Home / Jhanshi Rani (page 109)

Jhanshi Rani

గౌతమ్‌రెడ్డి శాఖలు బుగ్గనకు కేటాయింపు.. ఉత్తర్వులు జారీ

విజయవాడ: గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శాఖలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి గౌతమ్‌రెడ్డి శాఖలు అప్పగించారు. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, పెట్టుబడులు-మౌలిక వసతులు, టెక్స్‌టైల్స్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలను బుగ్గనకు కేటాయిస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం ఏడు శాఖలు బుగ్గన పరిధిలోకి వచ్చినట్లయింది. ఇప్పటికే బుగ్గన …

Read More »

రేవంత్‌కు మళ్లీ మల్కాజ్‌గిరిలో గెలిచే సత్తా ఉందా?: గువ్వల బాలరాజు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, టీడీపీతో పాలమూరుకు ఏం మేలు జరిగిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. కొల్లాపూర్‌ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదని చెప్పారు.  టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలరాజు మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవిని వ్యాపారాల కోసం రేవంత్‌ వాడుకుంటున్నారని ఆరోపించారు. భయం వల్లే కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం లేదన్నారు. …

Read More »

అత్యున్నత పదవుల్లో రైతుబిడ్డలు ఉండటం ప్రజల అదృష్టం: కేటీఆర్‌

హైదరాబాద్‌: శాసన మండలి ఛైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  మండలి ఛైర్మన్‌ పదవికి గుత్తా ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం ఛైర్మన్‌ హసన్‌ జాఫ్రి ప్రకటించారు. గుత్తా మండలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. ఎన్నికైనట్లు ప్రకటించిన అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డిని మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు ఛైర్మన్‌ స్థానం వద్దకు తీసుకెళ్లారు. …

Read More »

టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసిన స్పీకర్‌ తమ్మినేని

విజయవాడ: బడ్జెట్పై చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారనే కారణంతో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు.  ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బాల వీరాంజనేయ స్వామిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ సభ్యుల సస్పెన్షన్‌పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఐదుగురు టీడీపీ సభ్యులను బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌ను కోరారు. …

Read More »

RRR రిలీజ్‌.. జగన్‌తో దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య భేటీ

అమరావతి: ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  ఈ మీటింగ్‌లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు. త్వరలో RRR సినిమా రిలీజ్‌ కానుంది. మార్చిన 25 ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో RRR బెనిఫిట్‌షోలకు పర్మిషన్‌, సినిమా టికెట్‌ ధరలపై సీఎంతో …

Read More »

తెలంగాణలో ‘కారు’స్పీడ్‌లో ఉంది.. యూపీ ఫలితాలు ఇక్కడ రావు: అసదుద్దీన్‌

హైదరాబాద్: బీజేపీ హైకమాండ్‌ తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉండదని మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలు తనను సర్‌ప్రైజ్‌ చేయలేదని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో అసద్‌ మాట్లాడారు. యూపీలో ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌ మరింత ముందుగానే రెడీ అవ్వాల్సిందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సారథ్యంలో టీఆర్‌ఎస్‌ బలంగా ఉందని.. ‘కారు’ స్పీడ్‌లో ఉందని …

Read More »

నా పిల్లలే నాకు పంచ ప్రాణాలు.. ఆ శరణ్‌ను వదిపెట్టను: నిర్మాత బెల్లంకొండ సురేష్‌

హైదరాబాద్‌: నిర్మాత బెల్లంకొండ సురేష్‌, ఆయన తనయుడు, నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై శరణ్‌కుమార్‌ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2018లో రూ.85లక్షలు తీసుకున్నారని.. ఇంతవరకు ఇవ్వలేదని బెల్లంకొండ సురేష్‌, శ్రీనివాస్‌పై బంజా రాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ల శరణ్‌ కంప్లైట్‌ చేశారు. దీంతో వారిపై కేసు ఫైల్‌ అయింది. ఈ నేపథ్యంలో బెల్లంకొండ సురేష్‌ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. శరణ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »

ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో షాక్‌..

దిల్లీ: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో షాక్‌ ఇచ్చింది. వడ్డీరేటును తగ్గించాలని నిర్ణయించింది. 2021-2022 ఫైనాన్సియల్‌ ఇయర్‌కు పీఎఫ్‌పై 8.1 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. ఈ మేరకు ఈరోజు నిర్వహించిన ఈపీఎఫ్‌వో బోర్డు (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2020-2021 ఫైనాన్సియల్‌ ఇయర్‌లో ఈ వడ్డీ 8.5 శాతం ఉండగా ఇప్పుడు దాన్ని 8.1 శాతానికి తగ్గించనున్నారు. ఈపీఎఫ్‌పై ఇంత తక్కువ వడ్డీ రేటు చెల్లించడం గత 40 ఏళ్లలో ఇదే …

Read More »

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్‌ ఆఫర్లు.. మార్చి 16 వరకే

హైదరాబాద్: ఈ-కామర్స్‌ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌,అమెజాన్‌ మరోసారి అద్భుతమైన ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చాయి. ‘ఫ్యాబ్‌ ఫోన్‌ పెస్ట్‌, ఫ్యాబ్‌ టీవీ ఫెస్ట్‌ పేరుతో అమెజాన్‌.. బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌ పేరిట ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లను ప్రకటించాయి. అమెజాన్‌లో మార్చి 11 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆఫర్లు..మార్చి 14 వరకు కొనసాగనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 12 నుంచి మార్చి 16 వరకు అమల్లో ఉండనున్నాయి. అమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌, ఫ్యాబ్‌ టీవీ …

Read More »

కామ‌న్ పీపుల్‌కి అందుబాటులో జియో ఫోన్ నెక్స్ట్‌.. ధ‌ర ఎంతో తెలుసా?

దిల్లీ: ప్ర‌ఖ్యాత సంస్థ గూగుల్‌తో క‌లిసి ప్ర‌ముఖ టెలికాం కంపెనీ జియో తీసుకొచ్చిన కొత్త మొబైల్ మోడ‌ల్ జియో ఫోన్ నెక్స్ట్‌. ఇటీవ‌ల ఇది మార్కెట్లోకి వ‌చ్చింది. కామ‌న్ పీపుల్‌ని దృష్టిలో ఉంచుకుని అందుబాటు ధ‌ర‌, 4జీ సౌక‌ర్యం, ఇత‌ర కొత్త‌ ఫీచ‌ర్ల‌తో ఈ మొబైల్‌ను డెవ‌ల‌ప్ చేశారు. లేటెస్ట్‌గా ఈ మొబైల్‌ను ఆఫ్‌లైన్‌లోనూ అమ్మ‌కాలు చేప‌ట్టారు. దీని ధ‌ర రూ.6,499. రిల‌య‌న్స్ డిజిట‌ల్‌, జియో స్టోర్, బిగ్ సి, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat