Home / Jhanshi Rani (page 108)

Jhanshi Rani

సీక్రెట్‌గా లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న ప్రముఖ యూట్యూబర్‌!

హైదరాబాద్‌: షార్ట్‌ ఫిల్మ్‌లు, సోషల్‌ మీడియాలో కామెడీ వీడియోలతో అలరించిన ప్రముఖ యూట్యూబర్‌ బమ్‌చిక్‌ బబ్లూ ఓ ఇంటి వాడయ్యాడు. తన లవర్‌ శ్రీవల్లిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఆర్య సమాజ్‌లో అతికొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో వారి వివాహం జరిగింది. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను బబ్లూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పెట్టి తన భార్యను పరిచయం చేశారు. ఈ సందర్భంగా జీవితంలో కొత్త …

Read More »

అలా చేస్తే కిషన్‌రెడ్డిని మేమే సన్మానిస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్‌: భాగ్యనగరం అభివృద్ధికి బీజేపీ నేతలు తమతో పోటీ పడాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో వరదముంపు సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రూ.10వేల కోట్ల నిధులు తేవాలని.. అలా చేస్తే ఆయన్ను సన్మానిస్తామని చెప్పారు. ఎల్బీనగర్‌ సర్కిల్‌ వద్ద జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన అండర్‌పాస్‌, బైరామల్‌ గూడలో ఫ్లైఓవర్‌లను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరదముంపు నివారణకు నగర వ్యాప్తంగా రూ.103 కోట్లతో నాలాలను అభివృద్ధి …

Read More »

పవన్‌ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు

అమరావతి: జనసేన ఆవిర్భావ సభ ఆ పార్టీ ప్రమోషన్‌ కోసం కాదని.. పార్టీని అమ్ముకునేందుకని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సభకు ఇన్ని వేల మంది హాజరయ్యారు..నాకెంత ప్యాకేజీ ఇస్తారని అడిగేందుకే పవన్‌ కల్యాణ్‌ ఈ సభ పెట్టారని ఆరోపించారు.  ఏపీ అసెంబ్లీ వద్ద ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై  విమర్శలు చేశారు. సినిమాల్లో పదిమందిని కొట్టినంత మాత్రాన హీరో కాదని పవన్‌ను ఉద్దేశించి ద్వారంపూడి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో …

Read More »

కాంగ్రెస్‌లో ప్రకంపనలు.. 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లపై సోనియా వేటు

దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీలో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశించింది. పంజాబ్‌ పీసీసీ చీఫ్ సిద్దూ సహా మిగతా నాలుగు రాష్ట్రాల అధ్యక్షులు రాజీనామాలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ …

Read More »

ఆ విద్యార్థుల మెడిసిన్‌ కోర్సు ఖర్చు మేమే భరిస్తాం: కేసీఆర్‌

హైదరాబాద్‌: ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతున్న తెలంగాణ విద్యార్థుల విషయంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చేసిన విద్యార్థులు మళ్లీ ఉక్రెయిన్‌ వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. మెడిసిన్‌ విద్య మధ్యలో ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ విద్యార్థులకు కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. మెడిసిన్‌ పూర్తి చేసేందుకు  ఆ …

Read More »

ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ప్‌ ఉద్యోగులకు కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌: ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ప్‌ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. ఇకపై సమ్మె చేయడంలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు.  మరోవైపు సెర్ప్‌ ఉద్యోగులకు  ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు …

Read More »

జరగనిది జరిగినట్లు టీడీపీ విషప్రచారం: జగన్‌

విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 55వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో ఎవరైనా సారా తయారీ చేస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు పదేపదే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతూ గందరగోళం సృష్టిస్తుండటంతో  సీఎం మాట్లాడారు. సారా తయారీ దారులపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో అంటే నమ్మడానికి అర్థముంటుందని.. వార్డు సచివాలయాలు, పోలీస్‌స్టేషన్‌, మున్సిపల్‌ …

Read More »

పొత్తులపై పవన్‌ క్లారిటీ.. 2014 సీన్‌ రిపీట్‌ అవుద్దా?

మంగళగిరి: వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేనదే అధికారమని.. సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని చెప్పారు. పార్టీలు వ్యక్తిగత లాభాలను వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చినపుడు ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తామని క్లారిటీగా చెప్పారు. ఈ విషయంలో బీజేపీ నేతలు రోడ్‌మ్యాప్‌ ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి …

Read More »

నేచురల్‌ డెత్స్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం: సీఎం జగన్‌

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన నేచురల్‌ డెత్స్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. కల్తీమద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందని.. రాష్ట్రంలో బెల్ట్‌షాపులను పూర్తిగా నిర్మూలించామని చెప్పారు. కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేకసార్లు జరిగాయని చెప్పారు. గతంలో లాభాల కోసం బడి, …

Read More »

60 ఏళ్లలో 3.. ఈ ఆరున్నరేళ్లలో 33 మెడికల్‌ కాలేజీలు: మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌: ఇతర దేశాలకు వెళ్లి మెడిసిన్‌ చదివే అవసరం లేకుండా రాష్ట్రంలోనే మెడికల్‌ కాలేజీల సంఖ్యను పెంచామని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శాసనసభ క్వశ్చన్‌ అవర్‌లో హరీష్‌రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందించపోయినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఉమ్మడి పరిపాలనలో ఉన్నప్పుడు ఏపీలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఆ అవకాశమే ఉండేది కాదని చెప్పారు. ఇదే సభలో అనేక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat