టీడీపీ ఆవిర్భావ దినోత్సవమో, మహానాడు కార్యక్రమమో అయితే తప్ప మిగతా సమయాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తురారని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విమర్శించారు. 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ నిర్వహించిన సభలో అన్నీ అబద్ధాలే చెప్పారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చెప్తున్న చంద్రబాబు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. సీఎం …
Read More »పాన్-ఆధార్ లింక్ చేయలేదా? అయితే భారీగా ఫైన్!
మీకు పాన్ కార్డు ఉందా? ఉంటే దాన్ని ఆధార్తో లింక్ చేశారా? లేదా? చేయకపోతే మాత్రం ఏప్రిల్ 1 నుంచి మీరు ఫైన్ కట్టాల్సిందే. పాన్-ఆధార్ లింక్ చేసే గడువు మార్చి 31తో ముగిసిపోనుంది. ఈ గడువులోపు లింక్ చేసుకోకపోతే రూ.500 నుంచి రూ.1000 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటన వెల్లడించింది. మార్చి 31 తర్వాత జూన్ …
Read More »ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 26 జిల్లాల ఏర్పాటుపై గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన వర్చువల్ కేబినెట్ మీటింగ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 70 రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. వీటిలో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. …
Read More »ఆ నెంబర్లతో నాకు సంబంధం లేదు: ఎన్టీఆర్
RRR మూవీ తన కెరీలోనే ఎంతో స్పెషల్ అని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఇకపై తన కెరీర్ ట్రిపుర్ ఆర్కి ముందు ట్రిపుల్ ఆర్ తర్వాత అని మాట్లాడుకుంటారని చెప్పారు. ఈ సినిమాలో పనిచేసినందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. RRR మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నట్లు తారక్ చెప్పారు. ఒక యాక్టర్గా ఇప్పటివరకు తాను చేసిన …
Read More »కులవృత్తులను అవహేళన చేస్తే ఊరుకోం: మంత్రి శ్రీనివాస్గౌడ్
కులవృత్తులను, కార్మికులను అవహేళన చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు, కొందరు వ్యక్తులు రాష్ట్రంలో కులవృత్తులు లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో కల్లుగీత కార్మికులను ప్రోత్సహించేందుకు వీలుగా రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న నీరా కేఫ్ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »ఆ విద్యార్థుల భవిష్యత్ కాపాడండి: మోడీకి కేసీఆర్ లేఖ
రష్యా-ఉక్రెయిన్ మ ధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా భారత్కు తిరిగివచ్చిన వైద్య విద్యార్థులు స్వదేశంలోనే చదువుకునేందుకు అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. ఈ విషయంపై హ్యూమన్ యాంగిల్లో ఆలోచించి ప్రత్యేక కేసుగా ట్రీట్ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సుమారు 20వేలకు పైగా ఇండియన్ స్టూడెంట్స్ ఉక్రెయిన్ నుంచి వచ్చేశారని.. వీరంతా దేశంలోని వివిధ మెడికల్ …
Read More »హైదరాబాద్ అభివృద్ధిలో నా శ్రమ ఉంది: చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో యూత్కి 40 శాతం టికెట్లు కేటాయిస్తామని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీని ప్రజలు సపోర్ట్ చేయాల్సిన అవసరముందన్నారు. యూత్ ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలని.. వారంతా న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మార్పు తేవాలని భావిస్తున్నవారంతా రావాలని కోరారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి …
Read More »సెట్లో హీరో సాయిధరమ్ తేజ్ ఎమోషనల్
కొన్ని నెలల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. సోమవారం తన కొత్త సినిమా షూటింగ్కు కూడా హాజరయ్యారు. కార్తిక్ దండు డైరెక్షన్లో నిర్మిస్తున్న ఈ కొత్త సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత సినిమా సెట్లో సాయిధరమ్తేజ్ అడుగుపెట్టడంతో చిత్ర బృందం ఆయనకు ఘన స్వాగతం …
Read More »పూరీ- విజయ్ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్.. టైటిల్ అదిరిపోయింది!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ మరో మూవీని ప్రకటించేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ షూట్ చివరి దశకు వచ్చేయగా.. కొత్తగా ‘జనగణమన (JGM)’ పేరుతో మూవీని అనౌన్స్ చేశారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కే అవకాశముంది. గతంలో ‘జనగణమన’ మూవీలో మహేశ్బాబు హీరోగా నటించనున్నట్లు ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ నుంచి మహేశ్ తప్పుకున్నారు. …
Read More »జూబ్లీహిల్స్ బ్యాంక్ లాకర్లో 18 గంటలు..
జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ లాకర్ రూమ్లో ఓ వృద్ధుడు ఏకంగా 18 గంటల పాటు ఉండిపోయాడు. రోడ్డు నంబర్ 67లో నివసించే 84 ఏండ్ల కృష్ణారెడ్డి అనే వ్యక్తి నిన్న సాయంత్రం 4.30 సమయంలో యూనియన్ బ్యాంక్కు వెళ్లారు. లాకర్కు సంబంధించిన పని ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. అయితే లాకర్ రూమ్లో కృష్ణారెడ్డి ఉండగానే అక్కడి సిబ్బంది గమనించకుండా లాక్ చేసి వెళ్లిపోయారు. దీంతో కృష్ణారెడ్డి నైట్ అంతా …
Read More »