అవును, మీరు చదివింది నిజమే. తమ్ముడిని చూసేందుకు వెళ్లిన ముగ్గురు అక్కల ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని సహరసాలో చోటు చేసుకుంది. కాగా, సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సహరసా డీబీ రోడ్డు రైల్వే ట్రాక్ పక్కన నివాసం ఉంటున్న సంతోష్, జాయ్స్వాలాకు తొమ్మిది సంవత్సరాల కొడుకు చిరాజ్ ఉన్నాడు. చిరాజ్కు నిధి, కోమల్, మరో సోదరి ఉన్నారు. ఇక అసలు విషయానికొస్తే.. వారి తమ్ముడు …
Read More »జగన్ ప్రజా సంకల్ప యాత్రపై మోడీ సర్వేలో షాకింగ్ రిజల్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్కార్ తీసుకుంటున్న పాలనా రహిత నిర్ణయాలతో ఏపీలో జరుగుతున్న అవినీతిని ప్రజలకు వివరించేందుకు.. అలాగే ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార ప్రణాళిక రూపొందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం ఇలా ఈ మూడు జిల్లాల్లో తన ప్రజా సంకల్ప యాత్రను విజవంతంగా ముగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తాగాజా చిత్తూరు జిల్లాలో తన …
Read More »హీరో సూర్యపై.. పవన్ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం..!!
తమిళ హీరో సూర్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, శుక్రవారం హైదరాబాద్ నగరంలో సూర్య తాజాగా నటించిన చిత్రం (‘తాన సెర్న్ద్ర కూటం’) గ్యాంగ్ (తెలుగు) ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన విషయం తెలిసిందే. కాగా, విగ్నేష్ శివన్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు యువీ క్రియేషన్స్ సంస్థ విడుదల చేయనుంది. …
Read More »గాల్లో విమానం.. ఫైలట్ల మధ్య వివాదం..ఫ్లైట్ ఎటెళ్లిందంటే..!!
ఈ మధ్య కాలంలో ఆపరేషన్ థియేటర్లో.. వైద్యుల మధ్య గొడవ తలెత్తడం.. వారి కోపాన్ని పేషెంట్పై చూపించి రోగి ప్రాణాన్ని తీయడం కామనైపోయింది. అయితే, ఆపరేషన్ థియేటర్లో మొదలైన గొడవ ఒక ప్రాణాన్నే తీస్తుంది. కానీ అదే గొడవ ఆకాశంలో ప్రయాణించే విమానంలో తలెత్తితే.. అమ్మో.. ఊహించడానికే భయంకరంగా ఉంది కదా..! ఊహించడానికే భయానకంగా ఉండే ఈ సంఘటన నిజంగానే జరిగింది. ఫ్లట్లో కెప్టెన్కు, కో పైలట్కు మధ్య గొడవ …
Read More »సౌందర్య చనిపోయాక.. ఆమె భర్త ఏమి చేస్తున్నాడో తెలిస్తే..! ఛిఛీ..!!
సౌందర్య.. సినీ ఇండస్ర్టీలకు పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తెచ్చుకుంది నటి సౌందర్య. స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా.. యువ నటులు హీరోగా తెరకెక్కే చిత్రాల్లో హీరోయిన్గా జతకట్టడమే కాకుండా.. లేడీ ఒరియంటెడ్ మూవీస్తోను సినీ జనాలను అలరించింది సౌందర్య. అప్పట్లో సౌందర్యకు స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ను సొంతం చేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె సినిమాల్లో ధరించే వస్ర్తాలకు బహిరంగ మార్కెట్లో భలే గిరికీ …
Read More »గలీజ్ గజల్లో.. మరో కోణం..!! వామ్మో… మరీ ఇంతలానా??
ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురైన మహిళల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. కాగా, నిన్న గజల్ శ్రీనివాస్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరో పక్క గజల్ శ్రీనివాస్ను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసిన విషయం …
Read More »”టీడీపీకి చేవలగల ఎంపీలు కావలెను”
అవును మీరు చదివింది నిజమే. టీడీపీకి చేవలగల ఎంపీలు కావాలట. తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలను చూసి.. ఏపీ టీడీపీ ఎంపీలు నేర్చుకోవాల్సింది చాలానే ఉందని, టీఆర్ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి.. తమ రాష్ట్ర ప్రజలకు అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంటే.. మరో పక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్ద వారు చెప్పిన ప్రతీదానికీ తలలు ఊపుతూ.. ప్రజలకు శూన్యం మిగుల్చుతున్నారట. ఈ మాటలు అన్నది ఎవరో కాదండి బాబోయ్.. …
Read More »జగన్ది ”పాదయాత్ర కాదట.. ముద్దుల యాత్రట”..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్శాఖ మంత్రి కేఎస్ జవహర్ మరో సారి విమర్శల వర్షం గుప్పించారు. అయితే.. మంత్రి జవహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజా సంకల్ప యాత్ర.. ఒక ఓదార్పు యాత్రలాగా సాగుతుందన్నారు. ఎవరైనా మహిళలు జగన్ వద్దకు పోతే ముద్దులు పెడుతున్నాడని, అందుకనే 40 సంత్సరాలలోపు ఉన్నవారు ఎవరూ కూడా జగన్ పాదయాత్రలో పాల్గొనడం …
Read More »కోరిక తట్టుకోలేక గజల్ శ్రీనివాస్.. జైల్లో ఏం చేసాడో తెలిస్తే మీరు ఛీ…అంటారు!
ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి గజల్ గాయకుడు శ్రీనివాస్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆధ్యాత్మిక ముసుగులో ప్రముఖుల మన్ననలు, ప్రశంసలు అందుకుంటూ …
Read More »వైఎస్ జగన్.. సీఎం ఎందుకు కావాలో చెప్పిన దివ్యాంగులు..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 700 కిలోమీటర్ల పైచిలుకు మార్క్ను దాటింది. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా …
Read More »