Home / Jhanshi Rani (page 104)

Jhanshi Rani

ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ నుంచి టీమిండియా ఔట్‌

ఐసీసీ ఉమెన్స్‌ వరల్డ్‌కప్‌లో  టీమ్‌ ఇండియాకు షాక్‌ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో భారత్‌ జట్టు ఓడిపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగినా.. ఆఖరికి విజయం సౌతాఫ్రికానే వరించింది. ఈ ఓటమితో భారత్‌ జట్టు సెమీస్‌కు క్వాలిఫై కాకపోవడంతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మొదటి బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా 274 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా చివరి ఓవర్‌ చివరి …

Read More »

RRR ఫస్టాఫ్‌తోనే ఆపేసి సినిమా అయిపోయిందన్నారు..

థియేటర్‌లో ట్రిపుల్‌ ఆర్‌ (RRR) సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఫస్టాఫ్‌ అవగానే సినిమా పూర్తయిందంటూ థియేటర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించడంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు.  ఈ ఘటన అమెరికాలోని సినీమార్క్‌ థియేటర్‌లో చోటుచేసుకుంది. సినిమా మొత్తం 3 గంటలకు పైగా ఉంటుందని.. ఫస్టాఫ్‌తోనే ఎలా ఆపేస్తారని మేనేజ్‌మెంట్‌ను కొందరు ప్రశ్నించారు. మూవీ 3 గంటలు ఉంటుందని తమకు తెలియదని అందుకే …

Read More »

ఏపీ కేబినెట్‌ రీషఫిల్‌.. జగన్‌ నిర్ణయం అదే!

ఏపీ కేబినెట్‌ రీషఫిల్‌ ఎప్పుడనేదానిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఎల్పీ మీటింగ్‌లో కేబినెట్‌ రీషఫిల్‌ త్వరలోనే ఉంటుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఎప్పుడు ఉంటుంది.. కొత్త కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారు అనేదానిపై రాజకీయవర్గాల్లో చర్చ అవుతోంది.  ఈనెల 30న కేబినెట్‌ రీషఫిల్‌ చేయాలని తొలుత సీఎం జగన్‌ భావించారు. అయితే ఉగాదికి ముందు అమావాస్య ఉండటంతో …

Read More »

ఘోరం.. లవర్‌ కళ్ల ముందే ప్రియురాలిపై రేప్‌!

తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియుడి  కళ్ల ముందే ప్రియురాలిపై ముగ్గురు వ్యక్తులు రేప్‌ చేశారు. ఈ ఘటన వేలచ్చేరి బీచ్‌లో చోటుచేసుకుంది. విర్దునగర్‌ జిల్లా అరుప్పుకోట ప్రాంతానికి చెందిన యువతి, ఆమె ప్రియుడు ఈనెల 23న బీచ్‌కు వెళ్లారు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుండగా ముగ్గురు వ్యక్తులు ప్రియుడిపై దాడి చేసి అతడి కళ్ల ఎదుటే ప్రియురాలిపై రేప్‌ చేశారు. ఆ తర్వాత ఆమె మెడలోని నగలను దోచుకుని అక్కడి నుంచి …

Read More »

RRR మూవీపై మహేశ్‌బాబు ప్రశంసల వర్షం

RRR సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. భారీ అంచనాలతో ఈనెల 25న రిలీజ్‌ అయిన ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటన.. రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై అభినందనల వర్షం కురుస్తోంది. తాజా మహేశ్‌బాబు ఈ మూవీని చూసి ట్వీట్‌ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చూడటాన్ని గర్వంగా భావిస్తున్నానని.. మూవీలోని ప్రతి అంశం తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఎపిక్‌ అని.. …

Read More »

తిరుమల ఘాట్‌ రోడ్డులో బస్సులో మంటలు

తిరుమల ఘాట్‌ రోడ్డులో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి కొండపైకి వెళ్తున్న టీటీడీ ధర్మరథం బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ఎగువ ఘాట్‌ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ధర్మరథం బస్సు డ్రైవర్‌ వెంటనే అలర్ట్‌ అయి బస్సును లింక్‌ రోడ్డులో ఆపేయడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మంటలు చెలరేగినపుడు బస్సులో భక్తులెవరూ లేరు. బస్సు ఇంజిన్‌లో …

Read More »

హైదరాబాద్‌లో RRR బెనిఫిట్‌ షోలకి పర్మిషన్‌.. ఎన్ని థియేటర్లో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో RRR మూవీ మేనియా ఇప్పుడు కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రేపే రిలీజ్‌ అవుతోంది. ఎన్టీఆర్‌, రామచరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి వాతావరణ నెలకొంది. రేపు ఉదయం నుంచి 7 గంటల నుంచి షోలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సెషల్‌ బెనిఫిట్‌ షో వేసేందుకు మూవీ టీమ్‌ …

Read More »

పంజాబ్‌లాగే మా వడ్లు కూడా తీసుకోవాల్సిందే: నిరంజన్‌రెడ్డి

ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పామన్నారు. ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల, టీఆర్‌ఎస్‌ ఎంపీలతో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ చాలా హేళనగా మాట్లాడారని.. తెలంగాణ రాష్ట్రం, ప్రజలను ఆయన అవమానించారని ఆరోపించారు. రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ అనేది తమకు సంబంధం లేదని.. మిల్లర్లతో మాట్లాడుకుని కేంద్రమే పట్టించుకోవాలన్నారు.  …

Read More »

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

టీచర్ల నియామకానికి ముందు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) పరీక్ష నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్‌ చేసింది. టెట్‌ నిర్వహణకు ప్రభుత్వ పర్మిషన్‌ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి ఏప్రిల్‌ 16 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్లను తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూన్‌ 12న టెట్‌ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారు.  ఇటీవల సీఎం కేసీఆర్‌ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన …

Read More »

అభిమానులకు ధోనీ షాక్‌..

మరో రెండు రోజుల్లో ఐపీఎల్‌ సీజన్‌ 15 ప్రారంభం కానుండగా.. చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానులకు ఆ జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ షాక్‌ ఇచ్చాడు. చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు మహేంద్రుడు ప్రకటించేశాడు. తదుపరి చెన్నై కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సీఎస్కే మేనేజ్‌మెంట్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.  ఐపీఎల్‌ ప్రారంభం నుంచి చెన్నైకి కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. 2010, 2011, 2018, 2021 సీజన్లలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat