Home / Tag Archives: ysrcp (page 288)

Tag Archives: ysrcp

కేంద్ర మాజీ మంత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత రెండు వందల నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలలో జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కోల్(శ్రీకాకుళం) జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ …

Read More »

చంద్రబాబుకు సరికొత్త బిరుదునిచ్చిన జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత రెండు వందల నలబై ఒకటి రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విశాఖపట్టణం జిల్లా నర్సిపట్నం లో పాదయాత్ర చేస్తున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.కోటరపుట్ల లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ …

Read More »

నాడు ఎన్టీఆర్‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి ఇలానే చెప్పా.. ఇప్పుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విష‌యంలోనూ అదే చెపుతున్నా..!

నాడు ఎన్టీఆర్‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి ఇలానే చెప్పా.. ఇప్పుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విష‌యంలోనూ అలానే చెప్తున్నా.. రాసి పెట్టుకోండి. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్తో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్నారు. ఇది త‌ధ్యం.. ఏ శక్తి వ‌చ్చినా జ‌గ‌న్‌ను గెలుపును ఆప‌లేదు 2019 ఎన్నికల్లో జగన్ సిఎం అవ్వడం ఖాయమ‌ని చెప్పారు. సీనిమర్ జర్నలిస్ట్ సీతారామ రాజ. కాగా, ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు సీనియ‌ర్ …

Read More »

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని ఓడించ‌నున్న‌.. ప‌చ్చ త‌మ్ముళ్లు..!

శ్రీ‌కాకుళం జిల్లాలో టీడీపీ సీనియ‌ర్ నేత‌లు కిమిడి క‌ళా వెంక‌ట్రావు, కావ‌లి ప్ర‌తిభా భార‌తి రాజాం అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి చెందిన వారే. 2009కి ముందు రాజాం జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స్థానంగా ఎచ్చ‌ర్ల ఎస్సీ రిజ‌ర్వ్ అసెంబ్లీ స్థానాలుగా ఉన్నాయి. దీంతో ఎచ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గానికి మారిన కావ‌లి ప్ర‌తిభా భార‌తి 1983 నుంచి 1999 వ‌ర‌కు వ‌రుస‌గా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్ప‌టికీ ఆమెకు ఎచ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఉంది. …

Read More »

జగన్, భారతమ్మలను చూడాలని ఉందంటూ విద్యాసాగర్ కోరిక.. రెండు కిడ్నీలు చెడిపోయి

వైసీపీ అధినేత వైయ‌స్ జగన్‌ మోహన్‌రెడ్డిని, ఆయన భార్య భారతమ్మను చూస్తేనే తన జన్మ ధన్యమవుతుందని అపుడే తనకు ఆనందం అని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన విద్యాసాగర్‌ తెలిపారు. జగన్‌ దంపతులను చూడడమే తన కోరిక అని చెప్పిన నేపథ్యంలో ఆపార్టీ నాయకులు జెట్టి రాజశేఖర్‌ వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన విద్యాసాగర్‌ను పరామర్శించారు. ఈ …

Read More »

జ‌న‌సేన బ‌ల‌మే.. వైసీపీ గెలుపు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర చేస్తూ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు అర్జీల రూపంలో తెలియ‌జేస్తున్నారు. త‌మ‌కు రుణ‌మాఫీ చేస్తానంటూ న‌మ్మ‌బ‌లికిన చంద్ర‌బాబు… సీఎం ప‌ద‌వి చేప‌ట్టాక త‌మ‌ను మ‌రిచారంటూ డ్వాక్రా …

Read More »

నీకు ఏసీబీ ఉంది.. నాకూ ఏసీబీ ఉందని చంద్రబాబు అందుకే అన్నారు..

గుంటూరు జిల్లా పల్నాడులో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప్రకభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని ప్ర‌తిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆదోపిడీ కేసును సీఐడీకి అప్పగించడం కచ్చితంగా వాస్తవాలను కప్పిపుచ్చడం కోసమేనని మండిపడ్డారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా జగన్ ఓ లేఖ రాసారు. ఈ వివాదంలో అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు తన చేతిలో దర్యాప్తు సంస్థకు ఈకేసు అప్పగించి పెద్ద తప్పును చిన్నతప్పుగా చూపించే ప్రయత్నంత …

Read More »

వైసీపీలోకి టీడీపీ చైర్ ప‌ర్స‌న్‌, కౌన్సిల‌ర్లు..!

నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌ల మ‌ధ్య విభేదాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. ఎమ్మెల్యే కోరుగుంట్ల రామ‌కృష్ణ ప్ర‌వ‌ర్త‌న‌తో వెంక‌ట‌గిరి చైర్‌ప‌ర్స‌న్ దొంతు శార‌ద పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశార‌ట‌. చైర్ ప‌ర్స‌న్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ఆమె ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఎమ్మెల్యేకు న‌చ్చ‌డం లేద‌ట‌. అంతేకాకుండా, మున్సిప‌ల్ ప‌నుల్లో తాను చెప్పిన వారికే కాంట్రాక్టు ప‌నులు ఇవ్వాల‌ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ చెప్పినా శార‌ద ప‌ట్టించుకోకుండా నిబంధ‌న‌ల ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించార‌ట‌. …

Read More »

జనసేన పార్టీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్సీ..!

ఏపీలో ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వలసల పర్వం మొదలైనట్లే ఉంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీలోకి వలసలు పర్వం కొనసాగుతుంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ పార్టీకి భారీ దెబ్బ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి . ఈక్రమంలో పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ల అంశం …

Read More »

చంద్రబాబు నాయుడు అలోచనను ముందే పసి గట్టిన వైఎస్ జగన్

ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వైఫల్యాలను ఎవరో ఒకరి మీద నెట్టాలని ఆలోచించి,బీజేపీ అయితే ఉపయోగపడవచ్చని భావించి ,బీజేపీతో బందం తంచుకున్నారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఒక పత్రిక జగన్ ను చంద్రబాబు ఎందుకు బిజెపితో బందం తెంచుకున్నారని ప్రశ్నించింగా జగన్ సమాదానం ఇచ్చారు.తన వైఫల్యాలకు ఎవరో ఒకరిని బాద్యుడిని చేయాలని భావించి ఆ పని చేశారని అన్నారు.నిజానికి 2016 జనవరిలో చంద్రబాబు నాయుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat