తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అమెరికా మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్లో గురువారం టెస్టులు చేయించుకున్నారు.జూలై 28న రాత్రి అమెరికా వెళ్లిన చంద్రబాబు అక్కడ ప్రవాసాంధ్రులు, టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. భార్య భువనేశ్వరితో కలిసి ఓ రెస్టారెంట్లో భోజనం చేస్తూ దిగిన ఫోటో రెండ్రోజుల క్రితం వైరల్ అయ్యింది. అయితే మిన్నెసోటలో చంద్రబాబును తెలుగుసంఘాల ప్రతినిధులు జయరామ్ కోమటి, సతీశ్ వేమన, రామ్ …
Read More »టీడీపీలో మరో ఆగస్టు సంక్షోభం…తెలుగు తమ్ముళ్లలో ఆందోళన…!
టీడీపీలో మరోసారి ఆగస్టు సంక్షోభం రానుందా…టీడీపీ దుకాణం బంద్ కానుందా…ప్రస్తుతం అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే…మరోసారి ఆగస్టు సంక్షోభం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ను స్వయానా అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కుంచుకున్నది ఈ ఆగస్టు నెలలోనే. అప్పటి ఆగస్టు సంక్షోభం ఎన్టీఆర్ను అవమానకరరీతిలో పదవీచ్యుతుడిని చేస్తే ఇప్పుడు రాబోయే ఆగస్టు సంక్షోభం టీడీపీ పతనానికి నాంది …
Read More »అప్పుడైనా ఇప్పుడైనా చంద్రబాబు అమెరికాలో పల్లీలు తింటూ తిరగటమేనా.? రూపాయి పెట్టుబడి తెచ్చింది లేదా.?
చలిలో చంకలో ఫైల్స్ పట్టుకొని వీధివీధికి తిరిగి లక్షలకోట్లు పెట్టుబడులు తెచ్చాను.. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది అని చెప్పుకునే చంద్రబాబు.. అక్కడి ఫొటోలతో హడావిడి చేసే ఆయన బ్యాచ్ తో కలిసి ఇప్పుడు శెనగిత్తనాలు తింటూ ఉత్తచేతులతో అదే బజార్లో తిరుగుతున్నారు. అయితే గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కూడా చేసింది ఇదే పని అంటూ ఆయనను విమర్శిస్తున్నారు. కాకపోతే అప్పుడు అధికారంలో ఉండటంతో చుట్టూ …
Read More »టీడీపీ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆర్థిక శాఖ
ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని టీడీపీ సామాజిక మాద్యమాల్లో మరియు టీవీ చానల్స్లో ప్రసారం అవుతున్న వార్తపై అంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ తీవ్రంగా ఖండించింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఆర్బీఐ ఈ-కుబేర్ (ఈ-కుబేర్ పద్ధతిలో వేతనాలు రిజర్వ్ బ్యాంకు నుంచి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో ప్రతి నెలా 1న జమ అవుతాయి) ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ఈ ప్రకారంగానే అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైళ్లు యథాతథంగా …
Read More »జగన్ సంచలన నిర్ణయం… పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం కాంట్రాక్ట్ పనులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో 60సీ నిబంధన ప్రకారం నవయుగ సంస్థకు హెడ్ వర్క్స్ పనులు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా రూ.3వేల కోట్ల విలువైన పనులను అప్పటి ప్రభుత్వం ఆ సంస్థకు అప్పగించింది. …
Read More »ఇప్పటికే 74మందితో భద్రతనిస్తున్నాం.. మావోయిస్టులు, స్మగర్లనుండి బాబు గారికి త్రెట్ ఉంది
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భద్రతను తగ్గించడంపై దాఖలైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. గతంలో చంద్రబాబుకు ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉండేవారని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది బాబుకు మరో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను ఇచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టంచేశారు. 24 గంటలూ ఒక్కరే …
Read More »సీఎం కేసీఆర్తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ…!
ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ గవర్నర్ నరసింహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడ నుంచి ప్రగతి భవన్ చేరుకుని తెలంగాణ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు సన్నిహితంగా మెలుగుతూ, ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్న తరుణంలో …
Read More »జగన్ దెబ్బకు టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయంలో సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంలో టీడీపీ నాయకులు, మంత్రులు కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా? పోలవరంలో మీరు దోచుకున్న …
Read More »ఓడినా ఇంకా జ్ఞానోదయం కలగలేదా ? ఉన్నది కూడా పోయినట్లుందే..వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు !
వైసీపీ ఎమ్మెల్యే పి.వెంకట సిద్దారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని అన్నారు. పోటీ చేసిన రెండు చోట్ల దారుణంగా ఓడిపోయినా ఆయన ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడడానికి కూడా సరిపోరని మండిపడ్డారు. ఆ పార్టీ తరుపున ఒకే ఒక వ్యక్తి గెలిచారని ఆయనకు కూడా పవన్ కనీస మర్యాద కూడా ఇవ్వడంలేదని అన్నారు. ఓటమి తరువాత …
Read More »రోజురోజుకి పచ్చ బ్యాచ్ రాద్ధాంతం ఎక్కువవుతుంది..దీనిపై కూడా ?
అన్న క్యాంటీన్లపై రెండు రోజులుగా ఎక్కడలేని రాద్ధాంతం చేస్తోంది పచ్చ బ్యాచ్. పసుపురంగు పోయి, అన్న అనే పదం కనిపించకుండా పోయేసరికి వీరి సొంత ఇంటికి వైసీపీ నేతలు రంగు వేయించినట్టుగా ఫీలైపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లకు కొత్త రంగులు వేయించింది జగన్ సర్కార్. వీటిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి సరికొత్తగా ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు అన్న క్యాంటీన్ ని మూసివేశారు. దీంతో పేదలంతా ఆకలితో …
Read More »