పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే ‘‘ కాళోజీ నారాయణ రావు అవార్డు’’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు దక్కింది.సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కవి జయరాజ్ …
Read More »తమిళస్టార్ హీరో విజయ్ కీలక నిర్ణయం
తమిళస్టార్ హీరో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో రాత్రిపూట స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘దళపతి విజయ్’ పేరుతో నైట్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి విజయ్ అభిమాన సంఘం ‘మక్కల్ ఇయకం’ జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు అందాయి. రేపు తమిళనాడు వ్యాప్తంగా మాజీ సీఎం కామరాజ్ విగ్రహాలకు నివాళులు అర్పించాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో నోట్ బుక్స్ పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
Read More »రోడ్డు ప్రమదానికి గురైన సింగర్ రక్షిత సురేష్
కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ గాయని రక్షిత సురేష్ మలేషియాలో కారు ప్రమాదానికి గురయ్యారు. మలేషియా నుండి స్వదేశానికి రాక కోసం ఎయిర్పోర్ట్కు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోవడంతో రక్షిత సురేష్కు తీవ్రగాయాలు కాలేదు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె స్పందిస్తూ…‘ఇవాళ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాను. మలేషియా ఎయిర్పోర్ట్కు తిరిగి వస్తుండగా నా కారు …
Read More »ప్రెగ్నెంట్ వార్తలపై సునీత క్లారిటీ
ప్రముఖ సినీయర్ గాయని.. ఇటు స్వరం అటు అందం కలగల్సిన సునీత గురించి గతకొన్ని రోజులుగా సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా వాటిపై తాజాగా సునీత స్పందించింది.‘నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు.’ అని సునీత చెప్పుకొచ్చింది. 19ఏళ్ల వయసులోనే సునీత.. కిరణ్ …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన శంకర్ మహాదేవన్
మొక్కలు ప్రాణికోటికి ఉపయోగపడే ఆక్సీజన్ తో పాటు వాటి ఆకుల శబ్ధాలతో కలిసి అద్భుతమైన సహజసిద్ధమైన సంగీతాన్ని, మనసు పులకించిపోయే ధ్వనుల్ని అందిస్తాయన్నారు శంకర్ మహాదేవన్. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో పాల్గోనేందుకు హైదరాబాద్ కు వచ్చిన శంకర్ మహాదేవన్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మాజీ సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ, మరో స్నేహితుడు రాజు తో కలిసి బేగంపేటలో మొక్కలు నాటారు. అనంతరం శంకర్ మహదేవన్ మాట్లాడుతూ.. …
Read More »సింగర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు నమోదైంది. తనపై రాహుల్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ కాస్ట్యూమ్ స్టైలిస్ట్ మహరాష్ట్రలోని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పర్సనల్ స్టైలిస్ట్గా నియమించుకుంటానని.. ఫ్లాట్ కు వచ్చి కలవాలని రాహుల్ ఇన్స్టాలో మెసేజ్ చేశాడని బాధిత యువతి చెప్పింది. ప్లాట్ కు వెళ్లిన తనపై రాహుల్ అత్యాచారం జరిపాడని పోలీసులకు తెలిపింది. కాగా గతంలోనూ రాహుల్ …
Read More »‘సూసైడ్ చేసుకోవాలనుకున్నా’-సింగర్ కల్పన
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్ సూసైడ్ చేసుకోవాలని అన్పించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.తననుండి తన భర్త విడాకులు తీసుకున్న తర్వాత తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని Tollywood సింగర్ కల్పన చెప్పింది. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఒక ఇంటర్వ్యూలో కల్పన మాట్లాడుతూ.. ‘అప్పటికే పిల్లలున్నారు. జాబ్ లేదు. దీంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నా. ఆ టైంలో సింగర్ చిత్ర నువ్వు …
Read More »నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూత
ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అన్ని భాషల్లో కలిపి 800లకు పైగా పాటలు పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాలను ఆలపించారు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలోని ‘పట్టుపట్టు చెయ్యే పట్టు’తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు.
Read More »విమాన ప్రమాదంలో సింగర్ మృతి
ఊహించని ప్రమాదంతో అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో గ్రామీ అవార్డు విన్నర్ మారిలియా మెండోంకా మృతి చెందారు. ఆమె వయస్సు 26 సంవత్సరాలు. బ్రెజిల్ దేశానికి చెందిన గాయని మారిలియా మెండోంకా ఆమె మేనేజర్ మరియు సహాయకుడు మరికొందరితో కలిసి శుక్రవారం విమానంలో వెళుతుండగా, ఆ విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదంలో మారాలియాతో పాటు మేనేజర్ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హోతో పాటు …
Read More »ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్దీ్ప రాజన్
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ఐడల్ సీజన్-12లో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం ఆరుగురు ఫైనల్కు చేరగా.. ఉత్తరాఖండ్కు చెందిన పవన్దీ్ప రాజన్ విజేతగా నిలిచారు. రెండోస్థానంలో అరుణిత కాంజీలాల్, మూడోస్థానంలో సయాలీ కాంబ్లే, నాలుగోస్థానంలో మహ్మద్ దానిష్, ఐదో స్థానంలో నిహాల్ తౌరో నిలిచారు. విజేతగా నిలిచిన పవన్దీ్ప రూ.25 లక్షల నగదు, మారుతి సుజుకీ స్విఫ్ట్ కారు గెలుచుకున్నాడు. దాదాపు 12 …
Read More »