Home / Tag Archives: ysrcp (page 301)

Tag Archives: ysrcp

ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న కొత్త త‌ర‌హా మోసం..!

శాస‌న స‌భ్యురాలు ఉప్పులేటి క‌ల్ప‌న. కృష్ణా జిల్లా పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌రుపున ఎమ్మెల్యేగా గెలుపొందింది.. రెండేళ్ల కింద‌ట అధికార టీడీపీ పార్టీలోకి ఫిరాయించారు. తన నియోజ‌క‌వ‌ర్గంలో కేంద్ర ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీ యువ‌త‌ ఉపాధి కోసం నేష‌న‌ల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న వాహ‌నాల‌పై ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న క‌న్నేశారు. అయితే, మువ్వ గ్రామానికి చెందిన ద‌గాని క్రాంతి …

Read More »

ప్ర‌త్యేక హోదా కోసం .. వైసీపీ కార్య‌క‌ర్త బ‌లి..!

ప్ర‌త్యేక హోదా సాధనే ల‌క్ష్యంగా వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన పిలుపు మేర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌శాంతంగా జ‌రుగుతున్న రాష్ట్ర బంద్‌లో ఓ దుర్ఘ‌టన చోటు చేసుకుంది. కాగా, ప్ర‌త్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా తూర్పు గోదావ‌రి జిల్లా బుట్టాయ‌గూండెంలో జ‌రిగిన బంద్‌లో వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు తెల్లం బాల‌రాజుతోపాటు బుట్టాయ‌గూడెం పార్టీ కార్య‌క‌ర్త కాకి …

Read More »

దేశ రాజ‌కీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వైఎస్ జగన్

ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన పేరు. నేడు అన్ని రాజ‌కీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వ్య‌క్తి. ఆంధ్రప్రదేశ్ కి ప్ర‌తిప‌క్ష నేత హోదాలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తొలి నుండి పోరాడుతున్నారు ప్రతిపక్షనేత వైఎస్ జ‌గ‌న్. ఇప్పుడు ఈ పేరు దేశ రాజ‌కీఆల్లో సంచ‌ల‌నంగా మారిన పేరు. నేడు అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఆక‌ర్షిస్తున్న పేరు. ఏపికీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో.. ప్ర‌త్యేక హోదాక ఢిల్లీలో ప్ర‌త్యేక పోరాటాలు …

Read More »

చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యే రోజా అరెస్ట్..144 సెక్షన్‌

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్‌ను పాటించాల్సిందిగా ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన పిలుపునకు స్పందించిన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే బంద్‌లో పాల్గొన్నాయి. వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో …

Read More »

చెరుకులపాడు శ్రీదేవి అక్రమ అరెస్ట్.. పత్తికొండలో ఉద్రిక్తత..!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్‌ను పాటించాల్సిందిగా ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన పిలుపునకు స్పందించిన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే బంద్‌లో పాల్గొన్నాయి. వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో …

Read More »

నిన్న‌టి జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఎవ‌రూ చూడ‌ని దృశ్యం..!

ప్రజ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొసాగుతోంది. త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. వాటికి ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తూ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం …

Read More »

ఎమ్మెల్యే రోజా చేసిన ప‌ని తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

చిత్తూరు జిల్లా న‌గ‌రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా నిరంత‌రం స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే మ‌రో సారి త‌న స‌మానవతా హృదయాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యే రోజా. ఏ ఉపాధి లేక ఆక‌లితో అల‌మ‌టిస్తున్న త‌మ‌ను ఆదుకోవాల‌ని వ‌చ్చిన‌ నిరు పేద‌ల‌కు.. ఎమ్మెల్యే రోజా ఉపాధిమార్గం చూపించారు. కాగా, ఇవాళ ఐదు మంది నిరుపేద‌ల‌కు చిరు వ్యాపారం పెట్టుకునేలా ఐదు చెక్క …

Read More »

పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా…!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 219వ రోజు తూర్పు గోదావ‌రి జిల్లా పెద్దాపురం నియోక‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు జ‌నం వేలాదిగా త‌ర‌లి వ‌స్తున్నారు. టీడీపీ పాల‌న‌లో గ‌త నాలుగేళ్ల నుంచి తాము ప‌డుతున్న క‌ష్టాల‌ను జ‌న‌నేత‌కు చెబుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ త‌మ‌పై వివ‌క్ష చూపుతుంద‌ని కాకినాడ‌కు చెందిన ముస్లింలు వైఎస్ …

Read More »

చంద్ర‌బాబుకు బిగ్ షాక్‌.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 211వ రోజుకు చేరుకుంది. జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర సామాన్యుల‌నే కాదు సెల‌బ్రెటీల‌ను కూడా ఆక‌ర్షిస్తోంది. ప్ర‌జా స‌మ‌స్య‌లపై పోరాటంలో భాగంగా వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేయ‌డం సామాన్య‌మైన విష‌యం కాద‌ని, అందుకు గ‌ట్టి ప‌ట్టుద‌ల ఎన్ని క‌ష్టాల‌నైనా ఎదుర్కొనే ధీర‌త్వం ఉండాలంటున్నారు. వైఎస్ …

Read More »

సీఎం చంద్ర‌బాబుపై సినీ న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఏపీకి ప్ర‌త్యేక హోదాను సాధించాలంటే ఒక్క వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితోనే సాధ్య‌ప‌డుతుంది, 2014 ఎన్నిక‌ల్లో 600 అబ‌ద్ధ‌పు హామీల‌తో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు సంకుచిత బుద్ధితో ప్ర‌త్యేక హోదా జీవ స‌మాధి అయిపోయింది అని సినీ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌తో ఫోన్ మాట్లాడిన పోసాని కృష్ణ ముర‌ళీ రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీకి ప్ర‌త్యేక హోదా బిల్లుపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat