వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరిణితికి.. 40 ఏళ్ల అనుభవం తలదించుకోవాల్సిందే అన్న మాట వాస్తవమని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అయితే, ఈ విషయం ఓ సంస్థ చేసిన సర్వేలో మరోసారి వెల్లడైంది. ఇందుకు గల కారణాలను కూడా ఆ సంస్థ చేసిన సర్వే నివేదిక బహిర్గతం చేసింది. జగన్ పాదయాత్ర, ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం, ప్రస్తుత రాజకీయ …
Read More »2019 ఎన్నికల్లో పవన్ సీఎం అవుతాడట..!!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు సీఎం అయ్యే అర్హత ఉందట.. అంతేకాదు.. పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతాడట. ఈ వ్యాఖ్యలు చేసింది టాలీవుడ్ నటుడు నవదీప్. అయితే, ఇటీవల కాలంలో ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన నవదీప్ పవన్ కల్యాణ్, జనసేన పార్టీపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. 2019లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రశ్నకు నవదీప్ తడుముకోకుండా సమాధానం చెప్పాఉడ. 2019 ఎన్నికల్లో జనసేనాని …
Read More »దావుడా.! ఎన్టీఆర్ పేరును పవర్ స్టార్ కొట్టేశాడట..!!
అవును, మీరు చదివింది నిజమే. ఎన్టీఆర్ పేరును పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొట్టేశాడట. అయితే, ఎన్టీఆర్ పేరును పవర్ స్టార్ కొట్టేసిన మాట వాస్తవమే కానీ… పూర్తి పేరును కాదట.. సగం పేరునేనట. అయినా.. ఎన్టీఆర్లోని సగం పేరును కొట్టేయాల్సిన అవసరం పవర్స్టార్ పవన్ కల్యాణ్కు ఎందుకు వచ్చింది. అనేగా మీ డౌట్. అయితే. ఈ మేటర్ చదవాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్లో మెగా హీరోలు, నందమూరి హీరోల మధ్య …
Read More »ఆ సుఖం అందించమని.. నన్నెవరూ అడగలేదు!!
లీడర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన.. టాలీవుడ్పై సంచలన కామెంట్స్ చేసింది. అయితే, ఇటీవల కాలంలో టాలీవుడ్లో మహిళా నటులపై జరుగుతున్న దాడుల గురించి పలువురు మీడియా ముఖంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిచా గంగోపాథ్యాయ మాట్లాడుతూ.. బెడ్మీదకు రమ్మని తనను ఎవరూ పిలవలేదని, మనం మన మనసుతోపాటు.. మాటల్లో కూడా గట్టిగా ఉంటేనే అటువంటి …
Read More »నాన్నలాగే మీరూ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి లాగే మీరూ ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాలో పర్యటించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్రెడ్డి వైకాపా అధినేత జగన్ మోహన్రెడ్డిని కోరారు. కాగా, గురువారం చిత్తూరు జిల్లాలో జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న కలిచెర్ల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నానని అధికార పార్టీ వారు లేనిపోని మాటలు …
Read More »చంద్రబాబు ఇలాకలో దుమ్ములేపిన జగన్ ఎంట్రీ..
నాది.. ఒక్కటే ధ్యేయం.. ఒకటే లక్ష్యం అదే ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపడం. మహిళలు, రైతులు, నిరుపేదలను, వృద్ధులను, నిరుద్యోగులను కలుసుకుని వారికి ధైర్యం చెప్పడం. ఈ మాటలు ఎవరో అన్నవి కావు. స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్న మాటలే. కాగా, ప్రజల సమస్యల పరిష్కారమార్గన్వేషణలో భాగంగా నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా …
Read More »రాత్రి ఐతే చాలు.. కొంచెం కొంచెం భర్తది తాగుతున్న భార్య.. ఎందుకో తెలిస్తే షాక్..!!
అవును మీరు చదివింది నిజమే. రాత్రి అయితే చాలు ఓ మహిళ తన భర్త రక్తాన్ని జ్యూస్ తాగినంత ఈజీగా తాగేసింది. చివరికి తన భర్త చావుకు తనే బాధ్యురాలు అయింది. ఈ సంఘటన పశ్చమబెంగాల్ బర్బల్ సరైపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే, భర్త తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మన దేశంలో …
Read More »జగన్ నిర్ణయం.. ”చంద్రబాబుకు బిగ్ షాక్”
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్జగన్కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు …
Read More »చంద్రబాబు సర్కార్కు దిమ్మదిరిగేలా దళిత మహిళ ప్రశ్న..!!
చంద్రబాబు పానలలో ఏపీలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైయ్యింది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో ఓ మహిళా కబ్జాను అడ్డుకుంది. దీంతో కబ్జాదారులు ఆ మహిళను పబ్లిక్లో వివస్త్రను చేశారు. కిందపడేసి ఈడ్చారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మహిళను వివస్త్రను చేయడంపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో …
Read More »జగన్కు అనుకూలంగా.. ఆంధ్రజ్యోతి రాతలు.. పెద్ద వ్యూహమే దాగుందా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ వెనకేసుకొని రావడం.. ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేసులకు సంబంధించి 2జి స్పెక్ట్రమ్ కేసు తీర్పు గురించి తన కాలంలో రాస్తూ జగన్ పై సీబీఐ నమోదు చేసిన కేసులు కేవలం రాజకీయ ప్రేరేపితాలే అంటూ స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి, సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఉంటే జగన్ …
Read More »