పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్న భారత వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ విడుదల అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ చేతిలో బందిగా ఉన్న భారత వైమానిక దళం పైలట్ అభినందన్ వర్థమాన్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన తన హీరోగా కొనియాడారు. ఒకవైపు ‘దేశంలో స్వార్థ రాజకీయాలు, టీఆర్పీ రేటింగ్స్లో మీడియాలో యుద్ధాలు జరుగుతుంటే.. గాయాలపాలై ప్రత్యర్థికి చిక్కిన …
Read More »వైసీపీలోకి మరో ముఖ్యనేత…ఉత్తరాంధ్రలో కీలక పరిణామం
ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది. అధికార టీడీపీని కాదని…వైసీపీ వైపు మొగ్గు చూపుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే పార్టీలో చేరేందుకు కీలక సమావేశం నిర్వహించారు. ఆయనే సీనియర్ నేత దాడి వీరభద్రరావు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఓ వెలుగు వెలిగి…అనంతరం ఆ పార్టీ నుంచి బయటకు …
Read More »ఒకే జిల్లాలో పవన్,రేణూ..ఎందుకంటే…?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఆసక్తికరమైన పరిణామంతో తెరమీదకు వచ్చారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. ఇవాళ కర్నూలులో విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై మఖాముఖీ చర్చించారు. అయితే, రేణుదేశాయ్ సడెన్ గా కర్నూల్ జిల్లాలో పర్యటించిన అందరికి దృష్టిని ఆకర్షించారు. ఓ ఛానల్ ప్రచార కార్యక్రమం కోసం ఆమె ఈ టూర్ వేశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో రేణు …
Read More »జగన్ ని గెలిపిస్తేనే రైతులకు మేలు.. పవన్ సభలో రైతు..!!
కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకోగా… ఓ రైతు మాట్లాడారు. రైతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని.. జగన్ ను గెలిపించాలని అన్నారు. దీంతో …
Read More »డియర్ లోకేష్..కళ్ళు పోతాయ్, లెంపలేసుకో!
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ను ఏకీపారేశారు..వరుస ట్వీట్ లతో కౌంటర్ ఇచ్చారు. ” డియర్ లోకేష్, మీ నాన్నని ఓడించటానికి, నువ్వు మా కళ్ళ ఎదుట ఇక్కడే ఉండగా… మాకు మోడీ, కెసిఆర్ లతో ఏంపని చెప్పు? తప్పమ్మా, ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయ్, లెంపలేసుకో!” “లోకేష్,నీకు జగన్ గారిలోనూ కెసిఆర్ గారిలోనూ మోడీ గారు …
Read More »సైరాపంచ్.. ఎంపీ విజయసాయి రెడ్డి సెటైరిక్ ట్వీట్..!!
ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో వచ్చిన పార్ట్-2లో చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు, పార్టీని రక్షించిన హీరో అని చిత్రీకరించారు. భారీ పబ్లిసిటీతో రిలీజ్ చేశారు. చరిత్రను వక్రీకరించారని పసిగట్టిన ప్రేక్షకులు కర్రు కాల్చి వాత పెట్టారు. నరకాసురుడు ఎప్పటికే విలనే, హీరో కాలేడు” అంటూ వ్వే్ే్ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్ లో ” గెలుస్తామనే …
Read More »మరోసారి చంద్రబాబు పై కేటీఆర్ ఫైర్..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఒకపక్క మమ్మల్ని తిడుతూనే.. తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారని ఫైర్ అయ్యారు.చంద్రబాబు, కేసీఆర్కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.ఇవాళ తెలంగాణ భవన్ లో దేవరకద్ర కాంగ్రెస్ జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ, సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో …
Read More »రాక్స్టార్ యష్ నటనకు కేటీఆర్ ఫిదా..!!
శాంత్నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగదుర్ నిర్మించిన చిత్రం ` కేజీఎఫ్`. హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ క్రమంలోనే ఈ సినిమా పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురుపించారు. కొద్దిగా ఆలస్యంగానే అయినా ఎట్టకేలకు `కేజీఎఫ్` చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. సాంకేతికంగా, …
Read More »కేరళ రాజధాని.. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఎంపీ కవిత కు ఘన స్వాగతం
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ఎయిర్ పోర్టులో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం లభించింది. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా శనివారం (రేపు) కేరళ అసెంబ్లీలో జరగనున్న వివిధ రాష్ట్రాల యూనివర్సిటీల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఎంపీ కవిత శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి తిరువనంతపురం కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో తిరువనంతపురం లోని అఖిల …
Read More »తెలంగాణ బడ్జెట్పై ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ హర్షం.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ… పుల్వామా అమరవీరుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం పట్ల యావత్ దేశం సీఎం కేసీఆర్ను అభినందిస్తుందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సమతూకంగా ఉందన్నారు. వ్యవసాయం, మౌలికసదుపాయాలు, ఆరోగ్యం, విద్య, సంక్షేమ రంగాలకు కేటాయింపులు సమతూకంగా జరిగాయన్నారు. మేనిఫెస్టోలో చేసిన వాగ్ధానాలన్నీ టీని నెరవేర్చే విధంగా ఉన్నాయన్నారు. …
Read More »