తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో.. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా వివరిస్తూ తనకు న్యాయం కావాలని చెప్పుకుంటూ మీడియాకెక్కిన నటి శ్రీరెడ్డి. ఇక తాజాగా ఓ ప్రముఖ తమిళ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీరెడ్డి టాలీవుడ్లోని దగ్గుబాటి ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ముందుగా ఆ యాంకర్ మాట్లాడుతూ.. టాలీవుడ్లో మీరు ఒకరితో అని అనగానే..! వెంటనే మాటను అందుకున్న శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. మీ అమ్మా, బాబులు …
Read More »జగన్ పాదయాత్రలో ఉండగా.. కలిసిన శివకుమారి ఏం చెప్పింది..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు జగన్ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో వారి సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను చెప్పుకునేందుకు తన వద్దకు వస్తున్న ప్రజలను అక్కున చేర్చుకుని.. తానున్నానంటూ వారికి భరోసా కల్పిస్తూ ప్రజా సంకల్ప యాత్ర …
Read More »ప్రజా సంకల్ప యాత్ర.. తుని నియోజకవర్గం చేరుకోక ముందే..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 234వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో అడుగు పెట్టిన వైఎస్ జగన్కు అడుగడుగునా.. ఘన స్వాగతం లభిస్తోంది. కాగా, ప్రజా సమస్యలపై జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో తుని 103వ నియోజవర్గం. వైఎస్ జగన్ రాకతో తుని నియోజకవర్గంలో పండుగ వాతావరణం …
Read More »ఎన్టీఆర్, త్రివిక్రమ్ టెన్షన్.. టెన్షన్..!
పైరసీతో చచ్చిపోతున్న ఇండస్ట్రీని లీక్స్ కూడా భయపెడుతున్నాయి. కనీసం, పైరసీ అయినా నయం.. విడుదల తరువాత వస్తుంది. కానీ, లీక్స్ మాత్రం విడుదలకు ముందే రచ్చ చేస్తున్నాయి. ఇదే నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ చిత్రంపై పగపట్టినట్టు పనికట్టుకుని మరీ లీక్ చేస్తున్నారు. తాజాగా, టీజర్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన స్ర్కీన్ షాట్స్ నెట్లో కనిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో అరవింద సమేత …
Read More »డైలమాలో కేరళ కుట్టీ..!
కెరీర్ మొదట్లోనే వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది అను ఇమ్మాన్యుయేల్. నాని, పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, ఇలా వెంట వెంటనే భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న చిత్రాలతోపాటు.. భారీ బడ్జెట్ చిత్రాల్లోనూ నటించింది ఈ భామ. ఆఫర్లు వచ్చినప్పటికీ.. కెరీర్కు మాత్రం కోరుకున్న బ్రేకులు ఇవ్వలేకపోయారు. మజ్ను యావరేజ్గా ఆడింది. అజ్ఞాతవాసి, ఆక్సీజన్, నా పేరు సూర్య చిత్రాలు డిజాస్టర్గా నిలిచిపోయాయి. దాంతో అను ఇమ్మాన్యుయేల్పై ఐరన్ …
Read More »రైతులతో రేణు దేశాయ్..!
రేణుదేశాయ్, పదిహేనేళ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పినా.. ఇప్పటికీ ఆమె క్రేజ్ అలానే ఉంది. పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య అన్న ట్యాగ్ లైన్ ఇప్పటికీ ఉంది. తనను పవన్ కళ్యాన్ మాజీ భార్య అని పిలవడం ఇష్టం లేదని చెబుతున్నా కూడా అభిమానులు మాత్రం ఇప్పటికీ ఇలానే చూస్తున్నారు. అయితే, రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో తన జీవితానికి సంబంధించిన కీలక …
Read More »అర్జున్రెడ్డి సరికొత్త అవతారం..!
అర్జున్రెడ్డి, చిన్న సినిమాగా మొదలై ఇండస్ట్రీ గతిని మార్చేసిన పెద్ద సంచలనం. ఈ చిత్రం తరువాత మేకింగ్ మారిపోయింది. కొత్త కథలు రావడం మొదలైంది. అన్నిటికంటే ముందు బోల్డ్ కథలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఇలా ఉంటే. .ఈ చిత్రంతో విజయ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దాంతోపాటే అడల్డ్ ఇమేజ్ కూడా పెగింది. దీంతో ఆ అడల్ట్ ఇమేజ్ను చెరిపేసుకునే పనిలో పడ్డాడు ఈ కుర్ర హీరో. …
Read More »ఎల్లో మీడియా, పావలా మీడియాను చెప్పుతో కొట్టేలా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో చిన్నారులు సైతం అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్తోనే సాధ్యమంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. వైఎస్ జగన్ వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని ప్రజలంతా నినదిస్తున్నారు. వైఎస్ జగన్ వెంట వేలాదిగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న స్పందన మాటల్లో చెప్పలేనిదంటున్నారు ఉభయగోదావరి జిల్లాల ప్రజలు. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో …
Read More »సీఎం చంద్రబాబు ఒక్క రోజు ఖర్చు ఎంతో తెలుసా..?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగు తీసి.. అడుగు వేస్తే చాలు ప్రత్యేక విమానాల్లో విహరిస్తారు. మీటింగు పెట్టినా.. రివ్యూ చేసినా అంతా ఫైవ్ స్టార్ రేంజ్లోనే ఉంటుంది. లోటు బడ్జెట్తో విలవిలలాడే పేద రాష్ట్ర ముఖ్యమంత్రినని మరిచిపోయి దుబారా చేస్తూనే ఉంటారు. సీఎం చంద్రబాబు చేస్తున్న దుబారా ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లినప్పుడు చంద్రబాబు పెట్టిన ఖర్చు చూసి …
Read More »వేమూరులో ఎవరు గెలుస్తారు.? ఆనందబాబు అందుబాటులో ఉంటున్నారా.? నాగార్జున ఎలా పనిచేస్తున్నారు.?
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం.. లక్షా80వేలమంది ఓటర్లున్నారు. వీరిలో ఎస్సీలు 60వేలు, బీసీలు45వేలు, కమ్మ22వేలు, కాపులు 20వేలు, రెడ్లు10వేలు, మైనార్టీలు 6వేలమంది ఉన్నారు. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 2009నుంచి ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. భట్టిప్రోలు, అవర్తలూరు, చుండూరు, వేమూరు, కొల్లూరు మండలాలున్నాయి. 2014లో ఇక్కడినుంచి గెలిచిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు.. ఈయనకు రాజకీయంగా ఎదురుగాలి వీస్తోందట.. గుంటూరు జిల్లా వేమూరు నుంచి వరుసగా రెండుసార్లు …
Read More »