జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు తాము పోటీ చేయాలన్న ఆలోచనతో చంద్రబాబును కలిస్తే .. మీరు పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని నమ్మబలికి, మీ పార్టీ నేతల్ని రాజ్యసభకు పంపుతామని మాట ఇచ్చి, ఎన్నికల్లో గెలిచిన తరువాత సీఎం చంద్రబాబు మాట తప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా, …
Read More »పవన్ అభిమానులే జై జగన్ అంటూ నినాదాలు..ఎందుకంటే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే షాకిచ్చారు జనసేన కార్యకర్తలు,ఆయన అభిమానులు.. నిన్న ఆదివారం రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా జరిగిన పార్టీ కార్యక్రమం సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ అధినేత తన ఎమ్మెల్యేలను సభకు పోనీవ్వకుండా చేయడం తప్పు. అక్కడకేళ్ళి ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వారే ఇలా రోడ్లపై తిరగడం ఏమి బాగోలేదని విమర్శల వర్శం …
Read More »జగన్ దమ్మున్న నాయకుడు… 2019లో వైసీపీదే అధికారం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 219వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. జన ప్రభంజనం మద్య వైఎస్ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తూ.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. మరో పక్క వైఎస్ జగన్ పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని వేదపండితులు అనేక యాగాలు, యజ్ఞాలు చేస్తున్నారు. …
Read More »పత్తికొండలో టీడీపీ షాక్ న్యూస్.. వైసీపీలోకి భారీగా చేరిక..!
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఊహించని రీతిలో రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో టీడీపీ నాయకుల మధ్య వీపరీతంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2019లో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి సీనియర్ టీడీపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకలు అందరు వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలోని …
Read More »పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డ చంద్రబాబు నాయుడు మోసం
పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం బయటపడిందని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అంగీకారంతోనే ఏపీకి ప్యాకేజీ ఇచ్చామంటూ ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో కుండబద్దలు కొట్టారని అన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ గత నాలుగేళ్లుగా చెబుతున్న దాన్నే తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో చెప్పారని పేర్కొన్నారు. హోదాపై …
Read More »టీడీపీకి మరోకరు రాజీనామా..వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటన
తూర్పు గోదావరి జిల్లా వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా పట్టణా నికి చెందిన పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ మొగలి వీరవెంకట సత్యనారాయణ (బాబ్జీ) టీడీపీకు శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా, రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు పంపినట్లు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తన రాజకీయ గురువు దివంగత మాదేపల్లి రంగబాబు ఆకస్మిక మరణంతో స్థానికంగా టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాలు చాలా …
Read More »నెక్ట్స్ సీఎం జగనే అంటూ నినాదాలు చేస్తూ వైసీపీలోకి.. భారీ సంఖ్యలో చేరికలు..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మథరం పడుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను కలుసుకుని.. వారి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ …
Read More »హవ్వా.. హవ్వా.. వీరు మన ఎంపీలా..? చ్ఛి..చ్ఛీ..!
హవ్వా.. హవ్వా.. వీరు మన ఎంపీలా..? చ్ఛి..చ్ఛీ..! అంటూ టీడీపీ ఎంపీల వ్యవహారశైలిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, నెటిజన్లు టీడీపీ ఎంపీల వ్యవహారశైలిపై చ్ఛి.. చ్ఛీ.. అనేంతలా స్పందించడానికి కారణం లేకపోలేదు మరీ. ఇంతకీ టీడీపీ ఎంపీలు అంతలా ఏం చేశారనేగా మీ డౌట్..? ఈ ప్రశ్నకు నెటిజన్లే సమాధానం చెబుతున్నారు. వారు చెబుతున్న సమాధానం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే, శుక్రవారం నాడు …
Read More »2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందన్న భయంతోనే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం..!
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుందన్న భయంతో, ప్రజలను భమ్యపెట్టి, సానుభూతి పొంది ఎలాగైనా 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, మళ్లీ అధికారంలోకి రావాలన్న తలంపుతోనే ఏపీ అధికార టీడీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. 2016 సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఆ వ్యక్తి నవ్వులు పూయించాడు. ఏపీకి ప్రత్యేక …
Read More »చట్ట సభల్లో అరుదైన సంఘటన..!
దేశ రాజధాని న్యూఢిల్లీ పరిధిలోగల పార్లమెంట్ వేదికగా వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. అయితే, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్లో ప్రస్తుతం చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చలో భగంగా ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనను చూసిన వారంతా బహుశా.. చట్ట సభల్లో ఇది ఒక అరుదైన సంఘటనగా చెప్పుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ …
Read More »