తామన్నారు.. ఈ సందర్భంగా పలువురు అంధ విద్యార్థులు మాట్లాడిన మాటలతో జగన్ సహా అందరూ నివ్వెరపోయారు. ముందుగా నా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat