Home / Tag Archives: ysrcp (page 225)

Tag Archives: ysrcp

సీపీగా ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన సవాంగ్.. డీజీపీ అవ్వగానే యాక్షన్ తీసుకోనున్నారా.?

ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కొత్త డీజీపీగా పదవీబాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ ప్రెస్మీట్ పెట్టి మరీ కాల్ మనీ, సెక్స్ రాకెట్ గురించి ప్రస్తావించడంతో ఈ కేసు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడ పోలీస్ కమిషనర్ గా సవాంగ్ పనిచేస్తున్న తరుణంలోనే ఈకేసు తెరపైకి రావడంతో అప్పుడే ఆయన ఉక్కుపాదం మోపారు. కాల్ మనీ కేసులో తెలుగుదేశం నేతల కీలకనేతలు …

Read More »

ఓడిపోయిన వారం రోజులకే రాష్ట్ర ద్రోహానికి పాల్పడిన చంద్రబాబు

ఏపీ సీఎం వైఎస్ జగన్ లోటస్ పాండ్ సమీపంలో ఉన్న తన స్వగృహంలో నివాసం ఉండటాన్ని గతంలో రాష్ట్ర ద్రోహంగా ఆరోపణలు చేస్తూ గడచిన ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే కాకుండా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆరోపణలు చేశారు. అయితే ఎవరికైనా కాలమే సమాధానం చెప్తుంది అనే నానుడి చంద్రబాబుకు ఇప్పుడు తగిలింది.. తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దారుణంగా …

Read More »

జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి

ఆంధ్రలో విడుదులైన ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు కొట్టుకుపోయారు.ఎక్కడ చూసిన వైసీపీ జెండాలే కనిపిస్తున్నాయి.జగన్ కష్టానికి ప్రతిఫలమే ఈ విజయం అని చెప్పాలి.దీనిపై ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇక ఆంధ్రలో జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యానికి కాలం చెల్లిందని,గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలన్నీ ప్రజల గడప వద్దకు వెళ్తాయని.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

మద్యపాన నిషేధంపై సంచలనమైన నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను సూచించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్షించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యపానం నిషేధం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో …

Read More »

నాగేశ్వరరెడ్డినే జగన్ ఎందుకు పీఏగా నియమించుకున్నారో తెలుసా.?

ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పీఏగా కె.నాగేశ్వరరెడ్డి నియమితులయ్యారు. కడపజిల్లా పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్‌ ను నియమించారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరెడ్డి 2008నుంచి అంటే రాజశేఖరరెడ్డి చనిపోకముందు నుంచీ జగన్‌తోనే ఉంటున్నారు. నాగేశ్వరరెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి.. గతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన ఆయన జగన్ కు విధేయుడిగా, నమ్మినబంటుగా ఉంటున్నారు. …

Read More »

జగన్ సీఎం అయిన తర్వాత మొదటిసారి విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలివే

వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు భారీగా పెంచిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే చరిత్ర సృష్టించిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ కిడ్నీబాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్న వారంతా సిగ్గుపడాలన్నారు. మాజీసీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. విజయసాయి ట్విటర్‌ ఇలా మాట్లాడారు.. నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పనులను ప్రజలకు తెలియజేశారు. …

Read More »

చంద్రబాబుకు ఊహించ‌ని షాక్…జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

అక్ర‌మాల‌ను స‌క్ర‌మం చేసుకోవ‌డం…త‌న‌కు న‌చ్చిన నిర్ణ‌యాన్ని ఆహా ఓమో అని ప్ర‌క‌టించ‌డంలో ఆరితేరిపోయిన ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌నుంద‌ని తెలుస్తోంది. త‌న ప‌ద‌వి కాలంలో ఆయ‌న చేసిన నిర్వాకానికి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ముగింపు ప‌ల‌క‌నున్న‌ట్లు చ‌ర్చించుకుంటున్నారు. కృష్ణా నది కరకట్టపై లింగ‌మ‌నేని ఎస్టేట్ లో రివ‌ర్ క‌న్జ‌ర్వేటివ్ యాక్ట్ కు, న్యాయ‌స్థానం న‌దుల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో ఇచ్చిన …

Read More »

జగన్‌ క్యాబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి ఇతడే.. ఫిక్స్

ఎమ్మెల్యే కాగానే కోట్లకు పడగలెత్తడం కొత్తేమీ కాదు. జీవితంలో ఐదేళ్ళు ఎమ్మెల్యేగా వుంటే.. అయిదు తరాలకు సరిపడా సంపాదించుకోవడం నేటి రాజకీయ నీతి.కానీ, ఐదేళ్ళు ఎమ్మెల్యేగావుండి, సొంత ఆస్తుల్ని అమ్ముకొని అప్పులపాలైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. కానీ తాను అవేం పట్టించుకోకుండా జనం సేవలో తరించి, జన సంక్షేమమే ధ్యేయంగాముందుకు సాగాడు. జనంతో మమేకమై నియోజక వర్గం అభివద్ధి కోసం పాటుపడ్డాడు. తన నియోజకవర్గంలో రూ. 4 లకే …

Read More »

వారి గుండెళ్లో దడ.. ఆ 42 మందిని జగన్ ఏం చెయబోతున్నాడు

గతంలో ఏపీ ప్ర‌భుత్వం చేసిన అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేస్తామ‌ని..రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతామ‌ని ప్ర‌క‌టించిన వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అవినీతి జ‌రిగిన ప్ర‌తి అంశంపై ఆయ‌న దృష్టి సారిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా, అవ‌స‌రం లేకున్నా…ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేస్తూ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యానికి బ్రేక్ వేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కార్యాలయంలో గత ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో అవసరానికి …

Read More »

జ”గన్”టీమ్ ఇదే..!

ఇటీవల నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రివర్యులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సునామీను సృష్టిస్తూ ఏకంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. మరోవైపు ఇరవై రెండు ఎంపీ స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ క్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర నూతన మంత్రి వర్గ విస్తరణ ఈ నెల ఎనిమిదో తారీఖున …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat