గత కొంతకాలంగా టీఇండియా వైఫల్యం పై మాజీ క్రికెర్టేర్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కోచ్ రవిశాస్త్రిని వెంటనే తొలిగించాలని అభిమానుల డిమాండ్ చేస్తున్నారు. ఇది అలా ఉంటే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోచ్ పిచ్ కి తగ్గటుగానే మన బాట్స్మన్ సమర్ధవంతంగా ఎదుర్కుంటారని పేర్కున్నారు. కానీ మన బాట్స్ మెన్ చేతులెత్తేయడంతో జరిగిన రెండవ టెస్ట్ లో కూడా భారీ తేడాతో ఓడిపోయారు. దీనికి కచ్చితంగా కోచ్ సమాధానం …
Read More »జనసేనా.? వైన్ సేనా.? భీమవరంలో పేట్గేగిపోయిన పవన్ ఫ్యాన్స్..
జనసేనపార్టీ.. జనం కోసమే పుట్టిందంటూ కొన్ని ప్రాంతాల్లో హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఆపార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పార్ట్ టైం పొలిటీషియన్గా విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ తరువాత కాలంలో పూర్తిస్థాయి ప్రజల్లోకి వచ్చాడు. బస్సు యాత్ర ద్వారా ఉత్తరాంధ్రలో ముమ్మరంగా పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా జనసేన కార్యకర్తలు మాత్రం పవన్ పర్యటనల్లో బహిరంగంగానే గొడవలు పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా …
Read More »2019లో కాబోయే సీఎం వై.ఎస్. జగన్ అని నినాదాలు చేస్తూ.. వైసీపీలోకి చేరికలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తమ సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వస్తున్న వైఎస్ జగన్ను కలిసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అర్జీల రూపంలో వారి సమస్యలను జగన్కు చెప్పుకుంటున్నారు. ప్రధానంగా యువత, రైతులు, డ్వాక్రా మహిళలు జగన్ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గత ఎననికల్లో …
Read More »చంద్రబాబు ద్రోహి, పచ్చి అవకాశవాది.. మాస్టర్ ప్లాన్ మడిచి బీరువాలో పెట్టాడా.?
చంద్రబాబుది 360డిగ్రీస్ సిద్దాంతమే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో కన్నా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావుగారు ఆశయాలకు వ్యతిరేకంగా టీడీపీ పనిచేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు మాతోపాటు ఉంటూనే కాంగ్రెస్తో పొత్తుకు నిస్సంకోచంగా ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీని ద్రోహి అన్న చంద్రబాబుకు 2019కి …
Read More »వైసీపీ ఫ్లెక్సీలు చింపి, టీడీపీ ఫ్లెక్సీలు కట్టారు.. అడిగినందుకు దాడి.. ఇదంతా పోలీసుల సమక్షంలోనే
ఒంగోలు జిల్లా కనిగిరిలో అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోయారు. వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరికి నిరసనగా ఆగస్టు 15 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రపై టీడీపీనేతలు అక్కసు వెళ్లగక్కారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి.. వాటి స్థానంలో టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు వైఎస్సార్సీపీ నాయకులు వెల్లడించారు. …
Read More »మహాత్మ గాంధీ ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని గుర్తు చేసిన వైఎస్ జగన్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇవాళ స్వాతత్య్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, విశాఖ జిల్లా ఎర్రవరంలో జరిగిన స్వాతం్రత్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు. అయితే, స్వాతంత్య్ర వేడుకలకు అర్థం చెబుతూ వైఎస్ జగన్ తన ట్విట్టర్లో ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో నాడు …
Read More »జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆగస్టు 15న స్వాతత్య్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, విశాఖ జిల్లా ఎర్రవరంలో జరిగిన స్వాతం్రత్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ దేశ ప్రజలందరకీ స్వాతంత్య్ర …
Read More »ప్రజా సంకల్ప యాత్ర తూ.గో జిల్లాలో పూర్తవగానే వైఎస్ జగన్..?
ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్తో చెప్పుకునేందుకు అర్జీలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే, టీడీపీ నేతల దౌర్జన్యాలతో నలిగిపోతున్న …
Read More »విశాఖ జిల్లాలో జగన్ పాదయాత్ర ఎన్ని రోజులు కొనసాగనుందో తెలుసా..?
ఏపీలో అవినీతి, అరాచకపాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ఇప్పటి వరకు పది జిల్లాల్లో పూర్తి చేసుకుంది. నేడు ఉత్తరాంధ్ర ముఖ …
Read More »వారు ఎవరో తెలుసా..?
ఓ అడుగు ఉత్తరాంధ్ర కష్టాలను తీర్చనుంది. మరో అడుగు భూకబ్జా దారులపై ఉక్కు పిడుగు కానుంది. ఓ అడుగు విభజన హామీల సాధనకు అంకురార్పన చేయనుంది. ఓ అడుగు ఆది వాసీలు, మత్స్యకారుల జీవితాలకు భరోసా ఇవ్వనుంది. ఎన్నో ఆశలు, ఆశయాలు, తమ కలల మధ్య తమ అభిమాన నేత వైఎస్ జగన్కు విశాఖ వాసులు ఘనస్వాగతం పలికారు. పురోహితులు పూర్ణ కుంభంతో ఆశీర్వదించారు. ఆహ్వానించారు. విశాఖలోని 13 జిల్లాల్లో …
Read More »