వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా, వైఎస్ జగన్ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేస్తున్న పాదయాత్ర ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. ప్రస్తుతం తూర్పు గోదావరిలో 210వ రోజు కొనసాగుతోంది. తమ సమస్యలను తెలుసుకునే క్రమంలో పాదయాత్ర చేస్తున్నజగన్ వెంట తాము కూడా అంటూ …
Read More »శని గ్రహ దోషం పోవాలంటే..??
శనీశ్వరుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. నవ గ్రహాల్లో అతి శక్తివంతుడు, ప్రభావశాలి శనీశ్వరుడు. శనీశ్వరుడు మార్గశిర బహుళ నవమి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. మకర, కుంభరాశులకు అధిపతి. సూర్యుని భార్య సంజ్ఞాదేవి. ఆమె సంతానం శ్రాద్ధదేవుడు, యముడు, యమున. సంజ్ఞ సూర్యతేజాన్ని భరించలేక తన నుంచి ఛాయను సృష్టించి తనకు మారుగా భర్తను సంతోషపెట్టమని కోరి పుట్టింటికి వెళ్లిపోయిందట. చాయకు,సూర్యుడికి శ్రావణుడు, శనీశ్వరుడు జన్మించారు. శనీశ్వరుడు గురించి పద్మ, స్కాంద, …
Read More »నవ మన్మధుడిని ”ఈ గెటప్లో ఎప్పుడూ చూసి ఉండరు”..!
అక్కినేని నాగార్జున టాలీవుడ్ తనకు ఇచ్చిన మన్మధుడనే బిరుదును నిలబెట్టుకుంటున్నారు. ఊపిరి, మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఓం నమో వెంకటేశాయ వంటి చిత్రాలతో టాలీవుడ్కు విజయాలను అందించాడు. అంతేకాకుండా, ప్రతీ చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్య పాత్ర పోషిస్తూ తన అభిమానులతోపాటు.. సినీ విశ్లేషకుల ప్రశంసలను అందుకుంటున్నారు ఈ మన్మధుడు. అయితే, ఇటీవల కాలంలో నాగార్జున, వివాదస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ కాంబోలో వచ్చిన ఆఫీసర్ చిత్రం బాక్సీఫీస్ …
Read More »వెండితెరపై మరోసారి రెచ్చిపోయిన రేష్మీ.. ‘అంతకు మించి’ గురూ..!
బుల్లితెర ప్రోగ్రామ్ జబర్దస్త్ పుణ్యమా అని అతి తక్కువ కాలంలో సెలబ్రెటీ ఇమేజ్ను సొంతం చేసుకుంది యాంకర్ కమ్ నటి రేష్మీ గౌతమ్. అనసూయ, శ్రీముఖి వంటి యువ యాంకర్లున్నా కానీ కుర్రకారు మతిపోగొట్టేలా గుంటూర్ టాకీస్ చిత్రంతో వెండి తెరపై అందాల ప్రదర్శన చేస్తూ , అదిరిపోయే లుక్స్ ఇస్తూ అందరిచేత హాట్.. హాట్ యాంకర్ అని అనిపించుకుంటోంది రేష్మీ గౌతమ్. గుంటూరు టాకీస్ ముందు, ఆ తరువాత …
Read More »ప్రపంచ కుబేరుల్లో జుకర్ బర్గ్ స్థానమెంతో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో ఫేస్బుక్ సీఈవో జుకర్ బర్గ్కు మూడో స్థానం దక్కింది. కాగా, శుక్రవారం లెక్కల ప్రకారం ఫేస్బుక్ షేర్లు స్టాక్ మార్కెటలలో 2.4శాతం పెరిగాయి. అంతకు ముందు నాలుగో స్థానంలో ఉన్న జుకర్ బర్గ్ ఫేస్బుక్ షేర్లు 2.4 శాతం పెరగడంతో మూడో స్థానంలో ఉన్న బెర్కషైర్ హాథవే సీఈవో వారెన్ బఫెట్ను అధిగమించాడు. దీంతో జుకర్ బర్గ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో …
Read More »30 పైసలు పెరిగిన రూపాయి విలువ..!
ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ 30 పైసలు పెరిగి 68.57 రూపాయలకు చేరుకుంది. అయితే, ఎగుమతి దారులు, కాగా, అమెరికా ఉద్యోగాల సమాచారం మందగించడం, ఎగుమతి దారులు, బ్యాంకుల నుంచి డాలర్ల అమ్మకాలు పెరగడంతో రూపాయి విలువ 30 పైసలు పెరిగిందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. గత శుక్రవారం నాడు డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ 8పైసలు పెరిగి 68.87 వద్ద ముగిసింది. విదేశీ కరెన్సీల్లో డాలర్ …
Read More »టీ20 సిరీస్ భారత్ కైవసం అయిందని.. జీవా ఏం చేసిందో తెలుసా..?
ఇంగ్లాండ్లో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలన్న ఇండియా ప్రయత్నం ఫలించలేదు. ఆదివారం ఉత్కంటభరితంగా జరిగిన మూడో టీ20లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, రెండో టీ20లోఇంగ్లాండ్ గెలవడంతో.. ఇంగ్లాండ్ వైట్వాష్ నుంచి తప్పించుకుంది. చివరి టీ20లో ఇంగ్లాండ్ 198 భారీ లక్ష్యాన్ని ముందుంచినా.. భారత్ బ్యాట్స్మెన్స్ ఆ లక్ష్యాన్ని ఎంతో సునాయసంగా చేధించారు. భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ 100 పరుగులతో రాణించి జట్టును …
Read More »ధర్మసందేహం: ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు..? సమాధానం మీ కోసం..!
మనం నిద్రించే సమయంలో.. పొరపాటున ఉత్తరం వైపున తలపెట్టి నిద్రిస్తే.. ఆ వెంటనే.. ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకూడదు అంటూ మన పెద్దలు చెప్పడం వింటుంటాం. ఆ నేపథ్యంలోనే ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు..? అన్న సందేహం ప్రతీ ఒక్కరికి రావొచ్చు. అలా ఆ ప్రశ్నకు ఇంకా సమాధానం తెలియని వాళ్లకు మన పూర్వీకులు, శాస్ర్తవేత్తలు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకుందాం..! ఇక అసలు విషయానికొస్తే.. ఉత్తరం …
Read More »గడపకు పసుపు రాస్తే.. ఎన్ని లాభాలో..?
వారానికి ఒక్క సారైనా ఇంటి ప్రధాన ద్వారం గడపకు పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టడం చాలా మంచిది. కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం లక్ష్మీ ప్రదం. దుష్టశక్తులు ఇంట్లోకి రావు. శుక్రవారం లేదా గురువారం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపకు పసుపు రాస్తే ఎంతో మంచిది. శుక్రవరాం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపపైన నల్లటి తాడుతో …
Read More »ఓ తల్లి ఏం చెప్పిందో వివరించిన అనీల్ కుమార్ యాదవ్..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయన్ను ప్రజల గుండెల్లో ఉండేలా చేశాయి.. రాజశేఖర్రెడ్డి జన్మ ఇంకా ధన్యమైంది ఎందుకంటే..? మగాడి లాంటి బిడ్డను కన్నాడు. ఆ బిడ్డ కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు కావడమే కాకుండా.. ఆ గుండె చప్పుడును తరతరాలు.. తర తరాలు ఆ పేరు వినిపించే కొడునుకు వైఎస్ రాజశేఖర్రెడ్డి కన్నాడు. అతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ …
Read More »