Home / Tag Archives: TeamIndia (page 2)

Tag Archives: TeamIndia

విరాట్ కోసం ఆత్మహత్య చేసుకున్న అభిమాని …

ప్రస్తుత రోజుల్లో సినిమా వాళ్ళను ..క్రికెటర్లను తమ ప్రాణానికి మించి అభిమానిస్తున్నారు నేటి యువత.అవసరమైతే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు.అంత పిచ్చిగా అభిమానిస్తున్నారు .అయితే ఒకరు అంటే అభిమానం ఉండటం మంచిదే కానీ అది శ్రుతిమించితేనే చాలా ప్రమాదకరం . తాజాగా టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమాని ప్రాణాలు తీసుకున్నాడు .అసలు విషయానికి ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీంఇండియా ఇటివల జరిగిన …

Read More »

కష్టాల్లో టీం ఇండియా…

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీంఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఆ జట్టు బౌలర్లు టీంఇండియా ఆటగాళ్ళపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు .మ్యాచ్ లో చారి రోజుఅయిన నేడు టీంఇండియా కి చెందిన కీలక వికెట్లను పడగొట్టి బౌలర్లు తమ జట్టును విజయతీరాలకు దగ్గరకు చేర్చారు . మ్యాచ్ లో 30వ ఓవర్లో రబాడ వేసిన బంతిని ఎదుర్కొన్న పార్ధీవ్‌ పటేల్‌(19) దాన్ని గాల్లోకి …

Read More »

సంచలనం సృష్టిస్తున్న విరాట్-అనుష్క పెళ్లిపై రోహిత్ ట్వీట్ ..

సాధారణంగా మనకు తెల్సిన వారికీ కొత్తగా పెళ్లి అయితే నిండు నూరేళ్ళు సిరిసంపదలతో ..పిల్లాపాపలతో కల్సి ఉండాలని ఆశీర్వాదిస్తాము .లేదా మనకు తోచిన విధంగా తగిన బహుమతి కానుకలను సమర్పించుకుంటాం .కానీ ఇటివల పెళ్లితో ఒకటైన ప్రేమపక్షులు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ లను ఉద్దేశించి టీం ఇండియా ఆటగాడు రోహిత్ శర్మ ఏమని సలహా ఇచ్చాడో తెలుసా . రోహిత్ …

Read More »

కోహ్లీ -అనుష్క వివాహం వెనక షాకింగ్ ట్విస్ట్..

టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత కొన్నెండ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెల్సిందే .అయితే తాజాగా వాళ్ళు ఇటలీ వెళ్లి మరి వివాహం చేసుకున్నారు .ఈ వివాహం చాలా రహస్యంగా జరిగింది .అతికొద్ది మంది సమక్షంలోనే వీరిద్దరి వివాహం జరిగింది .కానీ కోహ్లీ -అనుష్క వివాహం వెనక షాకింగ్ ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది . అదే ఏమిటి అంటే …

Read More »

పదేళ్ళ తర్వాత టీంఇండియా చెత్త రికార్డు ..

మూడు వన్డేల సిరిస్ లో భాగంగా టీంఇండియా ,శ్రీలంక ల మధ్య మొదటి వన్డే అహ్మదాబాద్ లోని ధర్మశాల మైదానంలో జరిగింది .ముందు బ్యాటింగ్ చేసిన టీంఇండియా కేవలం 112పరుగులకే కుప్పకూలింది .తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన లంక విజయం సాధించింది .లంక కేవలం మూడు వికట్లను కోల్పోయి ఇరవై ఓవర్లలో 114 పరుగులు చేసింది .దాదాపు పదేండ్ల తర్వాత టీంఇండియా చెత్త రికార్డును సొంతం చేసుకుంది .ఈ క్రమంలో మొదట …

Read More »

ఈ ఏడాది విరాట్ ప్రపంచ రికార్డు ..

టీం ఇండియా -శ్రీలంక మధ్య నాగపూర్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 205 పరుగులకే లంక అల్ ఔట్ అయింది .అయితే ,మొదటి ఇన్నింగ్స్ ను మొదలెట్టిన టీం ఇండియా 168 ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి 568 పరుగులు చేసింది . ఈ మ్యాచ్ లో టీంఇండియా ఆటగాళ్ళు మురళి విజయ్ (128 ),పుజారా …

Read More »

ధోనిని విమర్శించే స్థాయి మీకుందా -ధోనికి అండగా విరాట్ ..

విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది .అంతా ఇంతా కాదు ఏకంగా క్రికెట్ విమర్శకులను విమర్శించే అంతగా .ఇటీవల కివీస్ తో జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోయిన సంగతి తెల్సిందే .ఆ మ్యాచ్ లో టీం ఇండియా స్టార్ ఆటగాడు అయిన ఎంఎస్ ధోని పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోవడంతో మాజీ ఆటగాళ్ళు లక్ష్మణ్ ,అగార్కర్ ఆటగాళ్ళు ధోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లను యువతకు …

Read More »

దాదా మదిని గెలిచిన నెహ్రా ..

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీం ఇండియా స్టార్ బౌలర్ ఆశిష్‌ నెహ్రా ఎన్నోసార్లు తన బౌలింగ్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. దాదాపు ఐదుగురు సారథులతో కలిసి ఆడాడు. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 23 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 2004లో పాకిస్థాన్‌తో హోరాహోరీ మ్యాచ్‌లో భారత సారథి సౌరవ్‌ గంగూలీ సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు ‘దాదా భయపడకు. నేను చూసుకుంటా’ అని అభయమిచ్చాడు నెహ్రా. ఈ విషయాన్ని …

Read More »

టీమిండియా-న్యూజిలాండ్ మద్య తొలి టీ 20 మ్యాచ్

టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్ కు సన్నద్ధమయ్యాయి. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరుగునుంది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం రాత్రి గం.7.00 లకు ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 ఆరంభం కానుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఓటమి …

Read More »

కోహ్లీ రెస్టారెంట్‌ లో టీమిండియా ఆటగాళ్లు

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ దేశ రాజధాని దిల్లీలో ఓ రెస్టారెంట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే కదా. కివీస్‌తో టీ20 సిరీస్‌ కోసం ప్రస్తుతం కోహ్లీ సేన దిల్లీలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా మంగళవారం రాత్రి కోహ్లీకి చెందిన ‘నుయేవా రెస్టారెంట్‌’లో సందడి చేశారు. ఈ ఫొటోలను ఆటగాళ్లు సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. రెస్టారెంట్‌లోని ఆహారం, సర్వీసు చాలా బాగున్నాయని ధావన్‌ పేర్కొన్నాడు. ఈ రెస్టారెంట్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat