ప్రస్తుతం దేశంలో ఉన్న చాలామంది ముఖ్యమంత్రుల కంటే కూడా ఏపి ప్రతిపక్షనేత చంద్రబాబుకే ఎక్కువ భద్రత ఉంది. సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకు Zప్లస్ భద్రత కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్తం 74మంది సిబ్బందితో చంద్రబాబుకు 24గంటలు కాపలా ఏర్పాటు చేసింది. మొత్త బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు, అత్యాధునిక రిమోట్ జామర్ వాహనం ఆయన కాన్వాయ్ లో ఉన్నాయి.. ఇదికాక కేంద్ర NSG కమాండోలు 16ఏళ్లుగా చంద్రబాబుకు కాపలా కాస్తున్నారు. …
Read More »దేశంలోనే ఎక్కువమంది ఎంపీలు గల ప్రాంతీయ పార్టీ అధినేతగా జగన్ రికార్డ్
2019 ఎన్నికల్లో ఎంపీల గెలుపులో వైసీపీ రికార్డుస్థాయికి చేరుకుంది. 24స్థానాల్లో వైసీపీ ఎంపీలు విజయదుందుభి మోగిస్తున్నారు. దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. ప్రస్తుతం లోక్ సభలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో వైసీపీ ఎంపీలు ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేతకు భద్రత పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలోనే జగన్ పై హత్యాయత్నం జరిగిన నేపధ్యంలో జగన్ కు మరింత భద్రత పెంచాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. రాష్ట్రంతో …
Read More »