వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే జగన్ పాదయాత్ర రాజమహేంద్రం వద్దగల లు కమ్ రోడ్డు వంతెనపై నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. అయితే, జగన్ కోసం ఎదురు చూస్తున్న తూర్పు గోదావరి జిల్లా ప్రజలు .. జగన్కు బ్రహ్మరథం పట్టారు. మరో …
Read More »రాజమండ్రి బ్రిడ్జీ గురించి సంచలన నిజాలు చెప్పిన ఇంజినీర్లు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 187వ రోజుకు చేరుకుంది. ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా వైఎస్ జగన్ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. జగన్ వెంటే మేమంటూ ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో నడుస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ) జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్ర …
Read More »మంత్రి లోకేష్ వ్యాఖ్యలకు పోసాని సూపర్బ్ కౌంటర్..!
ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్న వ్యాఖ్యలకు సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల కాలంలో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. అంతేకాకుండా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీలోని రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా రాజకీయ పార్టీల అధినేతలు ఏపీ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. see also:టీడీపీ …
Read More »వైఎస్ జగన్కే నా ఓటు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీకే నా ఓటు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది దుర్మార్గపు పాలన, మహిళలపై అన్యాయాలు, దుర్మార్గాలు, అత్యాచారలు చేస్తూ టీడీపీ శ్రేణులు పైసాచిక ఆనందం పొందుతున్నారు. ఏపీలో ప్రభుత్వం చేపట్టే ప్రతీ సంక్షేమ కార్యక్రమం అవినీతే. అటువంటి అవినీతి పాలన నాకొద్దు. అందుకే నా …
Read More »ఏపీ మంత్రి లోకేష్ను ఏకిపారేసిన సినీ నటుడు..!
ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు. సినీ నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు. ఇవేనా..? అతను మంత్రి కావడానికి ఉన్న అర్హతలు, ఇంకే వద్దా..? మంత్రి పదవి అంటే.. అటెండర్ ఉద్యోగం అనుకుంటున్నారా..? ఎవరికి పడితే వారికి ఇవ్వడానికి. అందులోనూ పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయిన రాష్ట్రం, మరో పక్క ఏపీకి నిధులు తెచ్చే ఐటీ, పంచాయతీరాజ్ …
Read More »వైఎస్ జగన్పై నటుడు పోసాని సంచలన వ్యాఖ్యలు..!
టాలీవుడ్లో ప్రముఖ నటుడిగానే కాకుండా, ఓ పక్క దర్శకుడిగా మరో పక్క నిర్మాతగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో రాణిస్తున్న వ్యక్తుల్లో పోసాని కృష్ణ మురళీ ఒకరు. మనసులో ఉన్న మాటను నిక్కచ్చిగా, తన ఎదుట ఎవరు ఉన్నారన్న విషయాన్ని కూడా లెక్క చేయకుండా బయటపెట్టగల వ్యక్తుల్లో పోసాని కృష్ణ మురళీ ఒకరు. see also:జగన్ మగాడు ..బాబు రాజకీయ బ్రోకర్ -పోసాని కృష్ణమురళి ..! అయితే, ఇవాళ హైదరాబాద్ నగర …
Read More »జగన్ మగాడు ..బాబు రాజకీయ బ్రోకర్ -పోసాని కృష్ణమురళి ..!
దర్శక నిర్మాత,రచయిత పోసాని కృష్ణమురళి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై హైదరాబాద్ మహానగరంలోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా విరుచుకుపడ్డారు .ఈ రోజు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతలు అవినీతి అక్రమాలు చేశారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడు . see also:వైఎస్ జగన్పై నటుడు పోసాని …
Read More »చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పోసాని .!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,ప్రముఖ దర్శక నిర్మాత ,రచయిత పోసాని కృష్ణమురళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. see also:పచ్చమీడియాకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన విశాల్..! ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి …
Read More »పచ్చమీడియాకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన విశాల్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలతోపాటు సీనియర్ రాజకీయ నాయకులు, అలాగే, టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం వారి మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగార్జున, యువ హీరోలు నిఖిల్, సుమంత్, నటులు పోసాని కృష్ణ మురళీ, కమెడియన్ పృథ్వీరాజ్లు జగన్పై తమకు ఉన్న అభిమానాన్ని …
Read More »వైసీపీ ఎంపీల రాజీనామా పర్వంలో షాకింగ్ ట్విస్ట్ …!
ఏపీకి స్పెషల్ స్టేటస్ ను డిమాండ్ చేస్తూ వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు వైసీపీ ఎంపీల రాజీనామాల పర్వం సరికొత్తగా డ్రామాగా వారు అభివర్ణించారు. SEE ALSO:వైఎస్ జగన్ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం.. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కల్సి …
Read More »