రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ, ప్రతిపక్ష తీరును నిరసిస్తూ వైసీపీలు ఆందోళనలకు పిలుపునివ్వటంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.. నగరంలోని పలు కూడళ్ళలో భారీగా పోలీసులు మోహరించారు.. మాజీమంత్రి కొల్లు రవీంద్ర 36గంటల నిరవధిక నిరసన దీక్ష చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ముఖ్య టీడీపీ నేతలందారినీ హౌస్ అరెస్ట్ చేసారు.తెల్లవారు జామునే ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.కోనేరు …
Read More »తండ్రికి తగ్గ తనయుడు..వైఎస్ఆర్ తరహాలోనే పేదల గృహాలలో వెలుగు నింపిన జగన్..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కంటి వెలుగుతో 70 లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని వైసీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు కోనూరు సతీష్ శర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అందత్వ రహిత రాష్ట్రంగా ఉంచాలనే సంకల్పంతో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. నేటి విద్యార్థులే రేపటి తరానికి మార్గదర్శకులని, వారు కంటి చూపుకు దూరం కాకుండా ముందుగా పాటశాల …
Read More »సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. కారణమిదే!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.. అయితే అనూహ్యంగా జగన్ డిల్లీ పర్యటన రద్దు అయింది. కేంద్ర మంత్రి అమిత్షాను కలిసేందుకు జగన్ ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నారు. ఆ అయితే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో అమిత్షా బిజీగా ఉన్నారు.. కొన్ని రోజులముందే జగన్, అమిత్ షాల మీటింగ్ కన్ఫర్మ్ అయింది. కానీ అనుకోకుండా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి షా వెళ్లనున్నారు.. ఈ కారణంతోనే అమిత్ షా …
Read More »జగన్ బర్త్ డే స్పెషల్…మరో సంచలనానికి శ్రీకారం !
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చిన జగన్ మరో ప్రతిష్టాత్మక పధకం అమలుచేసారు. ‘వైయస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమం ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన జగన్ ఈ కార్యక్రమానికి 560కోట్లు వెచ్చించామని అన్నారు. ఇక ఆరోగ్య శ్రీ …
Read More »సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరిన కేంద్ర మాజీ మంత్రి..పార్టీ లో చేరనున్నారా..?
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఈ మేరకు రేపు ఉదయం 11గంటల సమయంలో జగన్ తో చిరు, రామ్ చరణ్ బేటీ కానున్నారు. అయితే ఈ బేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటీ అనే విషయానికి వస్తే..మెగాస్టార్ కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. అయితే ఈ చిత్రాన్ని జగన్ చూడడానికి రావాలని కోరడానికి వెళ్తున్నట్టు …
Read More »“వైఎస్ఆర్ కంటి వెలుగు” మరో విప్లవాత్మక పధకం…!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చారు. ఇప్పుడు జగన్ మరో కార్యక్రమం ‘వైయస్సార్ కంటి వెలుగు’ శ్రీకారం చుట్టారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ” వైఎస్ఆర్ కంటి వెలుగు” ఆరోగ్య సంరక్షణ …
Read More »జగన్ ది లెజెండ్..మరో హామీ అమలుకు ముందడుగు !
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి ముందడుగు వేసాడు. మరో హామీను అమ్మల్లో పెట్టడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు. ఈ మేరకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుకు సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ఆ హామీ ఏంటి అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల గురించి. ఇప్పటిదాకా ఈ ఉద్యోగాలకు సంభదించి అంతగా పట్టించుకునే నాధుడే లేడు. రకరకాల ఏజెన్సీల ద్వారా వచ్చి ఇందులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని …
Read More »నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన..!
టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండు రోజులు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ నాయకులతో విడివిడిగామాట్లాడి అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లలో కేవలం 4సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు అనేది చూడాలి.ఈ విశాఖ జిల్లాలో పర్యటన అనంతరం ప్రతివారం ఒక్కో జిల్లాలో …
Read More »రీ ఎంట్రీలు వైసీపీకి లాభమా..? నష్టమా..?
ప్రస్తుతం వైసీపీలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో పార్టీని వీడిన మాజీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి ఒక్కొక్కరుగా వచ్చి జగన్ పంచన చేరుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైస్థాయి నాయకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నా, పైకి నవ్వుతు ఉన్నా ద్వితీయ శ్రేణి, అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా జూపూడి ప్రభాకర్ వంటి నేతలు …
Read More »పయ్యావుల దౌర్జన్యం…ఇంకా ఆగని టీడీపీ దాడులు !
గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా చూసినా టీడీపీ నాయకుల అన్యాయాలు, దౌర్జన్యాలే కనిపించాయి. ఆ పార్టీ పేరు చెప్పుకొని కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీ వారిపై విరుచుకుపడేవారు. దాంతో విసుగుచెందిన ప్రజలు వీరికి సరైన బుద్ధి చెప్పలనుకున్నారు. అయితే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. టీడీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన గుణపాటం చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారి ఆగడాలు ఇంకా తగ్గలేదు. తాజాగా కృష్ణా …
Read More »