జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీ రెడ్డి ఫైర్ అయింది.పవన్ కళ్యాణ్ ఒక మాదర్చోద్ అంటూ అసభ్యకరమైన రీతిలో మధ్యవేలు చూపిస్తూ విరుచుకపడింది.ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో శ్రీ రెడ్డి పాల్గొంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ్.. అసలు నీకు మహిళలంటే గౌరవం ఉందా..? అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లకు వెళ్లాలా..? నువ్ చెప్పాలి మరి నాకు… స్టేషన్కు వెళ్లాలని. అసలు నిన్ను అన్నా అని అన్నందుకు ఏంచేస్తానో చూడండంటూ మీడియా ముందే చెప్పుతీసుకుని చెంపపై కొట్టుకుంది . ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఇంకేం సేవ చేస్తాడంటూ ప్రశ్నలు గుప్పించింది . ఇకపై ఎవరూ పవన్ని అన్నా అని పిలవొద్దు అని.. ఆయనకు మహిళలు ఎవరూ ఓట్లు వేయొద్దు “ అని సూచించింది శ్రీ రెడ్డి..