Home / Tag Archives: ysrcp (page 276)

Tag Archives: ysrcp

చంద్రబాబు సొంత జిల్లాలో తెలుగుదేశం నుండి వైసీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంరద్ర‌బాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులోనే తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ త‌గిలింది. తెలుగుదేశం పాలనపై విసుగుసోయిన బైరెడ్డిప‌ల్లి మండలంలోని వెంగంవారిపల్లెకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీలో చేరారు. వైఎస్ఆర్‌సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ పాదయాత్ర ప్రభావం, చంద్రబాబు అబద్ధపు హామీల ప్రవాహంతో విసిగిపోయిన తెలుగుతమ్ముళ్లు వైసీపీలో చేరుతున్నారు. వైఎస్ఆర్‌సీపీలో చేరిన …

Read More »

చంద్రబాబు పెద్ద సైకో.. ఈమాట ఎన్టీఆరే చెప్పారు.. ఇండియాను గడగడలాడించిన సోనియాను ఎదురించిన ధీరుడు జగన్‌

2014 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని అధికారంలోకి రాకుండా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై టీడీపీ నేతలు రాసిన లేఖను నాని ఖండించారు. సోనియాను ఎదురించిన ధీరుడు వైయస్‌ జగన్‌ అని, చంద్రబాబులా అధికారంకోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అన్నారు. 2017 నవంబర్‌6న ఇడుపులపాయ నుంచి జగన్‌ …

Read More »

జగన్ న్యాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది.. జగన్ ను స్వామివారే కాపాడారు

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన మెట్ల మార్గంలో నడుచుకుంటూ సాధారణ భక్తుల మాదిరిగా వెళ్లిన రోజా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో చేపట్టారని, పాదయాత్రలో జగన్ ను భూమిపై లేకుండా చేసేందుకు విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగని హత్యాయత్నం జరిగిందని గుర్తుచేశారు. …

Read More »

చదువులు, జీవితాలు చెడగొట్టుకోవద్దు.. జగన్ హామీతో హర్షం వ్యక్తం చేసిన విద్యార్ధులు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్నటివరకూ పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా నడిచారు. అనంతరం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే తిరుపతి నుంచి ఇడుపులపాయ వెళ్తున్న జగన్ కు రైల్వేకూడురులోని హార్టికల్చర్‌ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు కొన్నేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్నారు. ఇంకా జగన్ వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. విద్యార్థులతోపాటు నిరసనలో జగన్‌ పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు విన్నారు.. ప్రజలందరి దీవెనలతో త్వరలో మనందరి …

Read More »

తండ్రి బాటలోనే తనయుడు..భారీ మెజారిటీతో అధికారంలోకి?

ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభానికి ముందు..తరువాత అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.ఇప్పుడు వైఎస్‌ జగన్‌ కూడా ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభానికి ముందు, తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘అచ్చం నాన్నలానే’ అంటూ గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు, ఇప్పుడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారు. 2003లో చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది.మండుటెండలో 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 68 రోజుల …

Read More »

జన్మభూమి కార్యక్రమంలో ప్రశ్నిస్తే కక్ష్య సాధింపు చర్యలు

ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ చేయని పనులు కూడా తామే చేశామంటు గొప్పలు చెప్పుకుంటుంది.ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులను తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయమని అడిగితే తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు పెడుతున్నారు. 4 సంవత్సరాల కాలంలో చేయలేని పనులు, ఎన్నికలు సమీపిస్తున్నవేల ఇప్పుడు ఈ ఏదాదిలో పూర్తిచేస్తామంటు డబ్బాలు కొట్టడం పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఉన్న సమస్యను ప్రశ్నిస్తే వీరు వైసీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు …

Read More »

వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వెన్నుపోటును వివరంగా

రాజకీయాలలో ఎవరు, ఎక్కడ ఉంటారో చెప్పలేని పరిస్థితి.. అవును.. ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో దగ్గుబాటి కుటుంబం పేరు అందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు నాయుడు పగ్గాలు అందుకొనే కీలక సమయంలోనూ కీలకంగా వ్యవహరించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అయన భార్య ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీరి కుమారుడు, ఎన్టీఆర్ కు మనుమడు హితేష్ కూడా రాజకీయాల్లోకి అరంగేట్రం …

Read More »

చంద్ర‌బాబులో వ‌ణుకు మొద‌ల‌య్యిందా? గెలుపు ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్నాయా?

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేల చంద్ర‌బాబుకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఒకపక్క జ‌గ‌న్ పాద‌యాత్ర దెబ్బ‌కు బాబు మైండ్ బ్లాక్ అయ్యింది.ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న్మ‌భూమి, శంకుస్థాప‌న‌ల మీద దృష్టి పెట్టిన బాబు పండుగ త‌ర్వాత పూర్తిగా రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టనున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం కాబ‌ట్టి అభ్యర్ధుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు మొదలుపెట్టారు. అసెంబ్లీ సీట్లు పెర‌గ‌క‌పోవ‌డం,ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను న‌మ్ముకుంటే లాభం లేద‌ని మ‌రో కొత్త రాజ‌కీయం మొదలెట్టారు.ఎన్నిక‌ల‌కు ముందు …

Read More »

జగన్మోహన్ రెడ్డి గురించి అలా మాట్లాడినందుకే ఇలా జరిగిందా.?

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఇచ్ఛాపురంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని ఆపార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కానీ ఇచ్చాపురంలో అసలు జనమేలేరని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారని సోమిరెడ్డి గనుక నిన్న సభకు వచ్చిఉంటే జనాలు తొక్కి నలిపేసేవారని రోజా విమర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, చంద్రబాబు పాలనను ఎండగట్టడానికి మరో …

Read More »

నేడు తిరుమలకు కాలినడకన జ‌గ‌న్..

ప‌్ర‌జాసంక‌ల్పయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు తిరుమ‌ల‌కు కాలిన‌డ‌క‌న వెళ్ల‌నున్నారు. తండ్రి బాటలోనే జగన్‌ పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి ఆశీస్సుల కోసం వస్తున్నారు.నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకుని తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వేంకటేశ్వరుడ్ని దర్శించుకున్నారు.నేడు వైఎస్ జగన్‌ ప్రజా సంకల్పయాత్రను పూర్తి చేసుకుని గురువారం తిరుపతికి చేరుకుంటారు. ఈ రోజు తిరుపతి నుంచి కాలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat