Home / Tag Archives: ysrcp (page 167)

Tag Archives: ysrcp

వలసలతో వణికిపోతున్న విశాఖ.. వైసీపీలోకి చేరికలు.. మరింత బలహీనపడుతున్న టీడీపీ

విశాఖ టీడీపీ వలసలతో వణికిపోతోంది.. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసారు. తాజాగా విశాఖకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు టీడీపీకి షాకిచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు ఇవాళ అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా జిల్లాలో మాజీమంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. అయితే లోకేష్ పర్యటన రోజునే సన్యాసిపాత్రుడు రాజీనామా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కుటుంబంకంటే తెలుగుదేశమే …

Read More »

జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకం..విజయసాయి రెడ్డి ప్రశంసలు..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు జల్లు కురిపించాడు. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కి చురకలు అంటించారు. ఏపీ సీఎం జగన్ ఆర్టీసిని విలీనం చేసి 60 వేల మంది ఉద్యోగులను గవర్నమెంటులోకి తీసుకోవడం కొడిగడుతున్న దీపానికి ప్రాణం పోశారని అన్నారు. ప్రగతి చక్రాలిక జగన్నాథ రథచక్రాల్లా పరుగులు పెడతాయి. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా అని మాత్రం …

Read More »

కరెంటు స్తంభమెక్కిన వైసీపీ ఎమ్మెల్యే..!

వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన ఇదే నిజం.. నవ్యాంధ్ర అధికార పార్టీ వైసీపీకి చెందిన గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా విద్యుత్ స్తంభం ఎక్కారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ భవన్లో గ్రామ,సచివాలయాల్లో జూనియర్ లైన్మెన్ గ్రేడ్-2 పోస్టులకు అభ్యర్థులను ఎంపికలో భాగంగా నిన్న మంగళవారం స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. ఈ టెస్టులో భాగంగా అభ్యర్థులు విద్యుత్ స్థంభాలు ఎక్కాలి. అయితే స్తంభాలు ఎక్కేక్రమంలో తీవ్ర ఒత్తీడికి లోనయ్యారు …

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఉద్దాన కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ సర్కారు ఉద్దాన కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి శ్రీకాకుళం జిల్లాలో పలాసలో రెండు వందల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు ప్రకటించింది. దీనికి అనుబంధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్,డయాలిసిస్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కారు ఆదేశాలను జారీచేసింది. ఈ మేరకు రూ …

Read More »

ఏపీకి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర పథకం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం త్వరలోనే నవ్యాంధ్రలో అమలు కానున్నది. ఇందులో భాగంగా అక్టోబర్ పదోతారీఖు నుంచి వైఎస్సార్ కంటివెలుగు పేరిట రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కంటి పరీక్షలు,అవసరమైతే ఆపరేషన్లు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు …

Read More »

పాకిస్తాన్‌ ప్రధాని, చంద్రబాబు వార్నింగులు రెండు ఒక్కటే.. మేటర్ ఉండదు..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏకంగా పాకిస్తాన్ ప్రధానితో పోల్చేసారు. వీరిద్దరి మాటలు ఒకేలా ఉంటాయని పట్టించుకునే అవసరం లేదని అన్నారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ భారత్‌కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన చంద్రబాబు వార్నింగులు ఒకేలా ఉంటున్నాయని అన్నారు. మూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో విఫలమయ్యారంట. అర్జంటుగా కుర్చీ …

Read More »

చంద్రబాబుకు మరో గట్టి దెబ్బ..ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి..రాజీనామా ఎప్పుడో తెలుసా

టీడీపీకి ప్రకాశం జిల్లాలో భారీ షాక్ తగులుతుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగిన సమయంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. అందులో అద్దంకి నుండి గొట్టిపాటి రవి కుమార్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఇదే నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవి ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించారు. మళ్లీ గడిచిన ఎన్నికల్లో అద్దంకి గెలిచారు. అయితే ఇప్పుడుగొట్టిపాటి రవి …

Read More »

మొన్నటివరకూ పీకేని పట్టించుకోని వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడెందుకు దారుణంగా విమర్శిస్తోంది..?

వైఎస్సార్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతికొద్ది సమయంలోనే చెప్పిన మాట.. ఎన్నికల ముందు వరకే రాజకీయాలు.. రాజకీయ పార్టీలు.. ఎన్నికలు అయిపోయాక రాజకీయాలు వద్దు.. అందరి సమిష్టి కృషితో రాష్ట్రంకోసం పనిచేద్దామన్నారు. అయితే ఇటీవల పవన్ పై వైసీపీ సోషల్ మీడియా భారీ స్వరం పెంచింది. దానికీ ఓ కారణం ఉంది. వాస్తవానికి పవన్ పార్టీని ఎన్నికలకు ముందు వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు.. జనసేన అసలు …

Read More »

ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే పార్టీ  టీడీపీ..దేశంలో జతకట్టని పార్టీనే లేదు..!

2014 ఎన్నికల్లో ప్రజలను దారుణంగా మోసం చేసి గెలిచిన తరువాత ఏమీ చెయ్యలేదన్న విషయం అందరికి తెలిసిందే. ఓట్లు కోసం రైతుల కడుపు కొట్టిన చంద్రబాబు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోవడం లేదు. ఈ ఐదేళ్లలో ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాలికి వాడుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. చంద్రబాబుకు రాజకీయం అంటే పిచ్చో లేదా మోజో తెలీదు గాని అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. గత ఎన్నికల్లో …

Read More »

నికిషా పటేల్ ట్వీట్ వివాదంతో ఫిష్ వెంకట్ ని లాగి అడ్డంగా బుక్కైన జనసైనికులు

సెప్టెంబర్ 2న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ హడావడి చేసారు. అటు కాలేజీల్లో బయట ఎక్కడ చూసినా అభిమానులు రచ్చ చేసారు. ఇదే సమయంలో చిన్న చిన్న అల్లర్లు చేస్తూ ప్రజానీకానికి ఇబ్బందులు సృష్టించారు. కొందరు పవన్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ క్రమంలో కొందరు పవన్ కళ్యాణ్ పరువు తీసేందుకు కూడా కంకణం కట్టుకుని పావలా కళ్యాణ్ పేరుతో ట్యాగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat