ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ,చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా ప్రజా అభిమానంతో ముందుకు సాగుతుంది. ఈ ప్రజా సంకత్పా యాత్ర 36వ రోజు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలోని ఉప్పునేసిన పల్లి క్రాస్ రోడ్ …
Read More »టీడీపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి…ఇదిగో నగ్న సత్యాలు
ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ నడుస్తోంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసీపీ నుండి అనేకమంది నేతలను టీడీపీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా సీన్ రివర్స్ అవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఏపీ అధికారం పక్షం టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయని ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా …
Read More »పవన్ ఇజ్జత్ తీసిన చంద్రబాబు .పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ..?..
టాలీవుడ్ ఇండస్ట్రీలో పీకే ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సినిమా ఫ్యాన్స్ దగ్గర నుండి రాజకీయ పార్టీలకు చెందిన నేతల వరకు ఎవరు ఏ ఒక్క విమర్శ చేసిన కానీ రెప్పపాటులో ప్రతివిమర్శలు చేస్తున్నారు .కనీసం ఈగను కూడా వాలనీయడంలేదు .అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటివల పోలవరం …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్ ..టీడీపీలో చేరమని రోజాకి బంపర్ ఆఫర్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ అయిన ఆర్కే రోజాకి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి బంపర్ ఆఫర్ వచ్చింది .ఒక ప్రముఖ మీడియాకి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు .ఆ ఇంటర్వ్యూ లో ఆమె పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆర్కే …
Read More »పవన్ కు “గుండు” విషయంపై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు …
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ ఒకటి ఇటివల ఏపీ పర్యటనలో భాగంగా పవన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడంతో ఆ పార్టీకి చెందిన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి ఎంపీల వరకు పవన్ పై విరుచుకుపడుతున్నారు . రెండోది అప్పట్లో మాజీ దివంగత మంత్రి పరిటాల రవీ పవన్ …
Read More »లక్షల మంది హృదయాలను కదిలిస్తున్న సంఘటన -కొన్ని వేల షేర్లు ..ఏముంది
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్నారు .అందులో భాగంగా గురువారం జగన్ అనంతపురం జిల్లాలోని మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గమైన రాప్తాడులోని గంగలకుంట గ్రామంలో ప్రారంభమైనది .ముప్పై ఐదో రోజు పాదయాత్రలో భాగంగా జగన్ 11 .3 కి.మీ నడిచారు .ఇప్పటివరకు మొత్తం నాలుగు వందల ఎనబై ఏడు కిలోమీటర్లు మేర …
Read More »పవన్ కళ్యాణ్ ను చంపేస్తా ..అభిమాని వార్నింగ్ ..
టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరో వైపు రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటున్న సంగతి తెల్సిందే .స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి మూవీలో పవర్ స్టార్ నటిస్తున్నారు .అయితే పవన్ కళ్యాణ్ కు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి . ఇటివల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి …
Read More »పెళ్లి కొడుకు ఎవరో తెలియకుండానే పెళ్లికి సిద్ధంకండి అన్నట్టుగా ఉంది…పవన్ కల్యాణ్ మాటలు
పవన్ కల్యాణ్ రాజకీయంపై ప్రొఫెసర్ నాగేశ్వర ఘాటైన విశ్లేషణ చేశారు. పవన్ కల్యాణ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ తాజా పర్యటనలో కొత్తదనం ఏమీ లేదన్నారు. మీడియా హడావుడి మాత్రమే ఉందన్నారు. పవన్ కల్యాణ్ వీడియోలు య్యూటూబ్లో అప్లోడ్ చేస్తే లక్ష మంది చూస్తారన్న ఉద్దేశంతోనే మీడియా సంచలనం చేస్తోందన్నారు.విరామం ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయ తీర్థ యాత్రలు చేస్తున్నారని నాగేశ్వర్ విమర్శించారు. ప్రతిపక్షంపై రాళ్లేయడం బాగానే …
Read More »4ఏళ్ళ తర్వాత వైసీపీలోకి మహిళ నేత …
పరిటాల సునీత ..ఏపీలో అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి టీడీపీ తరపున గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .జిల్లా రాజకీయాల్లో పరిటాల వర్గం హవా ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెల్సిందే .తాజాగా ఆమె రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెట్టేవిధంగా ఒక మహిళ నాయకురాలు వైసీపీలో చేరనున్నారు . రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న వస్తున్న మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల …
Read More »వైసీపీలోకి వైఎస్ ఆప్తమిత్రుడు …
ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీలో పార్టీ చేరిన సంగతి తెల్సిందే .మరికొంతమంది వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఆస్థాన మీడియాకు ముద్రపడిన తెలుగు మీడియాకి …
Read More »