కలియగ దైవం వేంకటేశ్వర స్వామి పాలక మండలి నియామకంపై పెను దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నియమించిన ఛైర్మన్, సభ్యులపట్ల శ్రీనివాసుడి భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తుండగా.. మరో పక్క విపక్షాలు కూడా చంద్రబాబు తీరును తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అంతేకాకుండా, నేను విలువలు పాటించే మనిషిని, నిప్పు అంటూ చెప్పుకునే సీఎం చంద్రబాబు రోజుకో అనాలోచిత నిర్ణయం తీసుకుంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తూ.. రాష్ట్రంలో అవినీతి పాలన …
Read More »సీఎం చంద్రబాబు మరో అవినీతి కుంభకోణం వెలుగులోకి..!!
వెలుగులోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ అవినీతి కుంభకోణం..!! అయితే, చంద్రబాబు భారీ అవినీతి కుంభకోణం విషయానికొస్తే.. శేఖర్రెడ్డి, ఇతను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే, దేశ రాజకీయ నాయకులతోపాటు.. ఏసీబీ, ఈడీ అధికారులకు బాగా సుపరిచిత వ్యక్తి. ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న సమయంలో అయితే శేఖర్రెడ్డి పేరు మారు మోగిపోయింది. ఇంతకీ అంతలా శేఖర్రెడ్డి పేరు …
Read More »బిగ్ బ్రేకింగ్ : జగన్ఫై మరో కేసు కొట్టేసిన హైకోర్టు..!!
బిగ్ బ్రేకింగ్ : వైఎస్ జగన్పై మరో కేసు కొట్టేసిన హైకోర్టు..! పచ్చబ్యాచ్కి అర్థమయ్యేలా ఈ కథనాన్ని షేర్లు కొట్టండి. అవును, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై గతంలో నమోదైన కేసును శనివారం హైకోర్టు కొట్టేసింది. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్పై గత ప్రభుత్వాలు కక్షకట్టి మరీ అక్రమంగా పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్న విషయం తెలిసిందే. ఇలా …
Read More »”కృష్ణా జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్”..వంగవీటి రాధా మాస్టర్ ప్లాన్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. వైఎస్ జగన్ ఎండను సైతం లెక్కచేయకుండా అవివరామంగా, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు …
Read More »జగన్ కృష్ణా జిల్లాలో ఉండగా.. చంద్రబాబుకు మరో బిక్ షాక్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. …
Read More »నువ్వెంత.. నీ బంతుకెంత..??
సినీ నటుడు కృష్ణమరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం చంద్రబాబు శుక్రవారం తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీకి ప్రత్యేక హోదా కోసమంటూ ధర్మపోరాటం పేరుతో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, 2014లో తిరుమల తిరుపతిలోని శ్రీ వేంకటేఝశ్వర స్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత నాదంటూ ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. తాను ముఖ్యంత్రి పదవిలో ఉండి, నాలుగేళ్లు గడిచినా …
Read More »ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయం..!!
నవంబర్ 8, 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఆరు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు …
Read More »జగన్పై సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!
ఓ పక్క… 450 పైచిలుకు పార్లమెంట్ స్థానాలు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ, అప్పటి ప్రధాన మంత్రి కూడా కాంగ్రెస్కు విధేయుడే.. కానీ, మరో పక్క ఒకే ఒక్కడు.. ఎదిరించాడు. తనపై అక్రమ కేసులు బనాయించినా భయపడలేదు. కాంగ్రెస్ను, సోనియా గాంధీని ఎదిరించిన దమ్మున్న మగాడు, మొనగాడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ సినీ నటుడు పృథ్వీ. కాగా, ఇటీవల …
Read More »HOW EXACTLY TO Store Your Problems In WOW
Whether you spell it “free slot machine game games” or “FREESLOTS” this implies the same thing, free money that you could play the slots at certain on the internet casinos. Electro Beyblades light, they’re larger and heavier which in turn causes them to spin for a shorter period of time …
Read More »పవన్ కళ్యాణ్ హత్యకు భారీ కుట్ర..!!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. అయితే, 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయడంతో.. కేవలం రెండు శాతం ఓట్లతేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి విజయం సాధించిన …
Read More »