వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. జగన్ మాత్రం ప్రజల సమస్యలను వింటూ.. వారిలో భరోసా నింపుతూ ముందుకు …
Read More »విమానంలో ఎవరూ చూడని వింత ఘటన..!
ధర్మం బాబయ్య అనే మాట గుడిమెట్ల దగ్గరో లేక ట్రాఫిక్ కూడళ్ల వద్దనో వింటుంటాం. కానీ, వింతగా విమాన ప్రయాణంలోనూ ఇటువంటి మాట వినపడుతోంది. అవును, మీరు చదివింది నిజమే. ఈ సంఘటన నిజంగానే చోటు చేసుకుంది. ఇటీవల పాకిస్థాన్ నుంచి బయల్దేరిన ఖతార్ ఎయిర్వేస్ విమానంలో ఓ బిచ్చగాడు కనిపించడంతో ప్రయాణికులు షాక్ తిన్నారు. ప్లాస్టిక్ కవర్ ముందుపెట్టి డబ్బులు అడగడం మొదలు పెట్టడంతో విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. …
Read More »బిర్యాని బాలేదని రాడ్లతో టీడీపీ నేత దాడి..!
బిర్యానీ బాగోలేదని ఓ టీడీపీ నేత తన గ్యాంగ్ను తీసుకొచ్చి మరీ రాడ్లతో దాడి చేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడికొండలో చోటు చేసుకుంది. కాగా, సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కాగా, అనుచరులతో కలిసి బిర్యాని తినడానికి చవ్చిన ఓ టీడీపీ లీడర్ ఆ తరువాత , కాసేపటికి కారులో తీరిగ్గా నలుగురిని వేసుకుని వచ్చాడు. తన మనుషులతోపాటు డిక్కీలో రాడ్లను వేసుకొచ్చాడు. బిర్యానీ బాగోలేదని సిబ్బందిపై …
Read More »నాగ్ని తొలిసారి డబ్బులు అడిగిన సమంత..!
సమంత అనగానే, అందరికీ ఆమె చేసిన సినిమాలతోపాటు చైతుతో నడిపిన ప్రేమ వ్యవహారం కూడా గుర్తుకు వస్తుంది. ఇప్పుడైతే ఆమె అక్కినేని కోడలుగానే గుర్తుకు వస్తుంది. అయితే, ఇప్పుడు అవన్నీ కాకుండా, సమంతలో మరో కోణం కూడా ఉంది. అదే సేవా గుణం. సమంత ప్రత్యూష అనే సేవా సంస్థను నెలకొల్పి నిరుపేదలకు, పేద విద్యార్థులకు తనవంతు సాయం చేస్తున్నారు. అయితే, ఇంత మంచి గుణం ఉన్న సమంత తాజాగా …
Read More »బిగ్బాస్ – 2 విన్నర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!
తెలుగులో పోయిన ఏడాది మొదలైన రియాల్టీ షో బుల్లితెరపై సూపర్ సక్సెస్ రేటింగ్ను సాధించింది. నట రుద్రుడు ఎన్టీఆర్ హోస్టింగ్ టాలెంట్తో బిగ్ బాస్ మొదటి సీజన్ టీవీ రేటింగ్లలో దూసుకు పోయింది. అయితే, ఈ ఏడాది జూన్ 10వ తేదీ నుంచి బిగ్ బాస్ రెండో సీజన్ మొదలైన విషయం తెలిసిందే. ఈ రియాల్టీ షోలో హౌస్లో మొత్తం 16 మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు …
Read More »43 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ భామ..!
నాలుగు పదుల వయసు దాటిన తరువాత ఆ టాలీవుడ్ భామకు పెళ్లి చేసుకోవాలనిపిచ్చింది. అనుకున్నదే తడవుగా నచ్చిన వరుడితో అతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ఇంతకీ ఆ 43 ఏళ్ల బ్యూటీ ఎవరంటే..? గతంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ను అనుభవించిన నగ్మా. అవును, మీరు చదివింది నిజమే. నటి నగ్మా త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. అయితే, నటి నగ్మ కేవలం టాలీవుడ్లోనే కాకుండా, తమిళ, మళయాళ …
Read More »వివాదాల్లో హీరో విజయ్..!
కోలీవుడ్ ప్రముఖ హీరో ఇళయ దళపతి విజయ్పై ఇటు సినీ విశ్లేషకులతోపాటు సామాజిక కార్యకర్తలు కూడా పెదవి విరుస్తున్నారు. దీనికంతటికి కారణం ఒక్క పోస్టర్, అయితే, ప్రముఖ దర్శకుడు మురగదాస్, హీరో విజయ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ చిత్రానికి సర్కార్ అనే టైటిట్ను కూడా ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే హీరో విజయ్ పుట్టిన రోజును పుర్కరించుకుని ఆ చిత్ర బృందం సర్కార్ …
Read More »నాకు ఫీలింగ్స్ లేవా.? కన్నీళ్లు రావా..??
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉన్నాయి. ఆ వేధింపులను కళ్లారా చూశా, అనుభవించాను, ఆ వేధింపులను తాళలేకనే సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చా. సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే మహిళా నటులకు క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉండకూడదనే పోరాడుతున్నా. క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు చరమగీతం పాడే వరకు నా పోరాటం కొనసాగుతుంది అంటూ ఇటీవల ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నటి మాధవీలత. …
Read More »టాలీవుడ్ బఢా నిర్మాతలకు షాకింగ్ న్యూస్..!
తెలుగు చిత్ర సీమలో తాజాగా సంచలనంగా మారింది అమెరికాలో తెలుగు హీరోయిన్స్ సెక్స్ రాకెట్. గత బుధవారం వెలుగు చూసిన ఈ సెక్స్రాకెట్ గురించి తాజాగా పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. సినీ ఇండస్ట్రీలో అవకాశాలురాని ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి వర్దమాన నటులను డబ్బు ఆశ చూపి విసిటింగ్ వీసా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతుల గుట్టు రట్టయింది. అందులో భాగంగానే మోదుగుల కిషన్, …
Read More »చికాగో సెక్స్ రాకెట్లో.. మంత్రి లోకేష్ అత్యంత సన్నిహితుడు..!
ఏపీలో పెను సంచలనం.. చికాగో సెక్స్ రాకెట్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అత్యంత సన్నిహితుడు. అవును. ఇటీవల టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన చికాగో సెక్స్రాకెట్లో చంద్రబాబు, లోకేష్లకు అత్యంత సన్నిహితుడైన తానా అధ్యక్షుడు వేమన సతీష్ వేమన ప్రేయం ఉందని, అందులో భాగంగానే చికాగో పోలీసులు వేమన సతీష్ను విచారించినట్టు తెలుస్తోంది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, …
Read More »