2019లో టీడీపీ ఓడిపోతుందని తెలిసి .. నూజివీడు నుంచి బరిలో దిగనున్న టీడీపీ మంత్రి..! ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. వివాదస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై లేనిపోని విమర్శలు చేస్తూ నిత్యం మీడియాలో కనిపించేందుకు కుతూహలం చూపే ఏపీ మంత్రుల్లో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఒకరని రాజకీయ విశ్లేషకుల సైతం పేర్కొంటుంటారు. అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన …
Read More »కృష్ణా జిల్లాలో టీడీపీ తొలి వికెట్ ఔట్..!
అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆయన. వివాదాలకు కేరాఫ్. ఖరీదైన స్థలం కనిపిస్తే చాలు ఇట్టే వాలిపోతాడు. కబ్జా చేసేయ్..! అంటూ తన అనునాయులను పురిగొల్పుతాడు. ఎవరైనా ఎదరుతిగిరి ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు. ఇటీవల రూ.10 కోట్ల విలువైన భూములను కూడా కబ్జా చేశాడు. ఈ విషయం తెలిసినా అధికార పార్టీ అధిష్టానం.. చేసింది మనోడేగా అన్న రీతిలో మిన్నకుండి పోయింది. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా..? అతనే విజయవాడ సెంట్రల్ …
Read More »వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించిన జగన్ వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఇలా తన …
Read More »వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించిన జగన్ వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఇలా తన …
Read More »సంజయ్ మేనియాకు కారణం ఇతనే..??
సంజయ్దత్ జీవితాన్నే కథగా మలుచుకుని తెరకెక్కిన సంజు బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న సంగతి తదెలిసిందే. అంతేకాదు, బాక్సాఫీస్ రికార్డులను కూడా తిరగరాస్తోంది. మొదటి వారంలోనే రూ.200 కోట్లు కొల్లగొట్టింది. అయితే, సంజు మూవీ ఘన విజయం సాధించినా సంజయ్దత్ ముఖంలో మాత్రం నవ్వు లేదు. మరో వైపు సంజయ్ పాత్ర చేసిన హీరో మాత్రం ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అయితే, ఒరిజినల్ సంజయ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే..? సంజు …
Read More »చిరంజీవి పాత్రలో నాగార్జున..!
మున్నాభాయ్ అంటే సంజయ్దత్ గుర్తొస్తాడు. శంకర్దాదా అంటే మెగాస్టార్ మూవీ గుర్తొస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా ఫేమస్ కావాలనుకుంటున్నాడు. అందుకే కొత్తగా డాన్ క్యారెక్టర్లో దాదాగిరి చేస్తున్నాడు. మరో విధంగా చెప్పాలంటే నాగార్జున హీరోగా శంకర్దాదా సిరీస్లో మూడో చిత్రం రాబోతుందన్నమాట. ఇక అసలు విషయానికొస్తే.. దేవదాసు.. ఈ టైటిల్తో ఇండియన్ సినిమాకు విడదీయరాని అనుబంధం ఉంది. నాగేశ్వరరావు, సావత్రి ప్రధాన పాత్రలో నటించిన దేవదాసు ఆల్టైమ్ …
Read More »వైఎస్ జగన్పై.. సీఎం చంద్రబాబు నిఘా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారి సమస్యలను సామరస్యంగా వింటూ.. పరిష్కార మార్గాలను …
Read More »వైసీపీలోకి సెంట్రల్ బ్యాంక్ మాజీ ఛైర్మన్
వేసవి కాలం ముగిసినా.. ఏపీలో మాత్రం వేసవి కాలాన్ని తలపించేలా రాజకీయ సెగలు రేగుతున్నాయి. టీడీపీ సర్కార్ ప్రభుత్వ గడువు ముగుస్తుండటం.. సాధారణ ఎన్నికల గుడువు దగ్గర పడుతుండటంతో కొందరు రాజకీయ నాయకుల్లో ఒకింత ఆనందం.. మరికొందరి రాజకీయ నాయకుల్లో ఆందోళన నెలకొంది. ఆందోళనతో ఉన్న రాజకీయ నాయకులు వారి వారి పనితీరుపై, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయాలను సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. ఇలా ఏపీలోని ప్రతీ రాజకీయ పార్టీ …
Read More »ఇలాగైతే ఎలా..??
ఏపీ కార్మికశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై సీతకన్ను వేయడమేనని ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ మంత్రి అచ్చెన్నాయుడును అంతలా బాధించిన విషయం ఏమిటి..? మీడియా సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడే అచ్చెన్నాయుడు మీడియా సమావేశాలకు దూరంగా ఉండటానికి కారణమేమిటి..? అన్న …
Read More »రాజన్నే మళ్లీ.. మా గడపకు వచ్చినట్టు ఉందీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్రలో రోజు రోజుకు జన ప్రభంజనం పెరుగుతుందే తప్పా.. ఎక్కడా తగ్గడం లేదు. వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ముందడుగు వేస్తున్నారు. కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్తో చెప్పుకుంటే …
Read More »