వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. అయితే జగన్ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ క్రమంలో జగన్ మహిళలు దృష్టిలో ఉంచుకునే పధకాలను ప్రకటిస్తున్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేయూతనిస్తే ఆయన తనయుడు జగన్ ప్రకటనతో డ్వాక్రా సంఘాల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే రిసోర్స్ …
Read More »ఈ దెబ్బతో వైఎస్ జగన్ను ఎదుర్కోవాలంటే.. ఎవ్వరైనా వణికి పోవాల్సిందే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ఎదుర్కోవాలంటే అంత కష్టమా..? చంద్రబాబైనా.. పవనైనా.. వారిని నడిపించే మోడీఅయినా వైఎస్ జగన్తో రాజకీయం చేయాలంటే అంత సులభం కాదా..? ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కేంద్రంతో, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంతో పోరాడుతున్న వైఎస్ జగన్ను ఎదుర్కోవడం ఎవరివల్లా కాదా..? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే..! ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే మరీ. వైఎస్ …
Read More »చంద్రబాబు అండదండలతో టీడీపీ ఎమ్మెల్యే రూ.500 కోట్ల భారీ కుంభకోణం.. ఆధారాలతో సహా వెలుగులోకి..!
పిడుగురాళ్ల అక్రమ మైనింగ్ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ కేసులో అక్రమ మైనింగ్ డాన్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును రక్షించేందుకు చంద్రబాబు సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో..అవన్నీ చేస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో అసలు దొంగలను వదిలేసి మైనింగ్కు ఎటువంటి సంబంధం లేని మిల్లర్లకు నోటీసులు ఇస్తున్నారు అధికారులు. అసలు ఎమ్మెల్యే యరపతినేనిని ప్రభుత్వం ఈ కేసును ఎలా బయట పడేస్తుంది…? ఈ కేసును ఎలా …
Read More »నా జీవితంలో ఇంతటి దారుణం చూడలేదన్న బొత్స.. అరెస్ట్, పీఎస్ కు తరలింపు..
ఆంధ్రప్రదేశ్ లో అసలు ప్రజాస్వామ్యమే లేదని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా గురజాలలో తెలుగుదేశం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేస్తున్న అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు వెళ్తున్న వైసీపీ నిజనిర్ధారణ కమిటీని, బొత్స సత్యనారాయణను కాజా టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందే వైసీపీ ఎమ్మెల్యేలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసారు. బొత్సను కాజా టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని దుగ్గిరాల పోలీసు …
Read More »గుంటూరు జిల్లా మొత్తం హై టెన్షన్.. ఎక్కడికక్కడ వైసీపీ నేతల అరెస్టులు.. ఆగ్రహంలో వైసీపీ..!
గత మూడురోజుల క్రితం అధికార తెలుగుదేశం పార్టీ నేతల నేతల ర్యాలీకి అనుమతిచ్చిన గుంటూరు పోలీసులు ఇవాళ వైసీపీ నేతల పర్యటనను నిరంకుశంగా అడ్డుకున్నారు. ఆపార్టీ గురజాల ఇన్చార్జ్ కాసు మహేష్రెడ్డి ని అర్థరాత్రి 12గంటలనుంచి హౌస్ అరెస్టులు చేసారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నాయని, ఎమ్మెల్యే యరపతినేని కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరిగిందని రిపోర్టు వచ్చింది.. ఈక్రమంలో ఆప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళలడానికి వైసీపీ బృందం అనుమతి కోరగా …
Read More »చంద్రబాబు అండదండలతో టీడీపీ ఎమ్మెల్యే రూ.80 కోట్ల భారీ కుంభకోణం.. ఆధారాలతో సహా వెలుగులోకి..!
పిడుగురాళ్ల అక్రమ మైనింగ్ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ కేసులో అక్రమ మైనింగ్ డాన్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును రక్షించేందుకు చంద్రబాబు సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో..అవన్నీ చేస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో అసలు దొంగలను వదిలేసి మైనింగ్కు ఎటువంటి సంబంధం లేని మిల్లర్లకు నోటీసులు ఇస్తున్నారు అధికారులు. అసలు ఎమ్మెల్యే యరపతినేనిని ప్రభుత్వం ఈ కేసును ఎలా బయట పడేస్తుంది…? ఈ కేసును ఎలా …
Read More »చాలా రోజుల తరువాత ఇండియాకు రకుల్..!
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్కు దూరమై చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన స్పైడర్ సినిమా తరువాత మళ్లీ ఇక్కడ కనిపించలేదు ఈ బ్యూటీ. కేవలం టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలోనే రెండు నెలల నుంచి కనిపించడం లేదు రకుల్. ఆ మధ్య ఎప్పుడో అజయ్ దేవగన్ దేదే ప్యార్ దే సినిమా కోసం లండన్ వెళ్లింది రకుల్. అక్కడే నెల రోజులపాటు …
Read More »కెరీర్ కోసం త్యాగం చేస్తున్న.. జేజమ్మ..!
ఏడాది కిందటి వరకు వరుస సినిమాలతో దూసుకుపోయింది అనుష్క. ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు చేస్తుండేది. కానీ, 2018లో ఆ జోరు కనిపించడం లేదు. భాగమతి సినిమా తరువాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంది అనుష్క. దీంతో అనుష్క సినిమాలను వదిలేసిందేమో అనుకున్నారు. కానీ, చివరకు తెలిసింది సినిమాలే ఆమెను వదిలేశాయని. దీంతో ఏ దర్శకుడు కూడా అనుష్క వైపు చూడటం లేదు. తాను సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నా.. …
Read More »పవన్ కళ్యాణ్పై ఈ పోస్ట్ నిజమేనా..?
తనకు తాను దైవ దూతగా అభివర్ణించుకుని భక్తి పేరుతో ఎంతో మంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డ డేరా బాబా గుర్తున్నాడా..? తన పట్ల ఎంతో భక్తి విశ్వాసాలున్న భక్తురాళ్లను కూడా గుర్మీత్ సింగ్ వదల్లేదు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతీ భక్తురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర నేరాలకు పాల్పడ్డాడు. ఈ విషయాలనే తెలుపుతూ ఇద్దరు భక్తులు 2002లో అప్పటి ప్రధానికి లేఖ రాశారు. 1999 నుంచి 2001 వరకు తమపై …
Read More »టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్: ఫ్యామిలీ.. ఫ్యామిలీ వైసీపీలోకి..! ముందే చెప్పిన దరువు.కామ్..!
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త .. గత 234 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతోపాటు, సినీ రంగానికి చెందిన పలువురు హీరోలతోపాటు, ప్రముఖులు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. ఇటీవల కాలంలో కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్, కార్తీక్, టాలీవుడ్ హీరోలు …
Read More »