ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏంటి ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు..? అని అనుకుంటున్నారా..!! మీ సందేహాలకు సాక్షాధారాలే ఈ కథనం. ఒక్కసారి 2014 లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పట్నుంచి చంద్రబాబు సర్కార్ పనితీరును, అలాగే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే మీరూ అవుననే …
Read More »టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రాజీనామా..!!
టీడీపీ నాయకుల భూ దాహానికి అంతులేదని మరోసారి చాటిచెప్పారు ఆ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. ఇందుకు నిదర్శనం ఇటీవల కాలంలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు సతీమణిపై భూ కబ్జా కేసు నమోదవడమే. కేసు నమోదైంది బోండా సుజాతపైనే అయినా వెనకుండి నడిపించింది మాత్రం బోండా ఉమా మహేశ్వరరావేనన్నది జగమెరిగిన సత్యం. ఒక ఎమ్మెల్యేకు తన భార్య ఏం చేస్తుందన్నది తెలియదనడం అతిశయోక్తి కాదేమో..!! see also …
Read More »ఏపీకి గత నాలుగేళ్లుగా ”చంద్రబాబా” గ్రహణమే.. ఈ గ్రహణం మమ్మల్ని ఏం చేయలేదు..!
న్యూఇయర్ జనవరి ఫస్ట్న ప్రపంచమంతా వెలుగు చిమ్మితే.. అదే నెల జనవరి థర్టీ ఫస్ట్న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని.., దీంతో గ్రహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆలయాలన్నీ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ చంద్రగ్రహణం ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఇది కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. హిందూ సంప్రదాయం, భారత జ్యోతిష్య శాస్త్రం, పంచాగాలను అనుసరించి, గ్రహణాలు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న …
Read More »హుదూద్ రావాలని కోరుకున్న వ్యక్తి… ”వైఎస్ జగన్”
జగన్ పాదయాత్రపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు ఏపీ మంత్రి జవహర్. వాక్ విత్ జగన్ అంటే జైలుకేనని విమర్శించారు. వైఎస్ జగన్ వెయ్యి కిలో మీటర్లు కాదు కదా.. లక్ష కిలోమీటర్లు నడిచినా సీఎం కాలేరన్నారు మంత్రి జవహర్. అంతటితో ఆగక అసలు ప్రజలు వైఎస్ జగన్ వెంట ఎందుకు నడవాలని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం పీఠంకు దగ్గర అవుతున్నానని అనుకుంటూ భ్రమపడుతున్నాడని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ మోకాళ్ల …
Read More »దుమారం రేపుతోన్నఅల్లు అరవింద్ పోలిక..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిలో ఉన్న నిజాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్లో లేదట. స్వయాన చిరంజీవి, పవన్ కల్యాణ్ల బావ అల్లు అరవింద్ అన్న మాటలే ఇవి. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. సినీ నటుడు, పవన్ కల్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపన రోజు తప్పు చేసిన వారిని ప్రశ్నించేందుకే జనసేన, ప్రజల తరుపున …
Read More »పవన్ కల్యాణ్ను ఉప ప్రధాని చేసినా తప్పులేదట..!!
అవును, మీరు విన్నది నిజమే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ను ఉప ప్రధానిని చేసినా తప్పులేదట. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండి బాబోయ్. స్వయాన కత్తి మహేష్ అన్న మాటలే ఇవి. ఇంతకీ కత్తి మహేష్ ఏమన్నాడనేగా మీ డౌట్. ఇక అసలు విషయానికొస్తే.. పవన్ కల్యాణ్ సినీ, వ్యక్తిగత విషయాలను నిర్భయంగా బయటపెట్టి దుమ్ము దుమారం రేపాడు కత్తి మహేష్. తాజాగా పవన్ కల్యాణ్ …
Read More »‘మహానేత వైఎస్తో చంద్రబాబుకు పోలికా?’ చిఛ్చీ…!!
రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలే లక్ష్యంగా నాడు హడావుడిగా అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిలో పది సంవత్సరాలు ఉండొచ్చు కదా..?, అయినా హైదరాబాద్ నుంచి అమరావతికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం …
Read More »టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు ఘోర అవమానం..!!
టీడీపీ నాయకుల భూ దాహానికి అంతులేదని మరోసారి చాటిచెప్పారు ఆ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. ఇందుకు నిదర్శనం ఇటీవల కాలంలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు సతీమణిపై భూ కబ్జా కేసు నమోదవడమే. కేసు నమోదైంది బోండా సుజాతపైనే అయినా వెనకుండి నడిపించింది మాత్రం బోండా ఉమా మహేశ్వరరావేనన్నది జగమెరిగిన సత్యం. ఒక ఎమ్మెల్యేకు తన భార్య ఏం చేస్తుందన్నది తెలియదనడం అతిశయోక్తి కాదేమో..!! see also …
Read More »తల్లి చనిపోతూ.. కొడుక్కి ఉత్తరం.. కోడలు గురించి ఎం రాసిందో తెలుసా?
భార్యా భర్తలు ఇద్దరూ ఒక హోటల్లో కూర్చొని టిఫిన్ తింటున్నారు. ఈ సందర్భంలోనే భార్య భర్తను ఇలా అడగ సాగింది. ఈ మధ్య మీలో చాలా మార్పు వచ్చింది. మమ్మల్ని తరచూగా బయటకు తీసుకొస్తూ.. మాతో హాయిగా గడుపుతున్నారు. నిజం చెప్పండి మీ మొహంలో తేడా కనిపిస్తోంది. అంటూ అడిగిన భార్య ప్రశ్నలకు భర్త తటపటాయిస్తూ చివరకు సరేననితన డైరీలోని ఒక లెటర్ను బయటకు తీసి భార్య చేతిలో పెట్టాడు …
Read More »మంత్రి లోకేష్ గురించి ఎమ్మెల్యే రోజా చెప్పింది నిజమేనా…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పిన మాట నిజమేనా..? ఆ మాట నిజం కాకపోతే వైసీపీ అన్న ప్రతీ మాటకు కౌంటర్ ఇచ్చే టీడీపీ.. నారా లోకేష్ విషయంలో మాత్రం ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయ విశ్లేషకులతోపాటు నెటిజన్లను వెంటాడుతోంది. ఇంతకీ ఎమ్మెల్యే రోజా ఏమన్నదనేగా మీ డౌట్. అదేనండీ వైఎస్ జగన్మోహన్రెడ్డి …
Read More »