ఏపీ స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే..చంద్రబాబు బెయిల్ , కస్టడీ పిటీషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు, సీఐడీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి..అయితే చంద్రబాబును జగన్ సర్కార్ కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని..అసలు స్కిల్ స్కామ్లో ఆధారాల్లేవని టీడీపీ శ్రేణులు, ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెడుతున్నాయి. చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు గంటకు కోటి ఇచ్చి మరీ సిద్ధార్ల్ లూథ్రా, హరీష్ …
Read More »ఏమైపోయావ్ బ్రో..బాబుగారు జైలుకు వెళ్తానంటున్నాడు…పవన్పై అంబటి సెటైర్లు..!
రూ. 118 కోట్ల ముడుపుల బాగోతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ భయంతో వణికిపోతున్నాడు..మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ విచారణ షురూ అయింది…ఇక ఇటీవల పుంగనూరు విధ్వంసంలో చంద్రబాబుపై కేసులు నమోదు అయ్యాయి..దీంతో ఎక్కడ చెరసాలలో చిప్పకూడు తినాల్సి వస్తుందోనని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు ఎప్పుడూ లేనంతగా భయంపట్టుకుంది..అందుకే రెండు, మూడు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ ప్రెస్ మీట్ పెట్టి …
Read More »నీ కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్లో చేరుతావా..షర్మిల నీకసలు బుద్ధి ఉందా..?
తప్పు చేశావు శివగామి…కొడుకు మీద ప్రేమతో, చెప్పుడు మాటలు విని.. గుడ్డిగా బాహుబలిని చంపించావు అంటూ బాహుబలి సినిమాలో నమ్మినబంటు కట్టప్ప శివగామికి క్లాస్ పీకిన సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది…సేమ్ టు సేమ్ పాలిటిక్స్ లో కూడా తప్పు చేశావు..షర్మిల…మీ అన్నను జైలుకు పంపి..మీ తండ్రిపై కేసులు పెట్టిన కాంగ్రెస్ లో చేరి తప్పు చేశావు అంటూ వైఎస్ఆర్ టీపీ సీనియర్ నేత, వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మినబంటు …
Read More »తండ్రిపై పగబట్టిన కూతురు.. ఆమె చేసిన పనికి అంతా షాక్..
కూతురు చేసిన పనికి ఆ తండ్రి ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తాజాగా ఆమె ఎందుకు ఇలా చేసిందో తెలిసి అంతా కంగుతిన్నారు. ఇంతకీ ఆ కూతురు ఎందుకిలా చేసిందంటే.. కూతురు ప్రేమించిన వ్యక్తితో తిరగడం తెలుసుకున్న ఆ తండ్రి ఆమెను హెచ్చరించాడు.. ఆమె పట్టించుకోలేదు. కోపంతో కొట్టాడు.. ఖాతరు చేయలేదు. బుజ్జగించాడు.. వినలేదు.. పైగా ప్రేమకు అడ్డుచెప్తున్నాడని తండ్రిపై పగ పెంచుకుని తండ్రి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని …
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ఏడాది జైలు శిక్ష
ఆయన మాజీ సీఎం.. వందేళ్ల చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీకి చెందిన మోస్ట్ సీనియర నేత. అయితేనేమి ఎప్పుడో పదేండ్ల కిందట జరిగిన ఒక సంఘటనలో ఇప్పుడు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది కోర్టు. అసలు విషయానికి వస్తే మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్ కు ఇండోర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఎప్పుడో పదేండ్ల కిందట దిగ్విజయ్ సింగ్ …
Read More »RRR ని ఏ జైలుకు తరలించారో తెలుసా..?
ఎంపీ రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అధికారులు ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. రఘురామకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం గుంటూరు జిల్లా కోర్టులో మెడికల్ రిపోర్ట్ను సమర్పించింది. కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో …
Read More »శరత్ కుమార్ ,రాధిక లకు ఏడాది జైలు శిక్ష.. ఎందుకంటే..?
తమిళ నటుడు శరత్ కుమార్, అతని భార్య, నిర్మాత రాధికా శరత్ కుమార్లకు చెన్నైలోని సైదాపేట కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2017నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే… శరత్ కుమార్, రాధిక, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ పలు సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. అయితే ఓ సినిమా కోసం రేడియాన్ అనే మీడియా సంస్థ నుంచి వీరు పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకున్నారు. …
Read More »జైల్లో ఖైదీలను విడుదల చేయాలని సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాసారు. కరోనా విపత్తు నేపథ్యంలో జైళ్ళలో ఉన్న ఖైదీలను బెయిల్/పెరోల్ లపై విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా సహాయక చర్యలకై రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించినందుకు అభినందనల తెలిపిన ఆయన ఒక్కో రేషన్ కార్డుకు మీరు ఇస్తానన్న వెయ్యి రూపాయల సహాయం ఏమాత్రం సరిపోదని, నలుగురు ఉన్న ప్రతి కుటుంబానికి రు.10 వేలు ఆర్థిక …
Read More »చంద్రబాబు, లోకేష్ల ఫ్యూచర్పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..!
గత ఐదేళ్ల టీడీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని, చేసిన తప్పులకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, టీడీపీ మాజీ మంత్రులు త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదని నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా శ్రీశైలం భ్రమరాంబికా, మల్లికార్జున ఆలయాన్ని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ శివయ్య అందరినీ చల్లగా చూస్తారని, జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం …
Read More »ఈఎస్ఐ స్కామ్లో సంచలనం రేపుతున్న విజిలెన్స్ నివేదిక..!
ఏపీలో ఇటీవల బయటపడిన ఈఎస్ఐ స్కామ్లో కలకలం రేపుతోంది. ఈ స్కామ్లో టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెంనాయుడు పీకల్లోతు ఇరుక్కున్నారు. తాజాగా టీడీపీ హయాంలో ఈఎస్ ఐలో భారీ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అధికారులు ఓ నివేదికను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ఈఎస్ఐ కింద 4 ఆసుపత్రులు, 3 పరీక్షా కేంద్రాలు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొనుగోళ్లలో పలు అక్రమాలు జరిగాయన్నది విజిలెన్స్ …
Read More »