శుక్రవారం సాయంత్రం పులివెందులలోని వైఎస్ వివేకానందరెడ్డి స్వగృహానికి చేరుకున్న వైఎస్ జగన్ ముందుగా నివాళి అర్పించి, అనంతరం మీడియాతో మాట్లాడారు… “వివేకానందరెడ్డి అంతటి సౌమ్యుడు ఎవరూ లేరు. ఘటన తీవ్రతను కూడా పోలీసులు గుర్తించడం లేదు. దర్యాప్తు తీరు బాధాకరం. వివేకానందరెడ్డి చనిపోతూ ఒక లెటర్ రాశారని.. అందులో డ్రైవర్ పేరు పెట్టారని పోలీసులు చూపిస్తున్నారు. ఈ హత్యలో చాలా మంది ఉన్నారు. బెడ్రూంలో ఐదుసార్లు దాడి చేశారు. తలపైనే …
Read More »సీబీఐ విచారణలో జరగాలి…వైఎస్ జగన్
తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణ జరగాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. 35ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లోకి చొరబడి అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపడమనేది దారుణమైన విషయమని, ఇందులో నిజాలు తేలాలని ఆయన కోరారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు.. గొడ్డలితో తలపై ఐదుసార్లు దాడిచేయడంతో వివేకా అక్కడికక్కడే చనిపోయారని జగన్ …
Read More »బాబుకు షాక్..వైసీపీ గూటికే బుట్టారేణుక
తెలుగుదేశం పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. కర్నూలు పార్లమెంట్ సభ్యులు బుట్టా రేణుక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత టీడీపీ గూటికి చేరిన ఆమె… త్వరలోనే టీడీపీకి గుడ్బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీని వీడి… తిరిగి వైసీపీలో చేరాలని బుట్టా కుటుంబ సభ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల …
Read More »వైసీపీలోకి రాయపాటి..రాజ్యసభతో పాటుగా…?
ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీకి గుడ్భై చెప్పడం ఖరారైంది. నరసరావుపేట పార్లమెంట్ స్థానంపై టీడీపీ అధిష్ఠానం నుంచి హామీ రాకపోవడంపై రాయపాటి అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై ఆయన తన అనుచరులు, అభిమానులతో కలిసి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నరసరావుపేట ఎంపీ టికెట్ విషయంలో నా కంటే సమర్థులు ఎవరున్నారని ఎంపీ రాయపాటి ప్రశ్నించారు. ఒకవేళ ఉన్నట్లయితే వారికే టికెట్ ఇవ్వొచ్చని, ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. …
Read More »భట్టికి ఊహించని షాక్…!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో నేత పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలోని పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిషలు కష్టపడుతున్న …
Read More »చంద్రబాబు కీలక నిర్ణయం…టీడీపీకి భవిష్యత్ లేనట్లేనా?
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చారిత్రకంగా ఏనాడు లేనంత ఇబ్బందికర స్థితిలో ఉన్నారా? బాబు ఆలోచన దోరణి, ఆయన స్వార్థపూరిత రాజకీయాలతో ఇతర పార్టీల నేతలు విసిగెత్తిపోయారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే! అయితే బీజేపీ.. లేకుంటే కమ్యూనిస్టులు.. చివరకు మొన్న తెలంగాణలో కాంగ్రెస్తోకూడా కలిసి పోటీచేసిన ఘనత వహించిన చంద్రబాబునాయుడు.. ఈసారి ఏపీలో మొదటిసారి ఒంటరిగా ఎన్నికల బరిలో …
Read More »రేపు జగన్ సమక్షంలో.. వైసీపీలోకి కొణతాల, మాగుంట.. ముందే చెప్పిన దరువు…!!
మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి.గత కొన్ని రోజుల నుంచి చూస్తే ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ),ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి వాణి,గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి చేరారు.తాజాగా ఇవాళ ప్రముఖ నటుడు దాసరి అరుణ్ కుమార్ వైసీపీలో చేరారు. ఇక రేపు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ , …
Read More »రాహుల్, మోదీ దొందూ దొందే..కేటీఆర్
కరీంనగర్ జిల్లాలోని శ్రీరాజరాజేశ్వరీ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాతో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి కరీంనగర్ ప్రజలు చూపించిన తెగువను కొనియాడారు. 2006 లో తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఉంది …
Read More »ఏపీ డేటా చోరీ కేసు దర్యాప్తు సిట్కు అప్పగింత..
ఏపీలో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసు దర్యాప్తును సిట్కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇంచార్జ్గా వెస్ట్జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉంటారు. స్టీఫెన్ రవీంద్రతో పాటు సిట్ బృందంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, నారాయణపేట ఎస్డీపీవో శ్రీధర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికుమార్ …
Read More »బ్రేకింగ్.. టీఆర్ఎస్లోకి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య..!!
అంతా అనుకున్నదే జరిగింది..గత కొన్ని రోజుల నుంచి సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతున్నానని అయన అధికారంగా ప్రకటించారు.పార్టీ కార్యకర్తలతో సమావేశమై.. టీఆర్ఎస్లో ఎప్పుడు చేరాలనేది నిర్ణయిస్తానన్నారు.కాగా నిన్న రాత్రి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతునట్లుగా ప్రకటించగా.. ఇప్పుడు సండ్ర కూడా అదే బాటలో …
Read More »