వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం 12.23గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఇంటి నుండి ఇందిరాగాంధీ స్టేడియంకు బయలుదేరారు.జగన్ వెంట తల్లి వైఎస్ విజయమ్మ,సతీమణి వైఎస్ భారతి,ఇద్దరు కుమార్తెలు వర్ష,హార్ష,సోదరి వైఎస్ షర్మీల తోడుగా బయలు దేరారు. అయితే జగన్ మధ్యాహ్నాం …
Read More »కారు నడుపుకుంటూ వచ్చిన బుడతడు.ఎవరు ఆ బుడతడు..!
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో దేశంలో పలుచోట్ల నుండి పలువురు ముఖ్యమంత్రులు,మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,నేతలు తరలివస్తోన్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే రాష్ట్రం నలుమూలాల నుండి భారీ సంఖ్యలో హజరయ్యారు. నగరమంతా వైసీపీ అభిమానులు,నేతలు,కార్యకర్తలతో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక బాలాభిమాని స్వయంగా కారును నడుపుకుంటూ వచ్చాడు. …
Read More »సౌత్ ఇండియా మొత్తం ఒకే వేదికపై..!
మరికొద్ది నిమిషాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఈ వేడుకకు ఆతిధ్యమిస్తున్న ఇందిరాగాంధీ స్టేడియం ఉదయం నుండే కోలాహలంగా కనిపిస్తుంది.ఎటు చూసిన జై జగన్ జైజై జగన్ అనే మాట తప్ప వేరే మాట వినిపించడంలేదు.ఈ వేడుక ఒక పెద్ద పండుగల జరుగుతుందనే చెప్పాలి.ఇప్పటికే చాలావరకు పార్టీ నేతలు అందరు అక్కడికి చేరుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారానికి సంబంధించి ముఖ్యనేతలు అందరికి ఆహ్వానం పలకడం జరిగింది.తెలంగాణ సీఎం కేసీఆర్,స్టాలిన్ ఇలా …
Read More »బెజావాడలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే..అది చూసిన తెలుగు తమ్ముళ్ళు?
విజయవాడలో ఏ వీధి చూసిన జనంతో కిక్కిరిసిపోయింది.ఏ సెంటర్ చూసిన పండగ వాతావరణంలా కనిపిస్తుంది.విజయవాడలో ఇలాంటి పండుగ వాతావరణం ఒక దసరాకి మాత్రమే ఉంటుంది. అలాంటిది ఈరోజు అంతకుమించి ఉందని చెప్పుకోవాలి.ఎందుకంటే ఈరోజు ఆంధ్రరాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించగా,అధికార టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.దీనికి సంబంధించి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా మారింది.ఆ …
Read More »యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను…మరికొద్ది గంటల్లో !
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుతం ఏపీలో ఇది ఒక ప్రభంజనం అని చెప్పాలి.ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ అయి ఉండి కూడా అధికార టీడీపీ పార్టీని మట్టికరిపించింది.ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఫ్యాన్ గాలే వీస్తుంది.జగన్ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందనే చెప్పాలి.పదేళ్ళు అధికారం లేకపోయినా ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొని పాదయాత్రతో ముందుకు సాగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు.ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూడా …
Read More »సీఎంగా వేదిక నుండే జగన్ “కీలక” ప్రకటన..?
నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం విజయవాడలో చాలా నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలు రాజకీయ పార్టీల అధినేతలు, నేతలు,వైసీపీ శ్రేణులు,వైఎస్సార్ అభిమానులు వేలాదిగా తరలిరానున్నారు. అయితే ,ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అదే రాష్ట్ర విభజన తర్వాత …
Read More »“జగన్ అనే నేను”..!
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం విజయవాడ వేదికగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారనంతరం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తీసుకునే మొదటి …
Read More »ట్విట్టర్ సాక్షిగా ఉన్న కాస్త”పవన్ ఇజ్జత్తు”తీసిన వర్మ
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న శుభతరుణంలో ప్రముఖ టాలీవుడ్ బాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రముఖ టాలీవుడ్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ సాక్షిగా పవన్ ను ఏకిపారేశాడు వర్మ.ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశించి చేసిన …
Read More »వివేకా హత్యకేసు నిందితులు బయటకు వస్తారా.?
కొద్ది నెలల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లాలోని పులివెందులలో తన సొంత నివాసంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయంపై ఏడుచోట్ల కత్తి గాయాలు కనిపించాయి. తలపై గొడ్డలితో నరికిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. ఈహత్యపై దర్యాప్తు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈకేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రధాన నిందితులుగా వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు …
Read More »దేశ వ్యాప్తంగా జగన్ ప్రమాణస్వీకారానికి వచ్చే సినీ, రాజకీయ నేతల లిస్ట్ ఇదే
ఈనెల 30న విజయవాడలో జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ నేతలు హజరుకానున్నారు. ఈమేరకు వైసీపీ వర్గాలకు సమాచారం అందింది. మరోవైపు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అంగరంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ముస్తాబైయినట్లు తెలుస్తుంది. ఈనెల 30 గురువారం రోజున మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం …
Read More »