శ్రీరెడ్డి, ఇప్పుడు ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు అంటూ ఉండరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు శ్రీరెడ్డి పేరు మారుమ్రోగిపోయింది. ఈ విషయాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నటిగా ఉన్న సమయంలో శ్రీరెడ్డి ఏఏ సినిమాలో చేసిందో తెలీదు కానీ, కాస్టించ్ కౌచ్ పేరుతో అటు బుల్లితెర ప్రేక్షకులతోపాటు.. వెండితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే, ప్రస్తుతం టాలీవుడ్లో కాస్టింగ్ …
Read More »డేంజర్ జోన్లో మెగా హీరో..!
మామయ్య చిరంజీవిలా మొదలు పెట్టింది ఒక సినిమా, విడుదలైంది మరో సానిమా అనే సెంటిమెంట్తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. అయితే, అడుగుపెట్టిన తొలినాళ్లకే సీన్ రివర్స్ అయింది. అడుగులు మాత్రం చిరంజీవిలా లేకపోవడం సాయి ధరమ్ తేజ్ సినీ ఇండస్ట్రీకి దూరమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కథల ఎంపికలో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న పొరపాట్లే ఇందుకు కారణం. తన సినిమాల్లో పాతపాట్లను …
Read More »ఈ విషయాలు తెలిస్తే.. యోగా చెయ్యడం అస్సలు ఆపరు..!
యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసేసి ఆపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్న కొద్దీ శరీరం తేలిక అవుతుంది. ఆలోచనలు దారికి వస్తాయి. జీవన శైలిలో మంచి మార్పు వస్తుంది. ఆల్ రౌండర్ ఫిట్నెస్ : శరీర ఆరోగ్యం ఒక్కటే కాదు, మానసికంగా, భావోద్వేగాల పరంగా కూడా సమతుల్యత ఉన్నప్పుడే మొత్తం ఫిట్గా ఉన్నట్టు లెక్క. ఎంత సంతోషంగా, ఉత్సాహంగా జీవిస్తారన్నదే ఆరోగ్యానికి కొలమానం. …
Read More »అత్యంత ప్రమాదకరమైన పది యోగాసనాలు ఇవే..!
యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసేసి ఆపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్న కొద్దీ శరీరం తేలిక అవుతుంది. ఆలోచనలు దారికి వస్తాయి. జీవన శైలిలో మంచి మార్పు వస్తుంది. అయితే, యోగాలలో కూడా అత్యంత ప్రమాదకరమైన యోగాసనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..! 1) షోల్డర్ స్టాండ్ 2) స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్ 3) బౌండ్ ట్రయాంగిల్ పోజ్ 4) క్యామెల్ పోజ్ 5) …
Read More »వైఎస్ జగన్పై.. సినీ నటుడు విజయ్చందర్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జగన్ అడుగులో అడుగుల వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. …
Read More »300 పడవలతో జగన్కు మత్స్యకారులు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్రజా సంకల్ప యాత్ర నేటికి 188 రోజులకు చేరుకుంది. ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకుని, …
Read More »చంద్రబాబు సర్కార్కు.. వైఎస్ జగన్ ఊహించని ట్విస్ట్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చి మగోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకుని కొద్ది సేపటి క్రితమే తూర్పు గోదావరి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. జగన్ …
Read More »ప్రజాసంకల్ప యాత్ర – రాజమండ్రి బ్రిడ్జీపై ఎవరూ చూడని దృశ్యం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ ప్రారంభించిన పాదయాత్ర కాసేపటి క్రితమే పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైలు కమ్ రోడ్ వంతెనకు చేరుకుంది. అక్కడ్నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రతో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. see also;చంద్రబాబు సర్కార్కు.. …
Read More »వైఎస్ జగన్ కోసం.. ఈ మహిళ ఏం చేసిందో తెలుసా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే జగన్ పాదయాత్ర రాజమహేంద్రం వద్దగల లు కమ్ రోడ్డు వంతెనపై నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. అయితే, జగన్ కోసం ఎదురు చూస్తున్న తూర్పు గోదావరి జిల్లా ప్రజలు .. జగన్కు బ్రహ్మరథం పట్టారు. మరో …
Read More »రాజమండ్రి వంతెనపై జగన్కు స్వాగతం పలికింది ఎవరో తెలిస్తే షాక్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ ప్రారంభించిన పాదయాత్ర కాసేపటి క్రితమే పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైలు కమ్ రోడ్ వంతెనకు చేరుకుంది. అక్కడ్నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రతో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. see also:రాజమండ్రి బ్రిడ్జీ …
Read More »