అవును మీరు చదివింది నిజమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ మళ్లీ కలవనున్నారు. అయితే, త్రివిక్రమ్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. ఇప్పటికే 99 శాతం చిత్ర షూటింగ్తోపాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మిగతా 1 శాతం పనులను పూర్తిచేసే పనిలో ఉన్నారు అజ్ఞాతవాసి చిత్ర బృందం. అంతేగాక, పవన్ కల్యాణ్చే ప్రత్యేకంగా పాడించిన పాట …
Read More »”ఫేస్బుక్ కొత్త రూల్”.. పాటించకపోతే ఇక అంతే..!!
ఫేస్బుక్. నేటి ప్రపంచంలో ఫేస్బుక్ అంటే తెలియనివారంటూ ఎవరూ ఉండరనడంలో అతిశయోక్తి కాదు. మార్క్ జుకర్బర్గ్ ఏ నిమిషాన ఫేజ్బుక్ను తయారు చేశాడోగానీ.. మనిషి దైనందనీయ జీవితంలో భాగమైపోయింది ఫేస్బుక్. అందుకు కారణం కూడా లేక పోలేదు. ఫేస్బుక్ అకౌంట్ను ఎవరైనా.. ఎక్కడైనా.. క్రియేట్ చేయొచ్చు. ఇలా సులభతరమైన విధానాలతో ఫేస్బుక్ అందరికి అందుబాటులోకి రావడంతో అందరూ సంతోషించారు. ప్రపంచంలో ఎక్కడో ఉన్న వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేసేలా.. ఒకరితో మరొకరు …
Read More »ఐ లవ్ యు అంటూ.. దొంగకు ఫోన్ చేసిన లేడీ పోలీస్…చివరికి..!!
అవును మీరు చదివింది నిజమే. ఓ దొంగకు లేడీ పోలీస్ ఐ లవ్ యూ చెప్పింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది. ఎలా జరిగింది. చివరికి వారిద్దరూ కలిశారా..? లేదా..? అన్నది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఓ వ్యక్తి మరో వ్యక్తి ఫోన్ కొట్టేశాడు. ఫోన్ కొట్టేశాడు కదా..! దాన్ని అమ్మేసుకోవ్చు కదా..! కానీ ఆ దొంగ అలా చేయలేదు. ఆ ఫోన్లో సిమ్ను తీసేసి తన సిమ్ను …
Read More »సినీ హీరో బాలకృష్ణ నెం.1 ఎమ్మెల్యే అట..!!
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జై సింహా. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ లు ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. ఆడియో వేదికపై మాట్లాడేందుకు మైక్ అందుకున్న నారా లోకేష్ …
Read More »ముగ్గురు యువతుల్ని పెళ్లి చేసుకున్న మరో యువతి..!!
ఒకరికి తెలియకుండా.. మరొకరిని పెళ్లి చేసుకుని అమ్మాయిల్ని మోసం చేసిన అబ్బాయిల్ని చాలా మందినే చూశాం.. సరిగ్గా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనలో మోసం చేసింది మాత్రం అబ్బాయి కాదు.. మరి అబ్బాయి కాక.. అమ్మాయి మోసం చేస్తుందా..? అనేగా మీ డౌట్.. అవును మీ డౌట్ వాస్తవమే.. అమ్మాయే ఈ ఘటనకు ఒడిగట్టింది. ఈ ఘటన కడప జిల్లా ఇటుకులపాడు గ్రామంలో చోటు …
Read More »45 ఏళ్లకే పింఛన్ ఎందుకు ఇవ్వాలో తేల్చిచేసిన జగన్..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్జగన్కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు …
Read More »చంద్రబాబు మైండ్ గేమ్.. కేఈ ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకే టికెట్..!!
చంద్రబాబు నయా పాటిలిక్స్.. కేఈ ఫ్యా మిలీకి భారీ షాక్.. అవును మీరు చదివింది నిజమే. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ఫ్యామిలీని రాజకీయంగా దూరం చేసే పనిలో మునిగితేలుతున్నారు. ఇందుకు నిదర్శనం కేఈ ఫ్యామిలీపై చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో చూపుతున్న ఇంట్రస్టే. చాపకింద నీరులా సాగుతున్న చంద్రబాబు వ్యవహారం కర్నూలు జిల్లాలో కేఈ ఫ్యామిలీకి భారీ షాక్ ఇవ్వనుంది. …
Read More »అత్తారింటిలో తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్న సమంత..!!
ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఆ తరువాత అక్కినేని హీరో నాగ చైతన్యను ఏ మాయ చేసిందో తెలీదుకానీ.. బుట్టలో వేసేసుకుంది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారి కంట.. వీరి కంట పడటంతో వారి వ్యవహారం కాస్తా ఇరువురి తల్లిదండ్రుల వద్ద పంచాయితీ పెట్టే వరకు పోయింది. దీంతో చేసేది లేక ఇరువురి తల్లిదండ్రులు …
Read More »శ్రీముఖి.. యాంకర్ రవి చెల్లెలట!..నమ్మాలా?
ఇటీవల కాలంలో బుల్లితెర మీడియా ఛానళ్లు తమ సంస్థనే టాప్ రేటింగ్లో ఉండాలన్న ఉద్దేశంతో యాంకర్లను బాగా వాడేస్తున్నారు. దీంతో టీవీ ఛానళ్లకు రేటింగ్.. యాంకర్లకు రెమ్యునరేషన్తోపాటు యమ క్రేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా వివాదం వస్తే.. ఆ అపవాదు కాస్తా యాంకర్లపై పోతుందే తప్ప చానళ్లకు కాదు కదా మరీ. ఎంత క్రేజ్ ఉంటేనే అంత మంచి అవకాశాలు వస్తాయి. అందులో భాగంగానే తక్కువ సమయంలో పాపులర్ కావాలని …
Read More »ఏపీ మంత్రుల అవినీతిపై చంద్రబాబు నిఘా..!!
ఆంధ్రప్రధేశ్ ప్రధాన ప్రతిపక్షనేత, ప్రజా సంకల్ప పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్న వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరింత అలెర్ట్ అవుతున్నారు. టీడీపీ మంత్రుల నుంచి నాయకులు, నేతలపై ఏడాదికోసారి సర్వే చేయిస్తూ.. మీ ర్యాంకు పలానా స్థానంలో ఉంది. మీ పనితీరు నాశిరకంగా ఉంది అంటూ బెదిరిస్తూ వారి అవినీతి చిట్టాను బయటకు తీయడమే కాకుండా.. వారిని గుప్పిట్లో పెట్టుకోవడమే కాకుండా.. తన ప్రత్యేక బృందంతో వారిపై నిఘాను …
Read More »