Home / Tag Archives: pakisthan

Tag Archives: pakisthan

పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీకాలం కంటే ముందుగానే పార్లమెంట్ను రద్దు చేయనున్నట్లు పాక్ ప్రధాని షెహ్రబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఆగస్టు 12 నాటికి పదవీ కాలం పూర్తికానుండగా.. అంతకు ముందే ఆపద్ధర్మ ప్రధానికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. దీంతో నవంబర్లో పాకిస్తాన్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్కు రానున్న ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.

Read More »

ఇంగ్లండ్‌ పై పాక్ ఘన విజయం

లాహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రిగిన అయిద‌వ టీ20 మ్యాచ్లో పాకిస్థాన్ ఆరు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. లాహోర్‌లో జ‌రిగిన లో స్కోరింగ్ గేమ్‌లో.. పాక్ ఉత్కంఠ‌భ‌రిత విక్ట‌రీని న‌మోదు చేసింది.దీంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 3-2 తేడాతో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 146 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ త్వ‌ర‌త్వ‌ర‌గా వికెట్ల‌ను కోల్పోయింది. తొలి 5 ఓవ‌ర్ల‌లోనే కీల‌క‌మైన మూడు వికెట్ల‌ను చేజార్చుకుంది. కెప్టెన్ మొయిన్ …

Read More »

IND VS PAK మ్యాచ్ లో జరిగిన ఈ వండర్ మీకు తెలుసా..?

ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా ఆల్ రౌండర్ ప్రతిభతో ఐదు వికెట్లతో టీమిండియా దాయాది జట్టుపై ఘన విజయం సాధించి ఆసియా కప్ లో బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఓ అద్భుతం మీకు తెలుసా.. అదే ఏంటంటే టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ …

Read More »

దాయాది మ్యాచ్ కు ముందు టీమిండియాకు శుభవార్త

ఆసియా కప్‌లో దాయాదితో కీలక మ్యాచ్‌ ముందు టీమ్‌ఇండియా శుభవార్త అందుకుంది. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో శనివారం సాయంత్రమే దుబాయ్‌కి విమానం ఎక్కేశాడు. ఆదివారం ఉదయం భారత జట్టు బసచేస్తున్న హోటల్‌కు చేరుకున్నాడు. ఈనెల 23న ద్రవిడ్‌కు కరోనా నిర్ధారణ అయిందని బీసీసీఐ ప్రకటించింది. దీంతో బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకున్నాడు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా తేలింది. …

Read More »

మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ

పాకిస్థాన్  మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారథ్యంలోని పీటీఐ పార్టీలో తిరుగుబాటుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని సర్దార్ అబ్దుల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇమ్రాన్ నియమించిన అబ్దుల్ పై 25 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఏడాది కిందట 53 స్థానాలున్న POKలో పీటీఐ 32 గెలిచింది. ఈ ఎన్నికలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. చివరికి మూన్నాళ్ల ముచ్చటగా …

Read More »

వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం

పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లకు కరోనా సోకగా తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ప్లేయర్లు హోప్, హుసేన్, గ్రీప్తో పాటు అసిస్టెంట్ కోచ్, టీమ్ ఫిజీషియన్కు వైరస్ సోకిందని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతకుముందు కాట్రెల్, మేయర్స్, ఛేజ్కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ టీంలో కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది.

Read More »

పాకిస్తాన్ ఘనవిజయం

వెస్టిండీస్ తో  జరిగిన ఉత్కంఠభరిత రెండో టీ20లో పాకిస్తాన్ విజయం సాధించింది. చివరి ఓవర్లో 23 రన్స్ అవసరం కాగా విండీస్ 13 రన్స్ మాత్రమే చేయగల్గింది. దీంతో పాక్ 9 రన్స్ తేడాతో గెలిచింది. 3 టీ20ల సిరీసు మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. అంతకుముందు పాక్ 20 ఓవర్లలో 172/8 రన్స్ చేసింది. కాగా, ఈ క్యాలెండర్ ఇయర్లో పాకిస్తాన్కు ఇది 19వ విజయం. చివరి …

Read More »

నేటినుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌ పునఃప్రారంభం

పాకిస్తాన్ లో సిక్కుల పవిత్ర క్షేత్రం కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. 2019 తర్వాత సిక్కుల కోసం పాకిస్తాన్ సరిహద్దులను భారత్ తెరవబోతుంది. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను ఈనెల 17వ తేదీ నుంచి బుధవారం నుంచి తిరిగి తెరుస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేటినుంచి సిక్కులకు పవిత్ర దర్శనం కల్పించనున్నారు. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా …

Read More »

పాకిస్థాన్ కు అమిత్ షా వార్నింగ్

 పాకిస్థాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వ‌న్నారు. దాడుల‌ను ఏమాత్రం స‌హించ‌బోమ‌ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నిరూపించాయి. మీరు ఇలాగే అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స్ట్రైక్స్ త‌ప్ప‌వు అని అమిత్ షా హెచ్చ‌రించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మాజీ ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యం ఈ స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌. ఇండియా స‌రిహ‌ద్దుల‌ను ఎవ‌రూ చెరిపే ప్ర‌య‌త్నం …

Read More »

42 బంతుల్లోనే సెంచ‌రీ చేసిన లియామ్ లివింగ్‌స్టోన్

లియామ్ లివింగ్‌స్టోన్ క‌ళ్లు చెదిరే సెంచ‌రీ చేసినా.. ఇంగ్లండ్‌కు విజ‌యం ద‌క్క‌లేదు. పాకిస్థాన్‌తో జ‌రిగిన తొలి టీ20లో ఆ జ‌ట్టు 31 ర‌న్స్ తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. 233 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్‌కు.. లివింగ్‌స్టోన్ ఆశాకిర‌ణంలా క‌నిపించాడు. భారీ షాట్ల‌తో అత‌ను హోరెత్తించాడు. కేవ‌లం 17 బంతుల్లో 50 ర‌న్స్ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. ఇంగ్లండ్ టీ20 చ‌రిత్ర‌లో ఇది కొత్త రికార్డు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat