Home / bhaskar (page 206)

bhaskar

ఎన్టీఆర్ కోసం ప‌వ‌న్ ఏం త్యాగం చేశాడో తెలుసా..!

ఒక సినిమా తీయ‌డానికి కాంబినేష‌న్ అంతా సెట్ అయినప్పుడు తార‌లు ఎంత బిజీగా ఉన్నా కూడా చిత్ర నిర్మాత‌లు షూటింగ్ మొద‌లు పెడితే ఓ ప‌నైపోతుంది అనుకుని ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమాను స్టార్ట్ చేయ‌డానికి రెడీ అవుతారు. హీరోలు కూడా షెడ్యూల్స్‌ను సైతం ఛేంజ్ చేసుకుంటూ ఉంటారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కూడా ఒక హీరో కోసం మ‌రో హీరో త‌న షెడ్యూల్‌ను త్యాగం చేశాడు. ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌స్టార్ …

Read More »

ఆ పిల్లాడికి భూమ్మీది ఇంకా నూక‌లు ఉన్నాయి..!

భూమ్మీద నూక‌లు ఉండాలేకాని.. ఎలా దూసుకు వచ్చినా మృత్యువు ఏం చేయ‌లేదు. అర్జెంటీనాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. పిడుగు మీద ప‌డ్డా ఓ పిల్లాడు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. వ‌ర్షం ప‌డుతుండ‌టంతో ఓ పిల్లాడు గొడుగుప‌ట్టుకుని ఇంటి బ‌య‌ట ఆట‌లాడటం మొద‌లు పెట్టాడు. లోప‌లి నుంచి ఆమె త‌ల్లి వీడియో తీస్తుంది. గొడుగుతో నాన్‌లోకి వెళ్లిన వెంట‌నే ఓ పెద్ద మెరుపు అంతే.. పిల్లాడు ప‌క్క‌కు ప‌డిపోయాడు. ఏం …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల భేటీ నేడు

తెలంగాణ కాంగ్రెస్ శాస‌న స‌భాప‌క్షం నేడు భేటీ కానుంది. ఈ నెల 27 నుంచి జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఈ స‌మావేశంలో చ‌ర్చిస్తారు. జానారెడ్డి, షబ్బీర్ అలీ అధ్య‌క్ష‌త‌న అసెంబ్లీ క‌మిటీ హాల్లో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. తొలుత ఈ నెల 26న సీఎల్పీ స‌మావేశం పెట్టాలనుకుంటున్నారు. అదే రోజు బీఎస్సీ ఉండ‌టంతో ప్రీ పోన్ చేశారు. రుణ‌మాఫీ, భారీ వ‌ర్షాల‌కు పంట న‌ష్టం, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో …

Read More »

ఇకపై ఉర్దూలోనూ పోటీ, ప్రవేశ పరీక్షలు..!

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలు, వివిధ‌ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలను ఉర్దూ భాషలోనూ నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటికే విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన కసరత్తును తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే మొదలు పెట్టింది. కాగా.. దేశ వ్యాప్తంగా నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)ను ఉర్దూలోనూ …

Read More »

మైనార్టీల‌పై సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

మైనార్టీల‌పై ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు వ‌రాల జ‌ల్లు కురిపించారు. కాగా, నిన్న మైనార్టీ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై రివ్యూ నిర్వ‌హించిన సీఎం కేసీఆర్‌ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌తి కార్య‌క్ర‌మంలో క‌చ్చితంగా మైనార్టీలు ల‌బ్ధిపొందే విధంగా కార్యాచ‌ర‌ణ ఉండాల‌న్నారు. పేద మైనార్టీ యువ‌కులు స్వ‌యం ఉపాధి కోసం బ్యాంకుల‌తో సంబంధం లేకుండా వంద‌శాతం సబ్సిడీపై ఆర్థిక స‌హాయం అందించాల‌న్నారు. ల‌క్షా, రెండు ల‌క్ష‌లు, రెండున్న‌ర ల‌క్ష‌ల విలువైన యూనిట్ల కోసం …

Read More »

రాజుకుంటున్న కుంపటి!

మూడో ప్ర‌పంచ యుద్దం ముంచుకొస్తుంద‌నే అనుమానాలు రోజు.. రోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌నం.. ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఎవ‌రు త‌గ్గ‌క‌పోవ‌డ‌మే. ఒక‌ర్ని మరొక‌రు క‌వ్విస్తూ చేప‌డుతున్న చ‌ర్య‌లు ప్ర‌పంచానికి ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా యుద్ధ స‌న్నాహాల్లో త‌ల‌మున‌క‌లైంది. ఇప్ప‌టికే ద‌క్షిణ కొరియా తీరాలకు అమెరికా అణ్వాయుధాలు చేరుకున్నాయి. దీంతో భాగంగా అమెరికాకు చెందిన అణుజ‌లాంత‌ర్గామి యూఎస్ఎస్ మిర్చిగ‌న్ వారం కింద‌టే ద‌క్షిణ కొరియాలోని …

Read More »

థియేట‌ర్ల‌లో జాతీయ గీతంపై పున‌రాలోచ‌న‌లో సుప్రీం!

సినిమా హాళ్ల‌లో జాతీయ గీతం ఆలాప‌న‌పై సుప్రీం కోర్టు పున‌రాలోచించేందుకు సిద్ధ‌మైంది. సినిమా థియేట‌ర్ల‌లో ప్ర‌తి షో ముందు జాతీయ గీతం త‌ప్ప‌నిస‌రిగా ప్లే అయ్యేలా చూడాల‌ని గ‌త ఏడాది సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విష‌యం విధిత‌మే. దేశ భ‌క్తి చాటుకోవ‌డానికి జాతి వ్య‌తిరేకులు కాద‌ని నిరూపించుకోడానికి ఇలా చేయ‌న‌క్క‌ర్లేదంటూ తాజాగా చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా బెంచ్ అభిప్రాయ‌ప‌డింది. థియేట‌ర్ల‌లో జాతీయ గీతంపై మీ అభిప్రాయం తెల‌పాలంటూ కేంద్ర …

Read More »

పసిడి ధర మళ్లీ పడింది!

ప‌సిడి ధ‌ర‌లు ప‌త‌న‌మ‌వుతూనే ఉన్నాయి. వ‌రుస‌గా మూడో రోజు కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. నిన్న ఒక్క రోజే 10 గ్రాముల 24 క్యారెట్‌ల ధ‌ర రూ.200లు త‌గ్గి రూ.30,450ల‌కు చేరుకుంది. పండుగ సీజ‌న్ ముగియ‌డం, ముఖ్యంగా బంగారం వ్యాపారుల నుంచి ఆర్డ‌ర్లు త‌గ్గ‌డం, అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల‌తో బంగారం ధ‌ర ప‌త‌న‌మ‌వ‌తూ వ‌స్తోంది. మ‌రో వైపు వెండి మాత్రం స్వ‌ల్పంగా పెరిగింది. కిలో వెండి రూ.50లు పెరిగి రూ.40,900ల‌కు పెరిగింది.

Read More »

విశాల్ మెడ‌కు మెర్సల్‌ వివాదం!

విశాల్ ఇంటిపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ టీమ్ దాడులు చేసింద‌న్న వార్తల‌తో కోలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. చెన్నైలోని వ‌డ‌ప‌ల్లిలో ఉన్న విశాల్ ఇల్లు.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ కార్యాల‌యానికి మీడియా క్యూ క‌ట్టింది. అయితే విశాల్ ఇంటిపై తామేమి దాడి చేయ‌లేద‌ని జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వివ‌ర‌ణ ఇచ్చింది. టీడీఎస్ బ‌కాయిల‌పై ఎంక్వైరీ కోసం ఐటీ అధికారులు వ‌చ్చార‌ని విశాల్ క్లారిటీ ఇవ్వ‌డంతో వివాదం స‌ర్దు మ‌నిగింది. మ‌రో వైపు …

Read More »

చ‌ర్చ‌ల‌తోనే కాశ్మీర్‌లో శాంతి సాధ్యం.. రాజ్‌నాథ్‌సింగ్‌

జ‌మ్ముకాశ్మీర్‌లో శాంతి స్థాప‌న‌కు కేంద్రం ముంద‌డుగు వేసింది. ఈ మేర‌కు కాశ్మీర్‌లోని అన్ని భాగ‌స్వామ్య ప‌క్షాలతో చ‌ర్చ‌ల ప్ర‌క్రియ‌ను పున‌రుద్ద‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఆ బాధ్య‌త‌ల‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్ట‌ర్ దినేశ్వ‌ర్ శ‌ర్మ‌కు అప్పగించింది కేంద్ర ప్ర‌భుత్వం. కాగా, నిన్న జ‌రిగిన ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశంపై కేంద్ర ప్ర‌భుత్వం దృఢ వైఖ‌రితో ఉంద‌న్నారు. ఆ దిశ‌గానే. ముందుకు సాగుతుంద‌న్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat