వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా జనం జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అభిమానులు తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్ర చేస్తున్న జగన్ను వృద్ధులు, మహిళలు, యువత కలిసి తమ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వృద్ధులైతే పింఛన్లు రావడం లేదని, యువత అయితే …
Read More »సాయి పల్లవి నో చెప్పిన వేళ..! ఏమైంది..?
సాయిపల్లవి. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ ఇమేజ్కు ఒక్క అడుగు దూరంలో ఉన్న హీరోయిన్. అంతలా తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. అంతకు ముందు మళయాళంలో తెరకెక్కిన ప్రేమమ్తో సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి. దిల్రాజు నిర్మించిన ఫిదా సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఫిదా, హేయ్ పిల్లగాడా చిత్రాల్లో సాంప్రదాయంగా.. మన పక్కింటి అమ్మాయిలాగానే ఉందే..! అనేలా తాను నటించే పాత్రలను ఎంచుకుంటూ వచ్చిన ఈ భామ. సెంట్గా …
Read More »పడుకునేందుకు రమ్మంటున్నారు.. మరో హీరోయిన్ సంచలనం..!!
కోలీవుడ్ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుని వెండితెరకు షిప్ట్ అయిన నటీమణుల్లో ఐశ్వర్యా రాజేష్ ఒకరు. అడ్డ కత్తి, కాకు ముట్టాయ్, రమ్మీ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఈ భామ. చూడగానే ఆకర్షించే కళ్లు, చక్కటి అభినయం, పర్ఫెక్ట్ బాడీ షేప్ ఐశ్వర్యా రాజేష్ సొంతమని అంటుంటారు తమిళ తంబీలు. ఒకానొక సమయంలో సన్టీవీలో టెలికాస్ట్ అయిన ఓ ప్రోగ్రాం ద్వారా సినీ అభిమానుల్లో మాంచి …
Read More »ప్రియాంకా.. మరీ ఇంతలా..!
ప్రియాంక చోప్రా. యావత్ సినీలోకానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇక యువతకైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రియాంక చోప్రా పేరు చెప్పగానే ఊహాలోకానికి వెళ్లిపోతారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్కు షిప్ట్ అయిన ఈ భామ బోల్డ్స్టేట్మెంట్లు ఇవ్వడంలో కూడా ముందుంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ మధ్య కాలంలో సిగరేట్ తాగడం కంటే.. సెక్స్ చేయడం ఆరోగ్యమని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి అందరి నోళ్లలో నానింది. అయితే, ప్రియాంక చోప్రా …
Read More »ఛాన్సుల కోసం మిల్కీ బ్యూటీకి ఇన్ని కష్టాలా..?
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో నటించి ప్రతి ఇండస్ర్టీలోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్ను అనుభవించింది మిల్కీ బ్యూటీ తమన్నా. టాప్ మూవీస్లో నటించడమే కాకుండా.. టాప్ హీరోస్తో సైతం నటించడం తమన్నా సొంతం. అయితే, నటిగా కాకుండా మోడల్గా తమన్నాకు మాంచి క్రేజ్ ఉంది. ఇందుకు కారణం తమన్నా నూటికి నూరుశాతం బ్యూటీని కలిగి ఉండటమే. అయితే, ప్రస్తుతం తమన్నా సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. బాహుబలి వంటి పెద్ద …
Read More »కారు ఆపి.. నా బట్టలు విప్పాడు.. ఫిదా సినిమా నటి
గాయత్రి గుప్తా. ఫిదా సినిమాతో తెలుగు సినీ జనాలకు బాగా దగ్గరైంది ఈ హాట్ భామ. కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల కోసం నానా కష్టాలుపడ్డ ఈ భామ.. ప్రస్తుతం సినీ ఇండస్ర్టీలో ఓ రేంజ్లో దూసుకుపోతుంది. అయితే, ఇటీవల కాలంలో హీరోయిన్లపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, దర్శకులు, నిర్మాతలు అయితే ఎప్పుడు కలుద్దామని డైరెక్టుగా అడిగేస్తున్నారంటూ చాలా మంది హీరోయిన్లు మీడియాతో తమ అనుభవాలను …
Read More »‘తొలిరాత్రి’పై అనసూయ షాకింగ్ కామెంట్స్..! ఛిఛీ..!!
యాంకర్ కమ్ యాక్టర్గా .. వెండితెర, బుల్లితెర అనే సంబంధం లేకుండా తన హాట్ హాట్ అందాలతో రాణిస్తోంది అనసూయ. ఇప్పటికే తన అందాల ఆరబోతతో యూత్లో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ తన అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ఇటీవల ఫేస్బుక్ లైవ్లో కనబడుతూ.. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు చెబుతూ ఆకట్టుకుంటోంది. అయితే, జబర్దస్త్ ప్రారంభంలో యాంకర్గా అడుగుపెట్టిన ఈ భామ మొదట్లో కాంట్రవర్సీలకు …
Read More »ప్రముఖ హీరోతో రాజశేఖర్ కూతురు రొమాన్స్..!!
తెలుగు సినీ ఇండస్ర్టీలో తండ్రి వారసత్వంతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఒక్కరే. ఆమెనే మెగా డాటర్ నిహారిక. ఇదే జాబితాలో తాను ఉంటానంటోంది హీరో రాజశేఖర్ కూతురు శివాని. నిహారిక కన్నా తానేమి తక్కువ కాదంటూ పోటీ ఇచ్చేందుకు రెడీ అంటోంది శివాని. అయితే, నిజానికి తన తనయని ఇంతకు ముందే టాలీవుడ్కు పరిచయం చేయాలనుకున్నాడు రాజశేఖర్. కానీ, ఓ వైపు ఆర్థిక సమస్యలు, మరో వైపు తన కెరియర్ …
Read More »రష్మీతో డేటింగ్ చేస్తారా..? అయితే ఈ మాత్రం ఖర్చు చేయాల్సిందే!!
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది రష్మీ. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలతోపాటు హీరోయిన్గా నటించే అవకాశాలను కూడా చేజిక్కించుకుంది. వెండితెరపై ఎన్ని అందాలు ఆరబోసినా స్టార్ హీరోయిన్ హోదాను అందుకోలేక పోయింది రష్మీ. దీంతో వెండితెర నుంచి బుల్లితెరకు తన మకాం మార్చింది. ప్రస్తుతం యాంకర్గా పలు టీవీ షోలతో అదరగొడుతోంది. అయితే, ఇటీవల కాలంలో వరుస చిత్రాల్లో నటిస్తూ యాంకర్ కమ్ యాక్టర్గా సెటిల్ …
Read More »ఆంధ్రజ్యోతి ఎండీ రాథాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్.. అరెస్టుకు రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుమ్మక్కై వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసత్యాలను ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాథాకృష్ణకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, చంద్రబాబు సర్కార్ హయాంలో ఆంధ్రప్రదేశ్ కరువు కోరల్లో చిక్కుకుందని, అంతేకాక, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాంటూ వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ఆంధ్రజ్యోతి పత్రిక చంద్రబాబు సర్కార్తో కుమ్మక్కై తప్పుడు …
Read More »