ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు దొంగదీక్ష, కొంగ జపాలను ప్రజలు ఏమాత్రం నమ్మరన్నారు. పచ్చనేతల చిల్లర రాజకీయాలు తెలిసే టీడీపీని ప్రజలు చాపచుట్టి కృష్ణా నదిలో పడేసారంటూ చురకలంటించారు. టీడీపీ శిబిరాల నుండి కార్యకర్తలు వెళ్ళిపోతే పచ్చనేతలు బెదిరించి కూర్చోబెడుతున్నారని ఎద్దేవాచేశారు. పునరావాస శిబిరాల్లో కూడా పెయిడ్ …
Read More »100రోజులకే ఇంత సీన్ చేస్తే.. ఐదేళ్లు తట్టుకోగలవా చంద్రబాబూ ?
జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిది. ఏపీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేసారు. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యబెట్టి, రైతుల బలహీనత పై కొట్టి చంద్రబాబు గెలిచాడు. చివరకు గెలిచిన తరువాత అందరికి చుక్కలు చూపించాడు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయాడు. చివరికి రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ఇలా ఎన్నో అన్యాయాలు, దౌర్జన్యాలు …
Read More »యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా..!
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పేరుతో పల్నాడులో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని హై టెన్షన్ కు తీసుకురావాలని వారు నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అని కనీసం ఆలోచించడం లేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా అని అన్నారు. …
Read More »టీడీపీ నేతల ఓవరాక్షన్.. కార్యకర్తలను రెచ్చగొడుతున్న చంద్రబాబు!
ప్రస్తుత టీడీపీ తీరు ఎలా ఉందంటే.. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే తీరు, ఇప్పుడు అధికారం పోయిన అదే తీరు కొనసాగిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వారిని ఇది తప్పు అని ఎవరైతే ప్రశ్నించేవారో వారిని అధికార బలంతో పోలీసులతోనే కొట్టించేవారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి మంచి పనులు చేస్తూ ప్రజలు దగ్గర శభాష్ అనిపించుకుంటే అది చూసి ఉండలేక కొత్తగా డ్రామాలు మొదలుపెట్టారు. దీనివల్ల వారికి ఒరిగేది …
Read More »పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు… రియల్ ఎస్టేట్ గురించే ధ్యాసంతా !
వైసీపీ సీనియర్ నేత వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి మీరు చేసిందే అదే కదా చంద్రబాబు అని ప్రశ్నించారు. మరో ట్వీట్ …
Read More »చంద్రబాబుపై హోంమంత్రి ధ్వజం..తేడా వస్తే క్షమించేదే లేదు..!
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు హయంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలుసు. మాయమాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి ఎలాగో గెలిచాడు. తీరా గెలిచాక అందరికి చుక్కలు చూపించాడు. ప్రభుత్వాన్ని తన సొంత ప్రయోజనాలు కోసం వాడుకున్నాడు తప్ప ప్రజలకు మాత్రం ఏమి చెయ్యలేదు. ఇక ఈ ఏడాది జగన్ ని నమ్మి గెలిపించిన ప్రజలు సరైన సీఎం ను ఎన్నుకున్నామని ఎంతో ఆనందంతో ఉన్నారు. పంటలకు …
Read More »పేదింటి పెళ్లిళ్లకు వైఎస్సార్ కానుక పేరుతో జగన్ భరోసా
ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే పేద కుటుంబాలకు భారంగా మారుతోంది. ఎంతతక్కువ ఖర్చుతో పెళ్లి వేడుక నిర్వహించాలన్నా బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, భజంత్రీ మోగే వరకూ అనేక ఖర్చులు చేయాల్సిన పరిస్థితి. దీంతో వ్యాపారుల వద్ద అప్పుచేసి, వాటిని తీర్చలేక సతమతమవుతున్నారు.. దీంతో వీరి బాధలు విన్న జగన్ పెళ్లి చేసుకునే చెల్లమ్మలకు అక్షరాలా రూ.లక్ష ఇస్తానంటూ ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు హామీ ఇచ్చారు. అలాగే …
Read More »జగన్ సంక్షేమ పాలనపై వైఎస్ మాదిరిగా ప్రజల్లో వస్తున్న ఆదరణకు భయపడే చంద్రబాబు ఈ కుతంత్రాలకు తెరతీసాడా.?
తన ఓటమిని, వైసీపీ ఘన విజయాన్ని జీర్ణించుకోలేక టీడీపీ అధినేత చంద్రబాబు దారుణాలకు ఆలోచనలకు తెరతీస్తున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏమీ లేకపోవడంతో నాటకాలు, డ్రామాలతో కొత్త స్కెచ్చులు వేస్తున్నారు. అయితే అవన్నీ ఎప్పటికప్పుడు బట్టబయలవుతూ టీడీపీ తరచూ పరువు పోగొట్టుకుంటోంది. అతి స్వల్ప మెజారిటీతో ప్రతిపక్ష స్థానం దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ అవమానాన్ని తట్టుకోలేక ఓటమిని నిజాయితీగా ఒప్పుకోలేక నేనెందుకు ఓడిపోయా అంటూ వందలసార్లు అడుగుతూ ప్రజలను …
Read More »అచ్చెన్నాయుడుకు సవాల్.. బహిరంగ చర్చకు సిద్ధమా ?
గత ఐదేళ్ళు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వారు ఒక్క మంచి పని కూడా చేసింది లేదు. ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయానికి వస్తే ఇసుక, ధాన్యం, మినుములు, గ్రానైట్ ఇలా ప్రతీ విషయంలో అక్రమాలు, దౌర్జన్యాలు చేసుకుంటూ కమీషన్లు తీసుకొని అవినీతిపరుడనే పేరు తెచ్చుకున్నాడని వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అలాంటి అవినీతిపరుడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలన గురించి మాట్లాడేది …
Read More »బందిపోట్లులా అవినీతి, అక్రమాలు చేశారు. మాఫియా డాన్లుగా ఎదిగి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసి, అక్రమ కేసులు పెట్టారు
గత ఐదేళ్లపాలనలో యరపతినేని శ్రీనివాసచౌదరి అక్రమ మైనింగ్ లో చెలరేగిపోయాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రశ్నించినవారిపై అక్రమకేసులు బనాయించారు. చిన్న చిన్న కారణాలకు కూడా కేసులు బనాయించి వేధించారు. అయితే ఈ ఐదేళ్లపాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించామంటూ గురజాల నియోజకవర్గంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచర వర్గ దాడులకు గురైన బాధితులు హోంమంత్రి సుచరిత ఎదుట తమగోడు వెళ్లబోసుకున్నారు. పిడుగురాళ్లలోని వాసవి కల్యాణ …
Read More »